Friday, January 8, 2021

భారత గౌరవనీయులైన రాష్ట్రపతికి సర్ గారికి మండలంకోసం ఉత్తరాల ఉద్యమం ద్వారా ్థానిక ప్రజల సంకల్పం తీసుకున్నారు

హైదరాబాద్ : 08/01/2021

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మరికల్ గ్రామ ప్రజల మరియు చుట్టూ వున్న గ్రామాల ప్రజల సంకల్పబలానికి అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media 👍.

మరికల్ మండలంకోసం స్థానికంగా ప్రజలనుంచి పెద్ద ఎత్తున ఉద్యమం మొదలయింది. అసలు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాజకీయ లబ్దికోసం కొందరు ఆడుతున్న నాటకంగా ప్రజల మనోభావాలను చూస్తే తెలుస్తుంది. మొత్తం వివరాలు ఇదే వెబ్ సైట్ లో వున్నాయి.

*మరికల్ మండలం కోసం గ్రామం మరియు చుట్టూ వున్నా గ్రామాలలోని ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాల ఉద్యమంలో పాల్గొనేలా సంకల్పం తీసుకోవాలి యువత  మరియు శ్రేయోభిలాషులు 🎉👍🙏*

*గౌరవనీయులైన రాష్ట్రపతి సర్ గారు  ప్రజా ప్రయోజనాలను తప్పకుండా పరిశీలించడం జరుగుతుంది... అందుకే అందరి సంకల్పబలం దృడముగా ఉండాలి.... ఈ సంకల్పం ముందు ముందు  రాజకీయ నాయకులకు గుణపాఠం అవుతుంది 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment