Thursday, January 25, 2024

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

*రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్*

*పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం*

*నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి కొండప్పకు పద్మశ్రీ*

*దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు*

*ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ*

*కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి*

*యక్షగానకళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ(తెలంగాణ)*

*34 మందికి పద్మశ్రీ అవార్డులు*.   CRM

No comments:

Post a Comment