Friday, August 21, 2020

మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

హైదరాబాద్ : 21/08/2020

మేడ్చల్ జిల్లా *ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్**లో పర్యావరణ పరిరక్షలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
*HMDA* వారి సహకారంతో *హైదరాబాద్ జిందాబాద్ & ప్రజా సంకల్పం & శ్రీనిధి మహిళా ఫౌండేషన్* వారు *ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాశి విశ్వనాధ్ సర్* గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో *హైదరాబాద్ జిందాబాద్ సభ్యులు ఎర్రం శ్రీనివాస్ & బాపట్ల కృష్ణమోహన్, రామంతాపూర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ శారదా నగర్ సంక్షేమ సంఘము అధ్యక్షులు పెద్దలు అమ్మన వెంకట్ రెడ్డి అన్న గారు & శ్రీమతి శైలజా వెంకట్ రెడ్డి గారు మరియు శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ పుష్పలత గారు & సభ్యులు, ప్రజా సంకల్పం*  పాల్గొని రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ లో పంపిణీ చేయడం జరిగింది.

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

 

No comments:

Post a Comment