Tuesday, July 22, 2025

ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం…ఆనందంగా ఉంది..... ముఖ్యమంత్రి రేవంత్



18 నెలల ప్రజా పాలనలో…
200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి…
ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం 
విజయవంతంగా కొనసాగుతుండటం…
ఆనందంగా ఉంది..... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ పథకంలో లబ్ధిదారులైన… 
ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. 

ఈ పథకాన్ని…
దిగ్విజయంగా అమలు చేయడంలో… 
భాగస్వాములైన… 
ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, 
యాజమాన్యానికి 
ప్రత్యేక అభినందనలు.

No comments:

Post a Comment