Saturday, January 2, 2021

ప్రజాస్వామ్యదేశంలో ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వయంత్రాంగం నిర్ణయాలు

హైదరాబాద్ : 02/01/2021

*తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సర్ గారు మీరు ఏ ప్రాతిపాధికథన మీద కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ??. మీరు స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా ??. చట్టం గురించి మాకు తెలియదు దయచేసి వాటి వాస్తవ వివరాలు ప్రెస్ మీట్ ద్వారా బహిరంగా తెలుపగలరు.భారత రాజ్యాంగం అనుసరించి తీసుకునే ప్రజా ప్రయోజనాల గురించి క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలి.*
@TelanganaCMO

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment