Thursday, January 28, 2021

ఢిల్లీ రైతు పోరాటంలో నకిలీ రైతులు చోరబడ్డారు

హైదరాబాద్ : 28/01/2021

        *బిగ్ బ్రేకింగ్ న్యూస్*

*నిన్న దేశ రాజధాని ఎర్రకోటలో జరిగిన విద్రోహచర్యలకు అసలైన రైతు సంఘాలు ఢిల్లీ వదిలి తమ తమ గ్రామాలకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల నుండి వచ్చిన సమాచారం.*

*దేశ గౌరవాన్ని & ప్రతిష్టను అగౌరవపరిచిన సంఘావిద్రోహులను త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా సర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment