18 నెలల ప్రజా పాలనలో…
200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి…
ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం
విజయవంతంగా కొనసాగుతుండటం…
ఆనందంగా ఉంది..... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ పథకంలో లబ్ధిదారులైన…
ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు.
ఈ పథకాన్ని…
దిగ్విజయంగా అమలు చేయడంలో…
భాగస్వాములైన…
ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది,
యాజమాన్యానికి
ప్రత్యేక అభినందనలు.
No comments:
Post a Comment