Tuesday, August 18, 2020

సంకల్పం తో పోరాటం మొదలైన కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 19/08/2020

*సంకల్పంతో విజయం*

ఈనెల 14/08/2020 నాడు  *సాక్షి మీడియా* లో *ఆగిన కరోనా పరీక్షలు రామంతాపూర్ హోమియో ఆసుపత్రి లో ** వచ్చిన కథనానికి *ప్రజా సంకల్పం & link Media* అదే రోజు ట్విట్టర్ ద్వారా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి *కేసీఆర్ సర్* గారికి మరియు GHMC దత్తత మంత్రివర్యులు *కేటీఆర్  సర్* గారి  ద్రుష్టికి తీసుకెళ్లడం జరిగింది.

దానికి స్పందించి మళ్ళీ *రామంతాపూర్ హోమియో ఆసుపత్రి లో కరోనా పరీక్షలు* మొదలు పెట్టడం అభినందనీయం 👍.

*ఈ పోరాటంకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాల్సింది సాక్షి మీడియా ప్రతినిధి అశోక్ అన్న గారికి 🙏. అన్న గారు మీరు ఇలాగే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కథనాలు మీ మీడియా ద్వారా ప్రచురణ చేయాలని కోరుకుంటున్నాను **

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

 

No comments:

Post a Comment