Saturday, January 9, 2021

తెలంగాణ లో ఆదాయపుపన్ను శాఖ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : 09/01/2021

            *బ్రేకింగ్ న్యూస్*

*కాలేశ్వరం సబ్ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు.......!*
కాళేశ్వరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో శనివారం ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సీ5 ఇన్‌ ఫ్రా ప్రమోటర్లు జువ్వాడి మదన్‌మోహన్‌రావు, నిశంత చెన్నడి నివాసాలతో పాటు పౌలోమి ఎస్టేట్‌, బృందావన్‌ స్పిరిట్స్‌, బేగంపేటలోని మధుపాల టవర్స్‌, కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తరాక్‌ గార్డెన్‌లో దాడులు కొనసాగిస్తున్నారు.
పన్నుచెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 18, కరీంనగర్‌లో రెండు బృందాల్లో సోదాల్లో పాల్గొన్నాయి.

*link Media 🖋️ **

*రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వం దోచుకున్న లక్షలకోట్ల ప్రజల డబ్బును తిరిగి ప్రజలకు చెందేలా కొత్తగా రూపుదిద్దుకున్న నవశకం మీడియా ద్వారా సంచలన వాస్తవాలు ప్రజలకు అందుబాటులోకి....👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment