Sunday, November 29, 2020

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 30/11/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*GHMC పరిధిలో మేమే అభివృద్ధి చేసాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి ఎందుకు బయటి జిల్లాలనుంచి తెరాస నాయకులను తీసుకొచ్చి వారితో డబ్బులు & మందు పంపిణీ చేస్తున్నారు ??. ఛీ ఛీ సిగ్గులేకుండా డబ్బులు & మందు పంపిణీ చేసిన చేస్తున్న అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేయకండి. ఇలాంటి వారు GHMC అభివృద్ధికి పనికిరారు.*

*భారత రాజ్యాంగాన్ని ఖునీ చేస్తున్న నాయకులు కావాలా... ప్రజా ప్రయోజనాలకోసం పోరాడే నాయకులు కావాలా ఆలోచించి సంకల్పంతో మీ అమూల్యమైన ఓటును వేయగలరు. రేపు ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దు మీ ఓటుతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి*

*Copy to Group link Media*

*ఇట్లు*
 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
*Share to All Groups & Social Media for Better Governess* https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment