Monday, October 5, 2020

ప్రజా ప్రతినిధులు రెవిన్యూ సిబ్బంది మీద దురుసుగా మాట్లాడిన తీరుకు అధికారుల స్పందన

https://youtu.be/pm_D7QV_wqQ

*నిన్న కుతుబుల్లాపూర్ MLA గారు రెవిన్యూ సిబ్బంది మీద దురుసుగా (బూతులు) మాట్లాడడం తొలివెలుగు మీడియా ద్వారా ప్రజా సంకల్పం కు తెలియగానే తక్షణమే తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు  రెవిన్యూ అధికారుల సంఘం ప్రతినిధి గౌతమ్ కుమార్ MRO గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి అధికారులు స్పందించడం అభినందిస్తున్నాము **
05/10/2020

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment