Wednesday, October 21, 2020

చెరువుల్లో ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలి తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్ : 22/10/2020

*చెరువులను కాపాడుకుందాం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేషులమవుదాం* అనే సంకల్పంతో ఉద్యమం చేస్తున్న *SOUL మాజీ కన్వినర్ Dr లుబ్న సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పం & link Media మరియు గంగపుత్ర సంఘం మరియు స్వచ్ఛంద సంస్థలు మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రేమించే మహానుభావులు సీనియర్ న్యాయవాదులు* అందరి పోరాటం వల్ల *తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం* గతంలో మళ్ళీ నిన్న కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని *ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.* 

*చెరువులు బాగుంటే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి... ఈరోజు మనము నీళ్లను కొనే పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆలోచించండి*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment