Sunday, January 10, 2021

ప్రజలమనోభావాలకు విరుద్ధంగా కొత్త మండలాలు

హైదరాబాద్ : 10/01/2021

*మీడియా మిత్రులకు నమస్కారం 🙏*

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మరికల్ గ్రామంను(మేజర్ గ్రామ పంచాయతీ) కొత్త మండలాలలో మండలంగా ప్రకటించాల్సిన ప్రభుత్వం తెరాస ప్రజాప్రతినిధుల స్వార్థరాజకీయాల కోసం వేరే చోటును ప్రతిపాదించడం జరిగింది కావున మీ మీ న్యూస్ బృందం ఒక్కసారి మరికల్ గ్రామము చుట్టూ వున్న గ్రామాల ప్రజలను కలిసి వాస్తవాలు తెలుసుకుని వారికి న్యాయం జరిగేవిధంగా సహారించాలని కోరుకుంటున్నాను 🙏

*ప్రజా ప్రయోజనాలకోసం మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను*

http://prajasankalpam1.blogspot.com/2021/01/blog-post.html

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment