Sunday, October 4, 2020

తెలంగాణ పట్టభద్రుల MLC ఎన్నికలు - ఓటరు నమోదు

హైదరాబాద్ : 04/10/2020

*ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే సరైనా నాయకత్వం అధికారంలోకి వస్తుంది*.
పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.

*చదువుకున్న వారి కోసం గతంలో  నిర్వహించిన  ఎన్నికల్లో ఎక్కడా నూరు శాతం ఓట్లు నమోదు కాకపోవటం విచిత్రం*.

*Voter turnout in graduate constituencies very low*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment