Wednesday, January 4, 2023

సర్పంచుల ధర్నాకు హైకోర్టు అనుమతి

సర్పంచుల ధర్నాకు హైకోర్టు అనుమతి*

*రాష్ట్రంలోని సర్పంచుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సర్పంచుల ధర్నాకు అనుమతి ఇవ్వాలని మహేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు సర్పంచుల ధర్నాకు అనుమతిచ్చింది. అయితే 300మందికి మించి ఉండకూడదని హైకోర్టు సూచించింది. ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.*

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment