Saturday, August 1, 2020

🙏పింగళి వెంకయ్య గారు 🙏

హైదరాబాద్ : 02/08/2020

మ‌న జాతీయ ప‌తాక రూప‌శిల్పి.. పోరాట యోధుడు పింగ‌ళి వెంక‌య్య‌గారు. ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డేలా ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి తెలుగువారు కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. నేడు ఆయ‌న జయంతి ‌సందర్బంగా నివాళులు.
#PingaliVenkayya

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment