Monday, January 15, 2024

*రేవంత్ బృందానికి జ్యు రిచ్ లో ఘనస్వాగతం*

*రేవంత్ బృందానికి జ్యు రిచ్ లో ఘనస్వాగతం*

ఇంటర్నెట్‌డెస్క్‌: సమగ్ర అభివృద్ధితో కూడిన సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి జ్యురిచ్‌ విమానాశ్రయంలో పలువురు భారతీయ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. వారితో మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో 'పెట్టుబడులు పెట్టండి' అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

*V.S. జీవన్*

No comments:

Post a Comment