Saturday, November 7, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 08/11/2020

*తెలంగాణలో కొత్తగా 1,440 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,440 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,50,331కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,377కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 1,481 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య  2,29,064కి చేరింది. 

సుజీవన్ వావిలాల 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment