Tuesday, December 19, 2023

అన్నీ మూసుకొని.…జాతికి క్షమాపణ ఎప్పుడు.?

అన్నీ మూసుకొని.…జాతికి క్షమాపణ ఎప్పుడు.?



■ 'వెధవలకు పదవులు' వస్తే..

■ అసెంబ్లీలో మారని తీరు

■ పార్టీని రక్షించుకునేందుకేనా.!

■ 'పార్లమెంట్' తర్వాత ప్రతిపక్ష హోదా కోల్పోనున్న భారాస.!

(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 94400009)

క్షమాపణ కోరటానికి స్థితప్రజ్ఞతతో కూడిన ఎంతో ధైర్యం అవసరం. అది నేటి రాజకీయ నాయకుల్లో..మరీ ముఖ్యంగా తెలంగాణ గులాబీ నాయకులకు. అసెంబ్లీలో కూడా అదే దొరతనం, అదే అహంకారం. అదే (ఆ)సమర్థన వెరసి వెర్రి వేయి విధాలుగా మారింది. తప్పు చేసినవాడు క్షమాపణ కోరటం అనేది ఓ అద్భుతం. అది చెప్పే ధైర్యం లేని వాడికి బతికే కనీస అర్హత ఉందా.? ఉంటుందా..? 

ఇవిగో మీ తప్పులు:

వందలాది మంది ఆత్మత్యాగాలతో ఆత్మగౌరవంతో ఏర్పడిన తెలంగాణలో వేలాది తప్పులు..ఎస్ 'వేలాది' తప్పులు నిర్లజ్జగా, నిస్సంకోచంగా, నిస్సందేహంగా జరిగాయి. ఓడిన తర్వాత 'దొర' బయటకు వచ్చి ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు, జరిగిన తప్పులకు క్షమాపణ కోరాడా..? పార్టీ పెద్దోళ్ళకే లేనప్పుడు 'అచ్చోసిన ఆంబోతు'లకు ఏం ఉంటుంది బుద్ది. ఎస్ బుద్ది. ఇక్కడ ప్రస్థావిస్తున్న విషయాంశాలను మీరు సమర్థించుకుంటే మీలాంటి వారి గురించి... ఓ అభ్యుదయ కవి చెప్పినట్లు..'వెధవలకు పదవులు' వస్తే.. నైతిక విలువలు ఎక్కడ ఉంటాయ్.? ఉన్నదంతా 'నీచ్ కమీన్ కుత్తే'లే కదా.!

ఇవి నిజం కాదా..? నయా 'నిజాం ప్రభువు'లూ..:

1). గతంలో హోం మంత్రి మహమూద్‌ అలీకి ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని హోంగార్డు వెనక్కి పంపారు. 

2). ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు.

3). సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్‌ను కూడా అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన్ను ప్రగతిభవన్‌ గేటు వద్ద నిలబెట్టారు. 

4). ఇద్దరు ఎమ్మెల్యేలు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేశారు.

5). అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి గౌరవించారా?

6). ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలతో కలసి ఎప్పుడైనా భోజనం చేశారా.?

7). పదేళ్లు అధికారంలో ఉండి మీమీద  కేసులు ఉపసంహరించుకున్నారు.సరే.! తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎందుకు ఎత్తివేయలేదు.?

8). తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు.? 

9). ధర్నాచౌక్‌ ఎత్తేసింది నిజం కాదా.?

10). పదేళ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు నిజం కాదా.?

11). 'వరి వేస్తే.. ఉరే' అని చెప్పిన కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ తన వడ్లను క్వింటాకు రూ.4,250కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా?

12). తలసరి విద్యుత్‌ వినియోగంలో 'తెలంగాణ నంబర్‌ వన్‌' అనేది పచ్చి అబద్ధం.

13). కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది.

14). తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాం?

15). ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగింది.

16). ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు.

17). మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు.

18). మేడిగడ్డలో ఫిల్లర్ల కుంగుబాటులో మీ తప్పు ఏం లేదా.?

19). ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు.

20). దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి హింసించారు. ఉదా: అవుటా రాజశేఖర్, చిరంజీవి.

21). ‘‘పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించ లేక పోయారు.

22). ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేక.. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారు.. 

23). టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నది నిజం కాదా.?

24). డ్రగ్స్‌ విషయంలో 'లాలూచీ' నిజం కాదా.?

25). నియోజకవర్గానికి కనీసం ఒక 'నియంత'ను తయారు చేశారు. (దమ్ముంటే బహిరంగంగా అడగండి పేర్లతో సహా బయటపెడతాం)

26). ముఖ్యమంత్రి సహాయనిధిలో స్కాం

27). లిక్కర్ స్కామ్‌

28). 111జీఓ

29). ఓఆర్ఆర్ స్కాం 

30). పోలీసు వాహనాల కొనుగోలు స్కాం

31). జర్నలిస్టులకు జైళ్ళను పరిచయం చేసిన  నీచమైన ఘనత మీది కాదా.?

32). కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోతే ప్రగతి భవన్ దాటలేదు. పరమార్శించిన నాయకుడు లేడు. ఓదార్చటోడు లేకపాయే.! ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పలేదు.

33). మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ బస్సు ప్రమాదంలో 25 మంది  చిన్నారులు చనిపోతే మీ మనసు కరగకపాయే.! ఎస్.. పలకరించకపోతిరి.! ఇంత 'కఠినమైన గుండెలా' మీవి..?

34). తెలంగాణ కవి గాయకుడు గూడ అంజయ్య చనిపోతే పరామర్శించకపోతిరి

35). ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్ని కుటుంబాలను కలిసి ఓదార్చారు.?

36). మీ ఆస్తులు గత 20 ఏళ్ళక్రితం ఎంత.? ఇప్పుడు ఎంత.?

ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కొన్ని సంఘటనలు మాత్రమే. ఇక జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో లెక్కేసుకుంటూ పోతే.. పోలీస్టేషన్ లలో జరిగిన సెటిల్మెంట్లుఅదనం. గత పదేళ్ళలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. అందుకే మీరు చేసిన, మీ ద్వారా 

జరిగిన ఈ తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. సిగ్గుతో తలదించుకొని.. మొకాళ్ళపై కూర్చొని... రెండు చేతులు పైకి చాపి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరుకోల్సిందే.! వేడుకోవల్సిందే.! లేదంటే ఈ ఐదేళ్ళలో మీరు మటాష్.!

బాక్స్:

గులాబీ బుడ్డ నాయకుల్లారా…

నా దృష్టిలో ఆ ఐదుగురు తప్ప అంతా నోరు తెరవలేని వాళ్ళే.! కనీసం ఈ ప్రశ్నలు ఆ ఐదుగురికి పంపి క్షమాపణలు చెప్పించండి. లేకుంటే మీ భారాస 'సర్వ నాశనం' కావాలని తెలంగాణ కోసం ఆత్మ త్యాగాలు చేసినోళ్ళు స్వర్గం నుంచి కోరుకుంటారు. తథాస్తు.! నిజం కాదా..? నయా 'నిజాం ప్రభువు'లూ..:
1). గతంలో హోం మంత్రి మహమూద్‌ అలీకి ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని హోంగార్డు వెనక్కి పంపారు.

2). ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు.

3). సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్‌ను కూడా అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన్ను ప్రగతిభవన్‌ గేటు వద్ద నిలబెట్టారు.

4). ఇద్దరు ఎమ్మెల్యేలు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేశారు.

5). అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి గౌరవించారా?

6). ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలతో కలసి ఎప్పుడైనా భోజనం చేశారా.?

7). పదేళ్లు అధికారంలో ఉండి మీమీద  కేసులు ఉపసంహరించుకున్నారు.సరే.! తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎందుకు ఎత్తివేయలేదు.?

8). తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు.?

9). ధర్నాచౌక్‌ ఎత్తేసింది నిజం కాదా.?

10). పదేళ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు నిజం కాదా.?

11). 'వరి వేస్తే.. ఉరే' అని చెప్పిన కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ తన వడ్లను క్వింటాకు రూ.4,250కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా?

12). తలసరి విద్యుత్‌ వినియోగంలో 'తెలంగాణ నంబర్‌ వన్‌' అనేది పచ్చి అబద్ధం.

13). కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది.

14). తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాం?

15). ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగింది.

16). ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు.

17). మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు.

18). మేడిగడ్డలో ఫిల్లర్ల కుంగుబాటులో మీ తప్పు ఏం లేదా.?

19). ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు.

20). దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి హింసించారు. ఉదా: అవుటా రాజశేఖర్, చిరంజీవి.

21). ‘‘పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించ లేక పోయారు.

22). ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేక.. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారు..

23). టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నది నిజం కాదా.?

24). డ్రగ్స్‌ విషయంలో 'లాలూచీ' నిజం కాదా.?

25). నియోజకవర్గానికి కనీసం ఒక 'నియంత'ను తయారు చేశారు. (దమ్ముంటే బహిరంగంగా అడగండి పేర్లతో సహా బయటపెడతాం)

26). ముఖ్యమంత్రి సహాయనిధిలో స్కాం

27). లిక్కర్ స్కామ్‌

28). 111జీఓ

29). ఓఆర్ఆర్ స్కాం

30). పోలీసు వాహనాల కొనుగోలు స్కాం

31). జర్నలిస్టులకు జైళ్ళను పరిచయం చేసిన  నీచమైన ఘనత మీది కాదా.?

32). కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోతే ప్రగతి భవన్ దాటలేదు. పరమార్శించిన నాయకుడు లేడు. ఓదార్చటోడు లేకపాయే.! ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పలేదు.

33). మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ బస్సు ప్రమాదంలో 25 మంది  చిన్నారులు చనిపోతే మీ మనసు కరగకపాయే.! ఎస్.. పలకరించకపోతిరి.! ఇంత 'కఠినమైన గుండెలా' మీవి..?

34). తెలంగాణ కవి గాయకుడు గూడ అంజయ్య చనిపోతే పరామర్శించకపోతిరి

35). ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్ని కుటుంబాలను కలిసి ఓదార్చారు.?

36). మీ ఆస్తులు గత 20 ఏళ్ళక్రితం ఎంత.? ఇప్పుడు ఎంత.?

ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కొన్ని సంఘటనలు మాత్రమే. ఇక జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో లెక్కేసుకుంటూ పోతే.. పోలీస్టేషన్ లలో జరిగిన సెటిల్మెంట్లుఅదనం. గత పదేళ్ళలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. అందుకే మీరు చేసిన, మీ ద్వారా జరిగిన ఈ తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. సిగ్గుతో తలదించుకొని.. మొకాళ్ళపై కూర్చొని... రెండు చేతులు పైకి చాపి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరుకోల్సిందే.! వేడుకోవల్సిందే.! లేదంటే ఈ ఐదేళ్ళలో మీరు మటాష్.!

బాక్స్:
గులాబీ బుడ్డ నాయకుల్లారా...
నా దృష్టిలో ఆ ఐదుగురు తప్ప అంతా నోరు తెరవలేని వాళ్ళే.! కనీసం ఈ ప్రశ్నలు ఆ ఐదుగురికి పంపి క్షమాపణలు చెప్పించండి. లేకుంటే మీ భారాస 'సర్వ నాశనం' కావాలని తెలంగాణ కోసం ఆత్మ త్యాగాలు చేసినోళ్ళు స్వర్గం నుంచి కోరుకుంటారు. తథాస్తు.!

No comments:

Post a Comment