Tuesday, January 26, 2021

రైతు పోరాటంను అడ్డంపెట్టుకొని దేశాన్ని అగౌరవపారుస్తున్న కొన్ని పార్టీలు

హైదరాబాద్ : 26/01/2021

https://twitter.com/Praja_Snklpm/status/1354063004376043521?s=08

         *జాతికే అవమానం*

*దేశ రాజధాని ఎర్రకోట మీద వున్న తిరంగా జండాను తీసివేసి వారికి సంబందించిన జండాను పెడుతున్న వారు నిజమైన రైతులు కాదు... నిజమైన రైతు ఆలా ఎప్పటికి జెండాను అగౌరవపరచడం జరుగదు... దేశ ప్రజలు అన్నీ ఘమనిస్తున్నారు... సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు తెలిసేవా ??... సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీ నాయకులారా వచ్చే జమిలి ఎన్నికలలో మిమ్మల్ని భూ స్థాపితం చేయడం మాత్రం ఖాయం...కొన్ని జాతీయ మీడియా యాజమాన్యాలు అమ్ముడు పోయాయి త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి.ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట మీద జరిగిన ఘటన దేశానికే అవమానం... మొత్తం ప్రపంచం చూసింది చూస్తుంది...   వామపక్ష పార్టీ నాయకులు , బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే స్పందించాలి... సిగ్గుపడాలి రాజకీయ నాయకులు*

*రైతు పోరాటంలో దేశంలో వున్న ఉగ్రవాదులు చేరారు*
 
     *భారత్ మాతాకీ జై 🙏*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

1 comment: