Sunday, August 9, 2020

మేడ్చల్ జిల్లా లో భూ కబ్జాలు, ఆక్రమణలకు స్పందించిన కలెక్టర్ సర్

హైదరాబాద్ : 09/08/2020

గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సర్ గారికి *ప్రజా సంకల్పం & link Media* మరియు ప్రజల తరపున మీకు తెలియచేయడం ఏమనగా జిల్లా లో ఎక్కడ చూసినా భూకబ్జాలు, భూ ఆక్రమణలు... 
ఇలా జరగడానికి కారణం పూర్తిగా రెవిన్యూ మరియు GHMC, కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులే. 
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు చట్ట ప్రకారం విచారణ చేయకుండా సమస్య మీద ద్రుష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అనడానికి నిదర్శనం ప్రతి రోజూ మీడియా లో వస్తున్న వాస్తవ కథనాలే. 
సర్ ఈ సందర్బంగా  మీకు  తెలియచేయడం ఏమనగా ప్రజలు ఏమైనా సమస్యలు అధికారుల ద్రుష్టికి తీసుకొచ్చినప్పుడు వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలా చేయకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment