Thursday, August 20, 2020

చెరువుల అభివృద్ధి పేరున ఆక్రమణలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్ : 20/08/2020

కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు గారు *అభివృద్ధి అంటే చెరువులను కబ్జా చేసి చేయడమా ??. **
చెరువులు ఆక్రమణలకు గురి అవుతున్నాయి అని *ప్రజా సంకల్పం & link Media*  మరియు చాలా స్వచ్చందసంస్థలు *SOUL మాజీ కన్వీనర్ లుబ్న మేడం* గారి సహాయంతో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే *అభివృద్ధిని అడ్డుకుంటున్నారు* అంటారా. MLA గారు ఇదే మీ స్పందన అయితే *న్యాయస్థానానికి వచ్చి చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరు తప్పు చేస్తున్నారో.*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 


No comments:

Post a Comment