Friday, October 30, 2020

మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్ : 31/10/2020

*బ్రేకింగ్ న్యూస్ & రాజకీయ పార్టీ నాయకులకు సూచన*

కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీ నాయకులారా ధర్నాలు, ఆఫీస్ ల ముట్టడి అని కరోనా నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకండి. 

*వరద నష్టపరిహారం కోసం గుంపులు గుంపులుగా  ధర్నాలు, రాస్తారోకోలు, ఆఫీస్ ముట్టడిలు, ప్రజా ప్రతినిధుల ఇంటి ముట్టడి ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి లేకపోతే కరోనా భారిన పడి ఆరోగ్యం నాశనం చేసుకోవద్దు అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*

*10, 000/- ముఖ్యమా మీ భవిష్యత్ ముఖ్యమా ??? మీకు వాస్తవంగా వరద వల్ల నష్టం జరిగితే వాస్తవాలతో అన్ని ఆధారాలతో మాకు తెలుపగలరు. న్యాయంగా GO RT 525 నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందవచ్చు*

*Note*: ప్రజా ప్రయోజనాలకోసం 
*దయచేసి అందరికి & అన్ని గ్రూపులకు share చేయగలరు*

బాపట్ల కృష్ణమోహన్ 
prajasankalpam1@gmail.com

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment