Tuesday, January 12, 2021

మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల డబ్బు దుర్వినియోగం

హైదరాబాద్ : 13/01/2021

*తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు NVSS ప్రభాకర్ అన్న గారికి నమస్కారం 🙏*

అన్న గారు మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల డబ్బును ప్రజాప్రతినిధులు & అవినీతి అధికారులు  దుర్వినియోగం చేస్తున్నారు. రామంతాపూర్ బాగాయత్ 95ఎకరాల భూమి డీనోటిఫికేషన్ విషయంలో HMDA అధికారులు ప్రభుత్వానికి ఏమి సమాధానం చెప్పారు....వీటి అన్నింటి మీద మీరు ప్రజాప్రతినిధులు & అధికారులు మరీ ముఖ్యంగా స్థానిక ప్రజలతో బహిరంగ చర్చా వేదిక మూసీ పరివాహక ప్రాంతంలో పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వేలకోట్ల ప్రజల డబ్బును దోచుకుంటున్న ప్రభుత్వాన్ని మరియు ప్రజాప్రతినిధుల భరతం ఎప్పుడు పడతారు ??

*Copy to Group link Media*

 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment