Tuesday, August 11, 2020

చెరువులు పరిరక్షణ

హైదరాబాద్ : 11/08/2020

*చెరువులు పర్యావరణకాలుష్యం మరియు ఆక్రమణల నుండి కాపాడాలి* అనే ఉద్యమంలో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న, పెద్ద చెరువుల వద్ద *పట్టణం స్వచ్చంద సంస్థ* ఆధ్వర్యంలో  *కరపత్రం* విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో *పట్టణం* ప్రతినిధి ఎర్రం శ్రీనివాసులు మరియు సభ్యులు, *ప్రజా సంకల్పం* ప్రతినిధులు బాపట్ల కృష్ణమోహన్, అమ్మన వెంకట్ రెడ్డి(గౌరవ సలహాదారులు ప్రజా సంకల్పం)మరియు సభ్యులు, *గంగపుత్ర సంఘము* రాష్ట్ర నాయకులు దీటి మల్లయ్య గారు మరియు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

*ఈ సంకల్పం లో మీరు అందరు భాగస్వామ్యులు కావాలి 🙏*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment