Thursday, February 18, 2021

సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన గందరగోళం

హైదరాబాద్ : 19/02/2021

సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణల వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారమవుతాయి: సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/jwJ6xI0lSv

@TelanganaCMO
-----------------------------------------------------------------
సీఎం సర్ ఇంకా వేల కేసులు పెండింగ్ లో వున్నాయి. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ట్రిబ్యునల్ లో పరిష్కారానికి తేదీలు ఇవ్వడం లేదు. https://t.co/DBI6nC6gei

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/



No comments:

Post a Comment