Tuesday, November 3, 2020

GHMC ఓట‌ర్ల తుది జాబితా అనంత‌రం ఎప్పుడైనా నోటిఫికేష‌న్

హైదరాబాద్ : 03/11/2020

*ఓట‌ర్ల తుది జాబితా అనంత‌రం ఎప్పుడైనా నోటిఫికేష‌న్*

*ఓట‌ర్ల తుది జాబితా ప్ర‌చురించిన అనంత‌రం జీహెచ్ఎంసీకి ఎప్పుడైనా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సి. పార్థ‌సార‌థి తెలిపారు*

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని, ఒక్కో సర్కిల్‌కు ఒక *డిప్యూటీ కమిషనర్* ఉన్నారని, వీరికి ఎన్నికలకు సంబంధించిన విధులు కేటాయించడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించి 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయని, సగటున ఒక్కో వార్డుకు 50 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు.
*కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ జాగ్రత్త చర్యలు చేప‌ట్టాల‌న్నారు. ప్రతి ఓటరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలని పేర్కొన్నారు*

http://prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment