Monday, August 17, 2020

తెలంగాణ రెవిన్యూ శాఖ లో లంచగొండిలు

హైదరాబాద్ : 18/08/2020

రెవిన్యూ అధికారుల మీద దాడి జరిగితే మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రెవిన్యూ సంఘాలు వాటి నాయకులు *కీసర లంచగొండి భారత దేశ చరిత్రలో తెలంగాణ రెవిన్యూ శాఖ ను అందరికి తెలిసేలా చేసిన తహసీల్దార్ నాగరాజు* చేసిన గొప్ప వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా ఎక్కడికి పోయారు  ???.

రైతులు తమ భూ సమస్యల విషయంలో తమకు అన్యాయం జరిగింది అని రెవిన్యూ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ అధికారులను నిలదీసి మాట్లాడితే మాత్రం *రెవిన్యూ సంఘాలు మరియు వాటి నాయకులు* మాత్రం మీడియా లో వచ్చి హంగామా చేస్తారు.

*ప్రజా సంకల్పం & link Media* రెవిన్యూ *అధికారులకు,సంఘాలు వాటి నాయకులకు* చెప్పేది ఒక్కటే మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా పని చేయాలి అంతే కాని మీ ప్రయోజనాలకోసం పని చేయకండి.

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment