Wednesday, October 7, 2020

తెలంగాణ ఎంసెట్ కన్వినర్ ప్రొఫసర్ గోవర్ధన్

హైదరాబాద్ : 08/10/2020

*ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్...*

కొందరు విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లు తప్పగా ఇవ్వడం వల్ల వారికి ర్యాంక్ లు ప్రకటించలేదు

అటువంటి విద్యార్థులు మమ్ముల్ని  సంప్రదించండి

వాళ్లలో ఇంటర్మీడియట్.. ఎంసెట్ లో అర్హత  సాధించిన  వారికి..ర్యాంక్ లు ప్రకటిస్తాం. 

వాళ్ళు రేపు  జరగబోయే కౌన్సెలింగ్ లో  పాల్గొనవచ్చు...

*విద్యార్థులు....తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దు...*

@హేమ జర్నలిస్ట్ 

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment