Saturday, September 28, 2024

*దసరా పండగకు ముస్తాబవుతున్న తెలంగాణ పల్లెలు...పట్టణాలు*

*దసరా పండగకు ముస్తాబవుతున్న తెలంగాణ పల్లెలు...పట్టణాలు*

దసరాకు తెలంగాణ ముస్తాబవుతుంది. ఈ నెల2వ తేదీ నుంచి బతుకమ్మ పండగ కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మొత్తం తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులకు మాంసాహారాన్ని కూడా ముట్టరు. తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకూ బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. బతుకమ్మ కోసం పూలను తెచ్చి తయారు చేసి ఆటపాటలతో గడుపుతారు.

*తొమ్మిది రోజుల పాటు...*

ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీన ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు అక్టోబరు పదోతేదీతో ముగియనున్నాయి. చిన్నా పెద్దా అందరూ కలసి ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తుంది. ఒక్కోరోజు ఒక బతుకమ్మను వివిధ పూలతో తయారు చేస్తారు. చద్దిని తయారు చేసుకుని వచ్చి నైవేద్యంగా పెడతారు. కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్ని జనరేషన్ లు మారినా ఆ సంప్రదాయాన్ని మాత్రం ఎవరూ వదలిపెట్టకుండా తాము పాల్గొని జరుపుకుంటున్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ మహిళలు కూడా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. 

*వరసగా తొమ్మిది రోజులు...*

భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. దుర్గాష్టమి వరకూ కొనసాగుతాయి. రోజుకొక నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. వివిధ రకాల నైవేద్యాలతో బతుకమ్మను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. అక్టోబరు పదోతేదీతో పూర్తి అవుతాయి. ఏరోజుకారోజు బతుకమ్మను పేర్చి కూర్చి మహిళలు తమ ఆటపాటలతో ఆరాధిస్తారు. ఇందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. చెరువుల్లో కలిపేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేయనుంది. 

అక్టోబరు 02:
*ఎంగిలిపూల బతుకమ్మ*

అక్టోబరు 03:
*అటుకుల బతుకమ్మ*

అక్టోబరు 04:
*ముద్దపప్పు బతుకమ్మ*

అక్టోబరు 05 :
*నానే బియ్యం బతుకమ్మ*

అక్టోబరు 06 :
*అట్ల బతుకమ్మ*

అక్టోబరు 07 :
*అలిగిన బతుకమ్మ*

అక్టోబరు 08 :
*వేపకాయల బతుకమ్మ*

అక్టోబరు 09 :
*వెన్నముద్దల బతుకమ్మ*

అక్టోబరు 10 :
*సద్దుల బతుకమ్మ*

Courtesy / Source by : 
*గంతల నాగరాజు రిపోర్టర్*

Friday, September 27, 2024

ప్రిన్సిపల్ కూడా లంచం తీసుకుంటూ...


V. Prabhu Das, The Principal of Victoria Memorial Home Residential School, Saroornagar, Ranga Reddy District. was caught by #ACB Officials for demanding & accepting the #bribe amount of Rs.29,000/- "as a reward for the given contract work and also processing the bill".

“Dial 1064 for Reporting Corruption”

" కాంట్రాక్ట్ పనిని అప్పగించినందుకు ప్రతిఫలంగా & బిల్లును ప్రాసెస్ చేస్తున్నందు కొరకు "#లంచం గా ₹29000/- తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌లో గల "విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ - వి. ప్రభుదాస్."

“ఎవరైనా లంచం అడిగితే #1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :   https://x.com/TelanganaACB/status/1839728394080043159?t=CAo2tNoppoxhHoF-e06aKw&s=19

అవినీతి అధికారులు

For issuance of No Objection Certificate (NOC) and also to forward remarks to the Commissioner of Police, Warangal also for establishing a new petrol bunk at Lingala Ghanpur Village, the Officials of Roads and Buildings Department of Jangaon District,  "Ch.Hussain", Executive Engineer and "A. Ravinder", Asst.Technical Ofiicer were caught by #ACB Officials for  demanding and accepting the #bribe amount of  ₹12000/- and ₹2000/- respectively.

“Dial 1064 for Reporting Corruption”

జనగాం జిల్లా, లింగాల ఘనపురం గ్రామంలో పెట్రోల్ పంప్ నిర్మాణం కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి మరియు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సంబంధిత నివేదిక పంపడం కోసం  జనగాం జిల్లా -  రహదారులు & భవనాల విభాగాములో పనిచేసే ఇద్దరు అధికారులయిన "Ch.హుస్సైన్", కార్యనిర్వాహణ ఇంజనీరు ₹12000/- #లంచం తీసుకుంటూ & "A. రవిందర్", అసిస్టెంట్ టెక్నికల్ అధికారి ₹2000 లంచం తీసుకుంటూ #అనిశా అధికారుల వలకు చిక్కినారు.

“ఎవరైనా లంచం అడిగితే #1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1839630388739649779?t=jvrIttAHHj0e5_kGFcnC6g&s=19

*అక్కడ నెవీ రాడార్ ఏర్పాటు ఖాయం..*

https://x.com/DevikaRani81/status/1839593026710331902?t=Kw_Cpx00j_BCOUy8RKjN2Q&s=19  

*దేశ భద్రత కోసం  వికారాబాద్ జిల్లా ✊ఈ మెస్సేజ్ అన్ని గ్రూప్ లలో / సోషల్ మీడియా లో  వైరల్ కావాలి*

*వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధి దామగుండంలో ఏర్పాటు చేయబోయే నెవీ రాడార్ కు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం..*

*బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో...జిల్లాకు చెందిన విద్యావేత్తలు సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరు...*

*రాడార్ కేంద్రం ఏర్పాటుపై గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమం మొదలైంది కూడా...*

*పర్యావరణప్రేమికులమంటూ కొత్తముసుగేసుకుని వచ్చిన వాళ్ల అబద్దపు ప్రచారాన్ని నమ్మొద్దని గ్రామస్తులకు వివరిస్తున్నారు..పూర్తిగా సానుకూల స్పందన వస్తోంది..*

*దేశ రక్షణరంగానికి సంబంధించి అది కీలక స్థావరం కాబోతోందన్నది వాస్తవం..*

*అక్కడ నెవీ రాడార్ ఏర్పాటు ఖాయం..*

*#weSupportNavyRadar*

*@KVishReddy*
*@priyathedentico*
*@rjkiranofficial @Mani_Karnika06 @Eatala_Rajender*

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*దామగుండంలో ఏర్పాటు చేయబోయే నెవీ రాడార్ గురించి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు & పర్యావరణముకు ఎలాంటి నష్టం జరుగదు అని వాస్తవాలతో ఉద్యమం చేయండి.*_

*@KVishReddy సారు స్పందించాలి.*

*@kishanreddybjp @Eatala_Rajender @kvr4kamareddy @TigerRajaSingh*

*👆 నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు?*

*Bplkm✍️*

సీఎం రేవంత్ రెడ్డి గారు వేలకోట్లు అవినీతి సొమ్మును అప్పనంగా మింగిన అధికారులను జైలుకు పంపిస్తారా లేకపోతే వాటాలు పంచుకుంటారా ..Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1839585434852069727?t=BAFjtTaoavn3zsvu3dahuw&s=19  

_*'మేఘా అవినీతి లో అధికారుల పాత్ర'*_

*డైనమిక్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ #DevenderreddyChinthakuntla ✊*
*@swetchadaily*

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

*సీఎం రేవంత్ రెడ్డి గారు వేలకోట్లు అవినీతి సొమ్మును అప్పనంగా మింగిన అధికారులను జైలుకు పంపిస్తారా లేకపోతే వాటాలు పంచుకుంటారా .. ?*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana @KomatireddyKVR @KVishReddy @KTRBRS*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/s5qhA7kDENvM5pNp/?mibextid=oFDknk

TourismDay సందర్బంగా #తెలంగాణ లో దొరలు ఎలా దోచుకున్నారు చదవండి

https://x.com/Praja_Snklpm/status/1839569108951539766?t=KzqBP3bzLhEKNbvMbEaj9g&s=19  

*#TourismDay సందర్బంగా #తెలంగాణ లో దొరలు ఎలా దోచుకున్నారు చదవండి @swetchadaily* 

*డైనమిక్ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ #DevenderreddyChinthakuntla* 

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

*సీఎం రేవంత్ రెడ్డి సారూ మౌనం ఉంటే మీకూ వాటాలు ఉన్నాయి అని మిమ్మల్ని అనుమానించాలిసివస్తుంది*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @KCRBRSPresident @KTRBRS @KVishReddy @dr_mvreddy @sridhartoons @BplplH* 

*Bplkm✍️*

సీఎం సారూ ఈ స్కాంలో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి?

https://x.com/Praja_Snklpm/status/1839559783776473477?t=pp7Fx1S1ccIq2eRMPmrtQg&s=08 

*బడాబాబుల సొసైటీ.. అక్రమాల్లో తనకు తానే సాటి.. స్వేచ్ఛ స్పెషల్*

*డైనమిక్ జర్నలిస్ట్ #DevenderreddyChinthakuntla*

*#తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి @TelanganaCMO సారూ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి @swetchadaily మీడియా ఈరోజు వరకు 50 వేలకోట్ల స్కాంలను బట్టబయలు చేసింది మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?  ఈ స్కాంలో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి అని 'ప్రజాసంకల్పం Group Link Media' ప్రశ్నిస్తుంది*

*@Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @KomatireddyKVR* 

*Bplkm✍️*

రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. @ril_foundation చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు.
#CMRF #Telangana #RelianceFoundation 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1839539933272285548?t=l9ujZreS6IrrESjzKp8hng&s=19

Tuesday, September 24, 2024

ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు.

* మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

* ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి.

* చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి.

* ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలి.

* ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలి.

* ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలి.

* ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలి.

* దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌పై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలి.
#MusiRiverFrontDevelopment #Hydraa #Hyderabad 

Courtesy / Source by : @TelanganaCMO 

Sunday, September 22, 2024

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఆకృత్యలపై విచారణ జరిపించాలి

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఆకృత్యలపై విచారణ జరిపించాలి  

షాపూర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం మీద మానవ హక్కుల వేదిక నిజ నిర్దారణ చేసింది.

రాము గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అడ్డా మీద కూలి పని చేసుకుంటూ ఉంటాడు, తన భార్య ఇళ్లలో పని చేస్తుంది. సెప్టెంబర్ 15 వ తారీకు రాత్రి గణేష్ నిమర్జనం సమయంలో తాగిన మత్తులో షాపూర్ దగ్గర కొందరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఒక వ్యక్తి 5 వేల రూపాయలు పోయాయి. అవి తీసుకున్నది రాము కి తెలిసిన వాళ్ళే అన్న అనుమానం తోని, రామును అక్కడి వాళ్ళు సహాయం చేయమని అడిగారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని డబ్బులు పోయిన వ్యక్తి అడిగాడు. వాళ్ల వివరాలు తనకు తెలుసనీ ఉదయానే తీసుకెళ్తాను అని చెబుతూ, తన ఇంటికి దారి చూపించాడు. మరుసటి రోజు అనగా 16 సెప్టెంబర్ రోజున 11 గంటలకు ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఇంటికి వచ్చి స్టేషన్ కి తీసుకువెళ్ళారు, డబ్బులు తీసిన వాళ్ళ వివరాలు ఇవ్వాలిసిందిగా తనను బూతులు తిడుతూ బెల్ట్ తోని, లాఠీల తోని కొట్టారు అని రాము మా బృందంతో చెప్పాడు. తనను రెండు గంటలు చిత్రహింసలకు గురి చేసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వదిలేసారు అని చెప్పాడు. రాము ఎడమ కాలు, చేతికి దెబ్బల తగలడం వలన సరిగ్గా నడవలేకుండా ఉన్నాడు, హాస్పిటల్ కి పొయ్యేటందుకు డబ్బులు లేవు. పనికి పోయే పరిస్థితి లేదు, గత వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయం వార్తా పత్రికల్లో రావడం తోని అలెర్ట్ అయిన పోలీసులు రెండు రోజుల క్రితం ఒక కానిస్టేబులును రాము ఇంటికి పంపి క్షమాపణ చెప్పించి, వైద్యం చేపిస్తాము అని మాట ఇచ్చారు అని రాము చెబుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎవరు సహాయం అందించలేదు. తన మీద గతంలో ATM మెషీన్ మీద దాడి చేసిన కేసు ఉండేదని, తను తప్పు చేయనందున ఆ కేసు ఎత్తేశారని రాము చెప్పాడు.

ఈ విషయమై జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మా బృందంతో ఫోన్ లో మాట్లాడుతూ, రాము మీద ఇదివరకు కూడా కేసులు ఉన్నాయని, తాగి గొడవ చేస్తాడని, ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా రామునే తల గోడకు బాదుకోడం వంటివి చేశాడని అన్నారు. రాము ను కొట్టిన విషయం కంటే తన స్వభావం, అలవాట్ల గురించే ఎక్కువగా చెప్పుకొచ్చారు. రాము పోలీస్ స్టేషన్ లో చర్యలకు వీడియో కెమెరా ఫుటేజ్ ఉందని చెప్పారు. రాముని పిలిచి మాట్లాడటం జనరల్ డైరీ లో నమోదు చేశారా అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానం మాత్రం దొరకలేదు.

కొద్ది రోజుల క్రితం, ఇదే జీడిమెట్ల పోలీస్ స్టేషనులో దొంగతనం చేసిన తన స్నేహితుడి వివరాలు చెప్పాలి అని అశోక్ అనే భాగ్యలక్షి కాలనీ నివాసిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మనస్థాపానికి గురైన అశోక్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని సెప్టెంబర్ 11 న మృతి చెందాడు. వివరాలు బయటికి రానివ్వకుండా పోలీసులు పోస్ట్ మార్టమ్ చేపించి, బంధువులను పిలిపించి హుటాహుటిన అశోక్ స్వగ్రామం అయిన రాజస్థాన్ కు తరలించారు అని తెలుస్తోంది. గత నెల రోజులుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రెండో ఘటన ఇది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ విషయంలో అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ విషయాల మీద సైబరాబాద్ కమిషనర్ కి మానవ హక్కుల వేదిక తరుపున నివేదిక సమర్పిస్తాం.

మా డిమాండ్లు:

  • దెబ్బలతో బాధపడుతున్న రాము ను పోలీసులు వేంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి తగిన చికిత్స అందే విధంగా చూడాలి.
  • జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు సంఘటనలపై డి.సి.పి ఆధ్వర్యంలో విచారణ జరిపి, రిపోర్ట్ ను సామజిక మాధ్యమాల్లో పెట్టాలి.
  • రాము మరియు అశోక్ విషయం లో బలప్రయోగానికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.

సంజీవ్,
హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి.

రోహిత్,
హైదరాబాద్ నగర కార్యదర్శి.

22.09.2024,
జీడిమెట్ల.

Courtesy / Source by : humanrightsforum.org 

Saturday, September 21, 2024

అక్రమనిర్మాణాల గురించి GHMC కమీషనర్ ఆమ్రపాలి మేడం కు వినతిపత్రం

https://x.com/Praja_Snklpm/status/1837531732054016205?t=zsxXa8V19mxJROGdEH2Zpg&s=08  

_*#GHMC పరిధిలో అక్రమనిర్మాణాల పై, అధికారుల నిర్లక్ష్యం పై GHMC కమీషనర్ మేడం గారికి, CCPGHMC శ్రీనివాస్ సర్ కు వినతిపత్రం ఇచ్చిన #TJSS సభ్యులు*_

*#IllegalConstructions*
 *Shame on @TG_bPASS @rera_ts*
*#Corruption*

*@TelanganaCMO @Bhatti_Mallu @PrlsecyMAUD @CommissionrGHMC @CCP_GHMC @IPRTelangana @tjssindia* *@ZC_LBNagar @ZC_Khairatabad @ZC_Kukatpally1 @ZC_SLP @ZC_Secunderabad @ZC_Charminar @Dc_Ghmc @DC_Gajularamarm @DcGoshamahal @DC_LBNagar @DC_Hayathnagar @Dc10bG @MalakpetDC @DC_Kapra* 

*@RaviVattem @SrinivasRTIA @narsimlu7 @Narhariyarabotu @NarsingPra34804 @SrirajKalmuri @BplplH @PushpaFashions* 

*Bplkm✍️*

Friday, September 20, 2024

కలం యోధుల మీద గులాబీ గుండాల దాడి

https://x.com/Praja_Snklpm/status/1837083964701331967?t=HhEDWCzjqJ5_g9inEsBzfA&s=08 

 *బ్రేకింగ్ న్యూస్*

*కలం యోధుల మీద దాడి*

*_టిజేఎస్ఎస్ కోశాధికారిపై భారాస గుండాల దాడి_*

_టిజెఎస్ఎస్ కోశాధికారి సతీష్ పై ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అనుచరుల గుండాల దాడి తాజా కిచెన్ వద్ద_

_అక్రమ నిర్మాణంపై ఈరోజు పేపర్ లో వచ్చిన కథనానికి...  దారుణానికి తెగపడ్డ గులాబీ గుండాలు_    

లాలాగూడ పోలీస్టేషన్ లో ఫిర్యాదు.. పరారీలో 

హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితులు. బెంగుళూరుకు వైపు ఒక వాహనం.. మరో వాహనం ముంబై వైపు.

*@TelanganaCMO @Bhatti_Mallu @IPRTelangana @TelanganaDGP @hydcitypolice @CVAnandIPS @sholallaguda* 

*@KTRBRS స్పందించాలి*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/HUe4X9p35gSKANdB/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DAIxsZ8v2XJ/?igsh=MTNva3diYnJ0Yno3aA==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_httpslnkding-scak9m-%E0%B0%AC%E0%B0%B0%E0%B0%95%E0%B0%97-%E0%B0%A8%E0%B0%AF%E0%B0%B8-activity-7242856390707273729-MAez?utm_source=share&utm_medium=member_android 

Thursday, September 19, 2024

Aurangazeb invades Guttala Begumpet, Hyderabad.

Aurangazeb invades Guttala Begumpet, Hyderabad.

This is tragic & hilarious at the same time.

In 1987, more than 100s people bought plots in this piece of land in Guttala Begumpet.
In 1988 Waqf issued a notification declaring it Waqf land.

Matter went to courts. The courts asked Waqf Board for proof. The Waqf Board submitted that Aurangazeb gifted it to Waqf orally.  ORALLY!  That is the proof. Oral gift after 400 years! They claim to Aurangazeb grazed his horses there. A Joke ? No. It was the proof submitted to the courts.

And according to current laws, which are specific too waqf and to muslims, that proof is sufficient.

Hilarious & Tragic.

These are the laws made by then Congress govt.
@INCIndia
@INCTelangana
@TgAtmaGouravam
@ts4_bjp
@TimesAlgebraIND
@tg_governor 

Courtesy / Source by : https://x.com/KVishReddy/status/1836820595415339417?t=5uQ3IiWTEG6p_NGCohyK4Q&s=19


కెసిఆర్ ప్రభుత్వం లో వేలకోట్ల అవినీతి

https://x.com/Praja_Snklpm/status/1836690265165431108?t=ECE5gAj0EcV6xLZ-KhgvVw&s=08   

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

*గత పది సంవత్సరాలనుండి #తెలంగాణ మీడియా రంగంలో నిత్యం పాలకులు / ప్రజాప్రతినిధులు / ప్రభుత్వ అధికారులు చేసిన మోసాలు & వీరికి సహకరించిన వారి గురించి వీరు చేసిన వేలకోట్ల అవినీతిని  వాస్తవాలతో బట్టబయలు చేస్తున్న స్వేచ్చ ఇన్వెస్టిగేషన్ టీం కు అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం Group Link Media'✊*

*#DevenderreddyChinthakuntla* 
*@swetchadaily* 

*అయ్యా #తెలంగాణ సీఎం గారు ఇంకెన్నాళ్లు మౌనంగా ఉంటారు?#CorruptionFreeTelangana అని మీరే అన్నారు మరి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ / విజిలెన్స్ / అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏమి చేస్తుండ్రు అని ప్రశ్నిస్తున్నాము ?*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @KTRBRS @KomatireddyKVR @RamMohanINC* 

*కలం యోధులు*
*Bplkm✍️*

Wednesday, September 18, 2024

*విద్యార్థుల్లో స్కిల్ అప్ గ్రేడేషన్ చేసేందుకు కృషి....సీఎం రేవంత్ రెడ్డి....!*

*విద్యార్థుల్లో స్కిల్ అప్ గ్రేడేషన్ చేసేందుకు కృషి....సీఎం రేవంత్ రెడ్డి....!*

హైదరాబాద్‌: ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని సీఎం విడుదల చేశారు.తాము చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో యువత ఎదిగేవిధంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

''దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు పీవీ నరసింహారావు కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంతో పోటీపడేలా పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో స్కిల్ అప్‌గ్రెడేషన్‌ చేయడానికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తాం. కొవిడ్ వ్యాక్సిన్‌ తయారీలో కూడా మనం రాష్ట్రం ముందుంది. ఐటీ, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్‌ ఎంతో కృషి చేసింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. వ్యవసాయం అనేది దండగ కాదు.. పండగ అనేది మా ప్రభుత్వ నినాదం. రూ. 18వేల కోట్ల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు తీర్చాము. తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, ఆర్థిక సాయం అందిస్తాం. మూసీ నది వీక్షణకు పర్యటకులు ఇతర దేశాల నుంచి వచ్చేలా అభివృద్ధి చేస్తాం. దళితులు, గిరిజనలు, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడినట్లు. ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంతో మెరుగుపరుస్తున్నాం'' అని వెల్లడించారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

Tuesday, September 17, 2024

Lokayukta should implement an e-courts-

Advocate Swaraj has represented that the Lokayukta should implement an e-courts-like software system accessible to citizens. Currently, they rely solely on postal service for communication, which is outdated and inefficient.

Key points:
• Lokayukta needs to modernize its communication methods
• Suggestion to adopt e-courts style software for case management
• This would allow citizens to easily access case information online
• Current postal-only system causes delays and lack of transparency
• Implementing digital access would improve efficiency and public engagement 

Monday, September 16, 2024

#సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు

తెలుగువాడి డిజిటల్ సంతకం..

ఆంధ్ర కంప్యూటర్ పితామహ..
కుయ్ కుయ్ కుయ్ 108 అంబులెన్స్ సృష్టికర్త..!

వేలాది మంది తెలుగువారిని సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాటలు వేసిన సాంకేతిక నిపుణుడు..!   

ఇప్పుడు 40+ ఉన్న ఎవరైనా సరే కనీసం 0.0001% అన్నా సత్యం కంప్యూటర్స్ కు ఋణపడి ఉండాల్సిందేనేమో...ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా సరే..!

ఆయన కట్టిన కోట లోకి వచ్చి చేరిన పాములను గుర్తించలేక చేసిన చిన్నపాటి కార్పొరేట్ తప్పును సవినయంగా ఒప్పుకొని శిక్ష అనుభవించిన మహారాజు..!

నాటి "రాజ"కీయ శక్తుల దురాశకు..కుటిలత్వానికి...దుర్మార్గానికి బలయిన ఒక దార్శనికుడు..!

సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగం చేయడమే అత్యున్నత గౌరవంగా భావించే ఒక గొప్ప కంపెనీని తెలుగువాడు కోల్పోయాడు..దీనికి సిగ్గుపడుతూ..!

 #సత్యం కంప్యూటర్స్ అధినేత 
రామలింగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!
💐

Courtesy / Source by : https://x.com/Swathireddytdp/status/1835620959400644845?t=PWTOd8iYmF9aGCIti4Eglw&s=19

Sunday, September 15, 2024

𝐄𝐱𝐩𝐥𝐚𝐢𝐧𝐞𝐫: 𝐒𝐮𝐬𝐩𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐓𝐡𝐫𝐞𝐞 𝐈𝐏𝐒 𝐎𝐟𝐟𝐢𝐜𝐞𝐫𝐬 𝐢𝐧 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐀𝐜𝐭𝐨𝐫 𝐂𝐚𝐬𝐞

𝐄𝐱𝐩𝐥𝐚𝐢𝐧𝐞𝐫: 𝐒𝐮𝐬𝐩𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐓𝐡𝐫𝐞𝐞 𝐈𝐏𝐒 𝐎𝐟𝐟𝐢𝐜𝐞𝐫𝐬 𝐢𝐧 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐀𝐜𝐭𝐨𝐫 𝐂𝐚𝐬𝐞

The Andhra Pradesh government has suspended three senior IPS officers following an inquiry into their involvement in the arrest of Mumbai actress. The suspensions were issued under Rule 3 (1) of the All India Services (Discipline & Appeal) Rules, 1969. Here’s a breakdown of the suspensions and the related events.

1. Kanthi Rana Tata, IPS (2004) – Former Commissioner of Police, Vijayawada

•Order No.: G.O.Rt.No1591
•Date: 15.09.2024
•Allegations:
•Failed to supervise the investigation of Cr No. 90/2024 (under multiple IPC sections).
•Proceeded with the arrest of the actress based on oral instructions from his superior on 31.01.2024, before the registration of the FIR on 02.02.2024.
•Booked flights for officers to Mumbai for the arrest without proper written instructions or due investigation.
•His actions were deemed to be misconduct and dereliction of duty.
•Suspension Details: Kanthi Rana Tata has been placed under suspension, with his headquarters set as Vijayawada. He is barred from leaving the headquarters without permission and will receive subsistence allowance during the suspension.

2. Vishal Gunni, IPS (2010) – Former Deputy Commissioner of Police, Vijayawada

•Order No.: G.O.Rt.No1592
•Date: 15.09.2024
•Allegations:
•Failed to properly examine the complaint before proceeding with the arrest.
•Acted on oral instructions and traveled to Mumbai on 02.02.2024 to arrest the actress without written orders or sufficient evidence.
•Arrested the actress soon after the FIR was registered, raising concerns of procedural irregularities.
•The report suggested that his actions displayed disregard for standard investigative protocols.
•Suspension Details: Similar to the first officer, Vishal Gunni has been placed under suspension with his headquarters in Vijayawada, receiving a subsistence allowance during the suspension period.

3. P. Sitharama Anjaneyulu, IPS (1992) – Former Director General of Police, Intelligence

•Order No.: G.O.Rt.No1592
•Date: 15.09.2024
•Allegations:
•On 31.01.2024, he instructed Kanthi Rana Tata and Vishal Gunni to proceed with the arrest of the actress, even before a formal crime had been registered.
•Pushed the investigation forward based on incomplete information and without proper documentation.
•His actions were considered to be misuse of power and grave misconduct.
•Suspension Details: P. Sitharama Anjaneyulu was placed under suspension with his headquarters in Vijayawada 

#IPSsuspension #Mumbaiactorcase #Vijayawada #AP 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1835307495071338777?t=fm_dbzJPco8zKrqW3jYZyw&s=19

అనర్హులైన జర్నలిస్ట్ల కు విలువైన ప్రభుత్వ భూములు

*👇V.రవికృష్ణ Advocate & NGO*

https://youtu.be/AXWjVv9Mcu8?si=CL11EH7ITbUwyMdW 

_*#వకీల్ సాబ్  "#జర్నలిస్ట్ల కు ఇంటి స్థలాలు" మీద చాలా చక్కటి వాస్తవాలతో కూడిన విశ్లేషణ ఇచ్చారు  ముందుగా మీకు వందనాలు ✊*_

_*#రాజ్యాంగం కు గౌరవం ఇచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ప్రజాప్రయోజనాలకోసం, ప్రజాసంక్షేమం కోసం,పాలకులు చేస్తున్న అవినీతి మీద , ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతి మీద, ప్రభుత్వ అధికారుల అవినీతి మీద ప్రశ్నించే ప్రతి ఒక్కడూ 'కలం యోధుడే' అంటే జర్నలిస్టే. అలాంటి వాళ్ళు ఎందరు ఉన్నారో మనందరికి తెలిసిందే.*_ 

_*#జర్నలిజం కు వన్నె తెచ్చిన వారిని ఈ పాలకులు / ప్రజాప్రతినిధులు ఏనాడూ గుర్తించలేదు వారికి న్యాయంగా ప్రభుత్వం తరపున అందాల్సిన సహకారం అందనూలేదు.ఈ మహానుభావులను నేను కలిశాను వారి స్పందన విన్నాక అనిపించింది జర్నలిజం లో పాలకులకు / ప్రజాప్రతినిధులకు ఊడింగం చేసే వారిదే హవా నడుస్తుంది అని. మరి ప్రెస్ అకాడమీ / ప్రెస్ క్లబ్ ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయి అని నేను ప్రశ్నిస్తున్నాను?.*_

*IMP NOTE : రవికృష్ణ గారి విశ్లేషణ ప్రకారం అర్హులైన జర్నలిస్ట్ల కు కాకుండా ఎవరికి పడితే వారికి విలువైన ఇండ్ల స్థలాలు ఇచ్చారు కావున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమాల మీద న్యాయవిచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' ద్వారా డిమాండ్ చేస్తున్నాము*

*కలం యోధులు*
*Bplkm✍️*

Friday, September 13, 2024

WHAT IS THE LEGALITY OF HYDRAA? HOW IS RANGANATH APPOINTED?

WHAT IS THE LEGALITY OF HYDRAA? 
HOW IS RANGANATH APPOINTED? 

Crucial questions by the Telangana High Court. Some of which I have been raising from Day1 of #HYDRAA! 

During the hearing of a writ petition filed by D Lakshmi, some very important points were discussed

⁃ GO 99, issued under the executive powers of Article 162 of the Constitution, conflicts with the existing laws. 
⁃ According to the GHMC Act the govt cannot delegate its statutory powers to another authority. HYDRAA is now exercising the same powers as GHMC. Why? 
⁃ State’s explanation- HYDRAA is a nodal agency that will coordinate with other departments and provides ‘assistance’
⁃ Hydraa has no clear guidelines, very broad discretionary powers and absolute lack of clarity.
⁃ Also, according to the GO, HYDRAA was supposed to be led by an IAS! 
⁃ Hydraa commissioner AV Ranganath is a 1995 Group 1 officer who was promoted to IPS cadre in 2006!

Justice Lakshman was not satisfied by the state’s response and directed the Additional Advocate General to appear before the court. The AAG requested time till the 30th of September to furnish everything! 

I am glad the honorable court is asking all the pertinent questions! 

May be, too early to celebrate…but I think this is a win against the “selective bulldozer justice”! 

Meanwhile, who is going to pay for the houses that were destroyed in a PR frenzy mode? What about those who suffered severe financial, physical and mental trauma? 
Who will compensate them???

#BulldozerAction
#WhatIsHydraa! 
#Hyderabad 

Courtesy / Source by :  https://x.com/revathitweets/status/1834646863170945083?t=UuchtUmYOuvrRHi0145Krg&s=19

*షాద్నగర్ మేధా ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణం.. విద్యార్థినీలపై హాస్టల్ వార్డెన్ అసభ్య ప్రవర్తన*

*మేధా ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణం.. విద్యార్థినీలపై హాస్టల్ వార్డెన్ అసభ్య ప్రవర్తన*

*స్కూల్ విషయాలు బయటకు చెబితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామని టీచర్లు భయపెడుతున్నారు-స్కూల్ విద్యార్థినిలు*

 *నిరసన తెలుపుతున్న విద్యార్థులకు టి సి ఇచ్చి పంపిస్తామన్న స్కూల్ యాజమాన్యం - స్కూల్ పిల్లలు*

 *ఇలా అయితే మా పిల్లలకు రక్షణ ఎవరు - బాధిత తల్లిదండ్రులు*

షాద్ నగర్:సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇటు స్కూళ్లలో కూడా విద్యార్థినిలు లైగింక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. స్కూళ్లలో విద్యార్థినిలకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ వార్డెన్ పిల్లల పట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. అనేక మంది విద్యార్థినిలు తమకు ఎదురైన పరిస్థితులను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోతున్నారు. దీంతో కామాంధులు మరింత రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని మేధా ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలపై లైగింక వేధింపులకు గురవుతున్నారు. స్కూల్ హాస్టల్ వార్డెన్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, దురుసుగా వ్యవహరిస్తున్నాడని.రాను రాను వీడి ఆగడాలు శృతిమించడంతో ఈ విషయాని విద్యార్థినిలు తన తల్లిదండ్రులకు చెప్పి తమ గోడు వెల్లబోసుకున్నారు . విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.అయితే ఈ ఘటనకు బాధ్యుడైన హాస్టల్ వార్డెన్ రామకృష్ణ మాత్రం పత్తాలేకుండా పోయాడు. ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి పారిపోయాడు. ఈ ఘటనపై షాద్ నగర్ పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని విద్యార్థినిలకు,తల్లిదండ్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఓ పక్క తరచూ చైల్డ్ అబ్యూజ్‌పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమాలు జరుగుతుండగానే స్కూల్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. స్కూల్ వద్దకు చేరుకున్న పలు విద్యార్ధి సంఘాలు ధర్నాకు దిగారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోందని.. ఫీజులపై పెట్టే దృష్టి విద్యార్థుల రక్షణలో లేదు అంటూ విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనల పై పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో జరుగుతున్న విషయాలు బయటకు చెబితే  మీ ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామని అవసరమైతే టీసీ ఇచ్చి స్కూల్ నుంచి బయటకు పంపిస్తామని పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

*ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ వివరణ*

మేధా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సంఘటనపై  ఫరూక్ నగర్ మండల విద్యాధికారి  శంకర్ రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థినీలపై  జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరం పిల్లలు చెప్పినట్లు ఇది నిజమని విచారణలో తేలితే పాఠశాల యాజమాన్యంపై  శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా స్కూల్ యాజమాన్యంను హెచ్చరించడం జరుగుతుందని అన్నారు.

Courtesy / Source by : 
  *జర్నలిస్ట్ మహేష్ భైరమోని*

Thursday, September 12, 2024

“ఎవరైనా లoచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Esapally Naveen Kumar, Pachayat Secretary of Nandipet Village & Mandal, Nizamabad District was caught by #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.8000/- from the house owner for uploading the allotted house number in the e - panchayat website.

“Dial 1064 for Reporting Corruption”

కేటాయించబడిన ఇంటి నెంబరును e-పంచాయతి వెబ్ సైట్ లో పొందు పరచడానికి ఆ ఇంటి యజమాని నుండి ₹8000 #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లా లోని నందిపేట (గ్రామం & మండలం) యొక్క పంచాయితి కార్యదర్శి - ఈసపల్లి నవీన్ కుమార్.

“ఎవరైనా లoచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :  https://x.com/TelanganaACB/status/1834222682671374782?t=JQ_v0ieE45v0p-l5qjJ4Xw&s=19

Wednesday, September 11, 2024

*ఆక్రమించిన చెరువులను అప్పజెప్పండి..*

*ఆక్రమించిన చెరువులను అప్పజెప్పండి..*

*లేదంటే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాంః సీఎం రేవంత్‌రెడ్డి*

దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి.. అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయి. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే కట్టుబడి ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమించిన వాళ్లలో ఎంత గొప్ప వాళ్లు ఉన్నా వాళ్లు చెరువులను వదలక తప్పదని హెచ్చరించారు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటి పారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ పోలీసు అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన అందులోని ఇండోర్‌ స్టేడియంలో కాసేపు షటిల్‌ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఆక్రమణలు ఉన్నాయి. వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Source 


Tuesday, September 10, 2024

*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు “శ్రీ రేవంత్ రెడ్డి” గారికి బహిరంగలేఖ_*

*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు “శ్రీ రేవంత్ రెడ్డి” గారికి బహిరంగలేఖ_*

*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి_*

*_సీనియర్ జర్నలిస్టు “అనంచిన్ని వెంకటేశ్వర రావు” బహిరంగ లేఖ._*

*_తెలంగాణ ఉద్యమానికి చైతన్య గీతికలు జర్నలిస్టులు. మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వారిలో ముందు వరుసలో నిలిచిన వాళ్లే జర్నలిస్టులు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సజీవంగా వుండడానికి ప్రధాన పాత్ర జర్నలిస్టులే._* 

*_రాజకీయ నాయకులు ఏ ఒక్కరూ ముందుకు రాని రోజులలోనే కవులు, కళాకారులు, మేధావుల సభలు, సమావేశాలను అక్షర రూపంలో సజీవం చేసిన వాళ్లు జర్నలిస్టులు. కానీ జర్నలిస్టులెప్పుడూ కూరలో కరివేపాలే అవుతున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఎప్పుడూ అదే జరుగుతోంది. తెలంగాణ జర్నలిస్టులకు అడుగడుగునా అన్యాయం జరుగుతూనే వుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులు పడిన కష్టం, నష్టం దిగమింగుకున్నారు._*

Courtesy / Source by :
*https://netidhatri.com/annam-chinni-venkateshwar-letter-to-cm-revanth-reddy/#google_vignette*

*ఆనాడు ఆకలి కేకలు తెలంగాణ జర్నలిస్టులకు…పెద్ద పీటలు ఆంద్రా జర్నలిస్టులకు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇండ్ల స్థలాలు ఆంద్రా జర్నలిస్టులకే దక్కాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే గతంలో జూబ్లీహిల్స్‌లో జర్నలిస్టు కాలనీలో స్థలాలు పొందిన వాళ్లలో కొందరు మళ్ళీ ఇప్పుడు స్థలాలు పొందారు. అంతే కాకుండా ఇక్కడ స్థలాలు పొందిన అనేక మంది జర్నలిస్టులు ఏపిలో కూడా స్థలాలు తీసుకున్నారు.* 

*ఇక తెలంగాణ వస్తే ఉద్యమకాలానికి చెందిన జర్నలిస్టులకు దక్కిందేమీ లేదు. కనీసం గుర్తింపు కూడా దక్కలేదు. తెలంగాణ వచ్చినా అన్ని వర్గాల అభ్యున్నతి జరిగే వరకు ఉద్యమం సజీవంగానే వుంటుందని అనేక సందర్భాలలో కేసిఆర్ అన్నారు. కాలం కలిసొచ్చి ఆయనే తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో రాసే కలాలలను కాలరాసే పని చేశారు. గొంతెత్తిన జర్నలిస్టులను జైలు పాలు చేశారు. ఆ సమయంలో కూడా ఎలుగెత్తి చాటిన నా లాంటి జర్నలిస్టులున్నారు. కేసిఆర్ ఎన్ని సార్లు జైలు పాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసినా భవిష్యత్తు తెలంగాణ కోసం జీవితమే త్యాగం చేశాము. జీవితంలో అతి ముఖ్యమైన యవ్వన జీవితాన్ని కూడా కొవ్వొత్తిలా తెలంగాణ ఆకాంక్షల కోసం కాల్చుకున్నాము.* 

*ఇప్పుడు తెలంగాణలో ఏపి జర్నలిస్టులకు స్థలాలు పంచుతుంటే మూగనోము పట్టలేము. గుంటూరులో గుంట జాగ అడిగామా? అయ్యోనివా…అవ్వోనివా అని కొట్లాడాము…ఇప్పుడు ఎవరి భూములు ఎవరిస్తున్నారు. తెలంగాణ భూములను ఆంద్రా జర్నలిస్టులకు అప్పగిస్తుంటే గుడ్లప్పగించి చూడమంటారా? ఇప్పటికీ తెలంగాణలో వున్న మీడియా సంస్థలన్నీ ఏపి వాళ్ల చేతుల్లోనే వున్నాయి. వాళ్లు ఇంకా వెయ్యి సంవత్సరాలైనా, తరతరాల సంతతి కూడా జై తెలంగాణ అనరు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో వుంటే వాళ్లకే భజన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వున్న తొమ్మిదిన్నరేళ్లలో ఏ ఒక్క పత్రికైనా, ఛానలైనా సపోర్ట్ చేసిందా? ఆనాడు కాంగ్రెస్ పార్టీకి గొంతుకలుగా, కలాలుగా మారి సిరా చుక్కలు విదిల్చింది మళ్ళీ తెలంగాణ జర్నలిస్టులే.* 


*ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆత్మ గౌరవం వున్న, ఆత్మాభిమానం వున్న తెలంగాణ జర్నలిస్టులే. తెలంగాణ వచ్చినా సీమాంధ్ర యాజమాన్యాల ఆదేశాల వార్తలను వడ్డించలేకనే స్వతంత్ర జర్నలిస్టులుగా మారి, కేసిఆర్ ప్రభుత్వం మీద తిరుగులేని పోరాటం చేశాము. సరిగ్గా ఏడాది క్రితం వరకు కూడా సహకరించని మీడియా సంస్థల ప్రతినిధులకే తొలి ఫలితం దక్కింది. ఇది ఏ సంకేతాలను పంపుతోంది.* 

*ఇప్పటికీ “జర్నలిస్టు సంక్షేమ సంఘంగా” తెలంగాణ జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలన్నదే లక్ష్యం. ప్రజా పాలన రావాలన్న లక్ష్యంతో పని చేసిన సీనియర్ జర్నలిస్టులతో కమిటీలు వేయండి.* 

*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెరువు నిండగానే చేరినట్లు మీ దరి చేరిన వాళ్లెవరూ మీ కోసం పని చేయలేదు. ఎవరు అధికారంలో వుంటే వాళ్ల భజన చేసే వారు చుట్టూ మూగుతున్నారు. వారికి తెలంగాణ ప్రయోజనాలు ఆనాడు పట్టలేదు. ఈనాడు పట్టవు. వాళ్లకు తెలంగాణ వెలుగుకన్నా ఆంద్రజ్యోతులు వెలగాలన్న కాంక్షలతో వుంటారు. వాళ్ల ప్రయోజనాల కోసమే, ఏపి అవసరాల కోసమే పని చేస్తారు.‌ ఇప్పటికీ తెలంగాణ విఫల ప్రయోగమనే దానిని వెలుగులోకి తేవాలనే కాచుకుకూర్చున్నారు. వారి నుంచి రాష్ట్రాన్ని అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాము. ఇంకా తెలంగాణ కోసం జీవితాంతం కాపలాగానే వుంటాము. మాకు పెద్ద పీట వేయకపోయినా ఫరవాలేదు. అవకాశవాదులను దగ్గర చేసుకోకండి. వారి ప్రయోజనాలు పూర్తి చేయకండి.*

*తెలంగాణ జర్నలిస్టులను దూరం చేసుకోకండి.*

ముఖ్యమంత్రిగారూ… మనిద్దరి మధ్య ఉన్న అనుబంధాలు మరో యాభై వసంతాలు సహృద్భావ వాతావర్ణం ఇలాగే కొనసాగాలని అభిలాషించే

మీ
✍️

శ్రేయేభిలాషి
(అనంచిన్ని వెంకటేశ్వరావు,
ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)

*సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి*

*సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి*

Sep 10, 2024

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీకి భయపడి గత ప్రభుత్వం విలీన దినోత్సవం జరపలేదన్నారు. ఈ పరంపరను బ్రేక్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విలీన దినోత్సవం అధికారికంగా జరపాలన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఎలాగో ఉంది వారికి కేంద్రం జాతీయ విపత్తుగా పేర్కొని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే వ్యవహారంపై న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు విచారణ జరపాలన్నారు. వారి వెనుక ఎవరున్నారని దానిపై విచారణ చేపట్టాలని అన్నారు.

Courtesy / Source by :
*గంతల నాగరాజు రిపోర్టర్*

సీఎం రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తున్న కలం యోధుడు

https://youtu.be/lRWRvPypmXI?si=Jh0QQJ9BEWbtGj4o   

*#IndianConstitution* 

*#journalism #జర్నలిజం* 
*#journalists #జర్నలిస్ట్స్* 

*#pashamyadagiri* *#anamchinnivenkateshwararao* *#kkrAWJA #TJSS* *( TG&AP)*
*(తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం & తెలుగు జర్నలిస్ట్ల సంక్షేమ సంఘం)*

*కలం యోధులు అంటే 👇*

*నీ బానిసను కానను నేను* 
*తొత్తు కొడుకునసలే కాను*
*నా ఇష్టం వచ్చినట్టు*
*నా మనసుకు నచ్చినట్లు*
*మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా*
                              *-కాళోజి*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu* *@mpponguleti* *@CPRO_TGCM* *@IPRTelangana* *@KSriniReddy* *@DigitalMediaTG*
*@marksDudam @SrinivasRTIA @dasari_srini @TeenmarMallanna @murthyscribe @sravanijourno @DevikaRani81 @shankar_journo @AapannaHastham*

*Bplkm✍️*

https://www.facebook.com/share/v/VSHZ8Gh6C2JgPnuE/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1833438714309021873?t=Rf9En3fLTrIVcNn5de8Eow&s=19
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/C_u5lF3vZ14/?igsh=ZDM2em4yZW00em52
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_indianconstitution-journalism-bhgbiabidbhsbicbipbhgbhg-activity-7239215654057168896-ESy7?utm_source=share&utm_medium=member_android

Monday, September 9, 2024

సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలి

*సూపర్ చెప్పినవ్ మల్లన్నా ✊... Bplkm✍️*        

        _*తెలంగాణ సీఎం నిన్న యూట్యూబ్  ఛానెల్స్ & యూట్యూబర్స్ & యూట్యూబ్ మీడియా ప్రతినిధుల గురించి  అపహాస్యం చేస్తూ మాట్లాడడాన్ని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media తీవ్రంగా ఖండించింది*_       

_*జర్నలిజం కు గౌరవం ఇచ్చే కలం యోధులు తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఈ విశ్లేషణ మొత్తం చూడాలి. నిన్న రవీంద్రభారతి లో జరిగిన కార్యక్రమంలో  అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు స్టేజీ మీద మరియు ఆడిటోరియం లో కూర్చున్న వాళ్ళు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎవరిమెప్పు కోసం పనిచేసారో అందరికి తెలుసు. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మళ్ళీ  తానే వివరణ ఇవ్వాలి .... Bplkm✍️*

https://youtu.be/T6ic7nbN43Q?si=_iiZSdOgyZGv8eLM
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/mVimTBPS7FwjAE7V/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C_sM0cPvNCz/?igsh=MTczYWtxMHFxdDZmbw==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_%E0%B0%B8%E0%B0%AA%E0%B0%B0-%E0%B0%9A%E0%B0%AA%E0%B0%AA%E0%B0%A8%E0%B0%B5-%E0%B0%AE%E0%B0%B2%E0%B0%B2%E0%B0%A8%E0%B0%A8-bplkm-activity-7238834467170066432-hbgr?utm_source=share&utm_medium=member_android

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో @CVAnandIPS గారు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. @CPHydCity #Telangana 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1833034290340258238?t=8deSmjM2C6TYY77Rx3k8KQ&s=19

Fresh Case against phone tapping accused ACP Bhujanga Rao for helping fabricate papers of 340-acre land

Fresh Case against phone tapping accused ACP Bhujanga Rao for helping fabricate papers of 340-acre land 

ACP, Others Booked For Criminal Conspiracy, Cheating, Impersonation 

The economic offences wing of Cyberabad Police has filed a case against assistant commissioner of police (ACP) Bhujanaga Rao following accusations of his involvement in aiding several individuals in the fabrication of documents related to a 340-acre property in Kukatpally. 
The complaint was lodged by Mir Abbas Ali Khan, son of Nawab Mir Hashim Ali Khan, who accused individuals, including SS Moinuddin, Srinivas Rao of Prime Properties, and Chalamalasetty Anil, managing director of Greenko Company, of forging documents to usurp his father's land.
The complainant alleged that the accused conspired to fabricate documents by forging his deceased father’s signatures and impersonating him in an attempt to illegally acquire the 340 acres of land located in Survey No. 1007 of Kukatpally in city. The land had been passed down to the complainant’s father, Nawab Mir Hashim Ali Khan, from his grandfather, Nawab Rayees Yar Jung, through a registered sale deed in 1952. Following the death of Nawab Rayees Yar Jung in 1960, the complainant's father recovered possession of the land through legal action.
Abbas Ali Khan said Moinuddin, Yaseen Shakir, and others exploited his father’s financial difficulties and lack of legal knowledge to form a fictitious partnership firm — Prime Properties. They allegedly fabricated documents, forged signatures, and committed other fraudulent acts in an effort to claim the land. 
According to the complaint, ACP Bhujanaga Rao threatened the complainant’s father, pressuring him to withdraw the criminal case by accepting that he was an imposter. On one occasion, the ACP allegedly instructed an investigating officer to arrest the complainant's father on false charges, forcing him to flee the police station to avoid arrest.
As the investigation progressed, Chalamalasetty Anil, managing director of Greenko company, reportedly joined the conspiracy, offering financial support to Srinivas Rao and the other accused. Abbas Ali Khan further alleged that goons, allegedly sent by the accused, kidnapped and tortured both him and his father, forcing them to sign blank papers and legal documents under duress.

#Hyderabad #phonetapping 

Courtesy / Source by :  https://x.com/sudhakarudumula/status/1833004066483610075?t=N-Ujiq3ZUMPcuN1dtFHtUA&s=19

Sunday, September 8, 2024

జోహార్ కాలోజీ సర్ ✊

_*#జోహార్ #కాళోజీ సర్ ✊*_

_*కాలోజీ సర్ యాదిలో.....*_

_*తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని, ప్రముఖ స్వాతంత్య్ర   సమరయోధుడు, ప్రజా కవి, పద్మ విభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ రావు సారు జయంతి సందర్భంగా 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' వారికి ఘనంగా నివాళులు అర్పిస్తుంది.*_

*@TelanganaCMO*

*#warangal*
*#jeevankumarHRF* 
*#anamchinnivenkateshwararao*

*@Collector_WGL*
*@HamaraWarangal*
*@HiWarangal*
*@Warangal*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1833016361410330996?t=IXL01uXVmq0Q7leLGDxCrg&s=08

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్

Today Sri. Vijay Kumar IPS, has taken the charge from Sri @CVAnandIPS, as Director General, Anti-corruption Bureau, Telangana.
#AntiCorruptionBureau #Telangana

ఈ రోజు శ్రీ విజయ్ కుమార్, ఐపిఎస్ గారు శ్రీ సి.వి.ఆనంద్, ఐపీఎస్ గారి నుండి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
#అవినీతినిరోధకశాఖ #తెలంగాణ

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1832733460378628507?t=-DP_wZYGfSn_ZA8eD_YWvg&s=19

*సిటీ క‌మిష‌న‌ర్ బ‌దిలీ… రేవంత్ ఆలోచ‌న ఇదేనా?*

*సిటీ క‌మిష‌న‌ర్ బ‌దిలీ… రేవంత్ ఆలోచ‌న ఇదేనా?*

Sep 8, 2024

హైద‌రాబాద్ సిటీ క‌మిష‌న‌ర్ అంటే మంచి పోస్టు. ఐపీఎస్ ల‌కు అంద‌రికీ ఉండే క‌ల డీజీపీ. అయితే, డీజీపీ అయిన వారిలో చాలా మంది హైద‌రాబాద్ సిటీ క‌మిష‌న‌ర్ గా విధులు నిర్వ‌ర్తించిన వారే అధికంగా ఉంటారు. కార‌ణం… సిటీ క‌మిష‌న‌ర్ పోస్టు అంటే క‌త్తిమీద సామే. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కమిష‌న‌ర్ కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి చాలా ముక్కుసూటి మ‌నిషి. నిర్మోహ‌మాటంగా ఉంటారు. రాజ‌కీయ నాయ‌కులు అయినా, అధికారులు అయినా స‌రే… త‌న స్టైల్ ఒకేలా ఉంటుంది. కానీ, న‌గ‌రంలో ఇటీవ‌ల పెరుగుతున్న క్రైం రేటు, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల దృష్ట్యా ఆయ‌న‌పై బ‌దిలీ వేటు ప‌డింది. ఆ స్థానంలో గ‌తంలో స‌క్సెస్ ఫుల్ సీపీగా పేరున్న సీవీ ఆనంద్ ను తీసుకొచ్చారు. ఐపీఎస్ సీవీ ఆనంద్… రేవంత్ రెడ్డి స‌ర్కార్ వ‌చ్చిన నాటి నుండి ఏసీబీ చీఫ్ గా ఉన్నారు. గ‌తంలో ఏసీబీ వ్య‌వ‌స్థ అనేది ఒక‌టి ఉంది అన్న సంగ‌తే మ‌ర్చిపోయారు. కానీ, కొన్ని రోజులుగా ఏసీబీ దూకుడుగా ఉంది. జాయింట్ క‌లెక్ట‌ర్ స్థాయి అధికారులు కూడా ప‌ట్టుబ‌డ్డారంటే వారి ప‌నితీరు అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే, మ‌రోసారి సీపీగా ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. గ‌త ప్ర‌భుత్వంతో అంట‌కాగిన అధికారుల విష‌యంలో సీఎం రేవంత్ ఇప్ప‌టికీ అంతే క‌ఠినంగా ఉన్నారు. అందుకే అప్పుడు కీల‌క శాఖ‌ల్లో ఉన్న అధికారుల‌ను లూప్ లైన్ పోస్టుల్లోనే పెట్టి, మంచి పేరున్న అధికారుల‌తో పాల‌న‌ను గాడిన పెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు తాజా ఐపీఎస్ బ‌దిలీలు చూస్తే అర్థం అవుతోంది.

Courtesy / Source by : 
*గంతల నాగరాజు రిపోర్టర్*