Wednesday, December 20, 2023

"చలో హైదరాబాద్ ”... జర్నలిస్ట్

శీనన్న, సీతక్కలు వచ్చేస్తున్నారు.



ఓ నియంత దాస్య శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛ తెలంగాణ ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా ఏడబ్ల్యూజెఏ & టిజెఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో  

“చలో హైదరాబాద్ ”
నూతన ప్రజా ప్రభుత్వానికి అభినందన సభకు భారీగా తరలి రండి
చలో హైదరాబాద్.. 

22 డిసెంబర్ నాడు మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించే ఈ సభకు, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం & తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల జర్నలిస్టులు అందరూ రావాలని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంగా జర్నలిస్టుల, ప్రజా సమస్యలు తీర్చే విధంగా జర్నలిస్టులు ముందుండాలని కోరుతున్నాము. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గిరిజన, శిశు, మహిళా సంక్షేమ శాఖామంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూర్య (సీతక్క) మనస్ఫూర్తిగా వచ్చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరు కాలవాలని కోరుతున్నాం.

ఇట్లు

✍🏻

*_ఏ.ఎం.రాజురెడ్డి_*
*(అధ్యక్షులు, ఏడబ్ల్యూజెఏ, తెలంగాణ రాష్ట్రం)*
*_9490299542_* *_&_*
*గౌటి రామకృష్ణ(RK)*
*(ప్రధాన కార్యదర్శి)*
*తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం)*
*Ph:9394334646*


No comments:

Post a Comment