Tuesday, December 30, 2025

*_జర్నలిస్టు సంఘాలతో త్వరలో సమావేశం - ఐ అండ్ పిఆర్ కమీషనర్ ప్రియాంక_*


*_జర్నలిస్టు సంఘాలతో త్వరలో సమావేశం - ఐ అండ్ పిఆర్ కమీషనర్ ప్రియాంక_*

_# తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జర్నలిస్టు సంఘాల జేఏసీ)కి స్పష్టం_

అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు సమాచార కమిషనర్ ప్రియాంక స్పష్టం చేశారు.

 ఈ సందర్భంగా రెండు అక్రెడిటేషన్ కార్డుల వ్యవహారంలో జర్నలిస్టుల మధ్య ఎన్నో అనుమానాలను, ఇతర సమస్యలను జేఏసీ నేతలు కమీషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమీషనర్ ను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్లు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, మామిడి సోమయ్య, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజా తదితరులు పాల్గొన్నారు.

*_జేఏసీ డిమాండ్స్_*
1). రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలి.

2) చిన్న వార్తాపత్రికలు, కేబుల్ ఛానెళ్లు మరియు M-ఛానల్ కాకుండా ఇతర వార్తాపత్రికలకు, ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.

3). రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలి.

4). తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధం. దానిని తొలగించాలి.

6). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.

7) తెల్ల రేషన్ కార్డులను వెంటనే అందించాలి.

8). జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం వెంటనే అందించాలని సంబంధిత విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలి.

9). జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యాలు కల్పించాలి.

10). 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 12,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి.

11)జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలి. 

12)దేశవ్యాప్తంగావెహికల్ టోల్గేట్ సౌకర్యం కల్పించాలి

*_నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి_*


*_నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి_*

# తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జర్నలిస్టు సంఘాల జేఏసీ)కి హామీ 

గతంలో ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగా ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చిన్న అన్యాయం జరగనివ్వబోమని సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను కలిసిన జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని మరో జీవో తెస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. డెస్క్ పనిచేసే వారికి, ఫీల్డ్ లో పనిచేసే జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలను అంచెలంచెలుగా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రిని కలిసిన జేఏసీ కన్వీనర్లు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, మామిడి సోమయ్య, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజా తదితరులు పాల్గొన్నారు.

*_జేఏసీ డిమాండ్స్_*
1). రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలి.

2) చిన్న వార్తాపత్రికలు, కేబుల్ ఛానెళ్లు మరియు M-ఛానల్ కాకుండా ఇతర వార్తాపత్రికలకు, ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.

3). రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలి.

4). తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధం. దానిని తొలగించాలి.

6). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.

7) తెల్ల రేషన్ కార్డులను వెంటనే అందించాలి.

8). జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం వెంటనే అందించాలని సంబంధిత విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలి.

9). జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యాలు కల్పించాలి.

10). 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 12,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి.

11)జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలి.  

12)దేశవ్యాప్తంగావెహికల్ టోల్గేట్ సౌకర్యం కల్పించాలి




Monday, December 29, 2025

తెలంగాణ లో బడి ఎగ్గొడుతున్న గవర్నమెంట్ టీచర్లు 9000 మంది.పర్లేదు వాళ్లకు జీతం ఇవ్వనక్కరలేదు.

#TelanganaEducation #teachers #facts #TelanganaRising

తెలంగాణ లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పూచిక పుల్లలాగా తీసేసి సెలవు పెట్టకుండా బడి ఎగ్గొడుతున్న టీచర్లు 9000 మంది. పర్లేదు వాళ్లకు జీతం ఇవ్వనక్కరలేదు. 

మరో 9306 మంది ఆన్ డ్యూటీ మీద బడి ఎగ్గొడుతున్నారు. 612 మండలాల్లో 9306 మంది అంటే మండలానికి 15 మంది టీచర్లు ఆన్ డ్యూటీ అన్నమాట. అంటే జీతం తీసుకొని బడి ఎగ్గొట్టే టోళ్లు. యూనియన్ నాయకులు అంత మంది ఉంటారా?

విద్యాశాఖ అంత గుడ్డిగా నడుస్తోందా?
(SOURCE)
                 https://www.instagram.com/p/DS2UyiiEujW/?igsh=MWV1Nm9kd2FyM21pOQ==

Sunday, December 28, 2025

Inspiring Stars 🌟 Dubai: సమయస్ఫూర్తి,పట్టుదలతో విజయం సాధ్యం అనే విషయాన్ని తెలుగు అబ్బాయి పండుగు రమేష్ నిరూపించారు

Inspiring Stars 🌟 Dubai:

సమయస్ఫూర్తి,పట్టుదలతో విజయం సాధ్యం అనే విషయాన్ని పండుగు రమేష్ నిరూపించారు. 

వివరాల్లోకి వెళితే రమేష్ సౌమ్యుడు గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తి,పదవ తరగతి వరకు తన స్వగ్రామం,జగిత్యాల జిల్లా:పూడూరులో10th తెలుగు మీడియం లో విద్యను అభ్యసించి బతుకు దెరువు కోసం గల్ఫ్ కు 2011 లో దుబాయ్ వచ్చి బఫ్లే కంపెనీ లో సేల్స్ మెన్ గా పనులు నిర్వహించి, ఈ దేశంలో బతకడానికి గల కమ్యూనికేషన్స్ స్కిల్స్ ..హిందీ,ఇంగ్లీషు, తమిళ, మలయాళ పట్టు నేర్చుకొని తనదైన శైలిలో పనిచేసుకుంటూ ఇలా అయితే కుదరదు అని సొంత వ్యాపారం లోకి అడుగుపెట్టారు.దుబాయిలో డైమండ్ ట్రావెల్స్ వారి భాగస్వామ్యంతో కడప జిల్లాకు  చెందిన "దుబాయిలో రాధ" సోషల్ మీడియా ఫేమ్ దుబాయ్ లో రాధ ..."శ్రీ సత్యం జ్యువెలరీ" సిల్వర్ అభరణాల షాప్ 26.10.2025 నాడు ప్రారంభించారు.ఎక్కువ భాగం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.రమేష్ ను దుబాయ్ లో మిత్రులు అందరూ ఆదరిస్తున్నారు.తన వ్యాపారం మంచిగా ఎదగాలని పలువురు ఆయనను  అభినందించారు.(వ్యాపారం సులభ తరము చేసిన  UAE) దుబాయ్ లో భారతీయు కార్మికులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఆయన షాపు ఉండడం విశేషం.రెడ్ లైన్ మెట్రో స్టేషన్ ఇక్విటి  నుండి పది నిమిషాల దూరంలో F25,F 26.. bus 🚌 అల్కోస్ మాల్ లో అతని షాపు శ్రీ సత్యం జ్యువెలరీ షాపు ఉంది.ఆకర్షణీయమైన డిజైన్లతో ఆభరణాలు ఉన్నాయి.. కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు, మనకు ఇండియాలో కొన్నట్టే అనుభవం...షాపులో తెలుగు వారే  కాబట్టి వీలైతే మీరు కూడా ఒకసారి విసిట్ చేయండి... 
Location:
AL QOUS MALL.
Dubai  UAE. 1
📱 0551209535 

పొన్నం సత్యం.. ✍️Dubai.

I-T Benami Unit Attaches 282 Acres on Hyderabad Outskirts; 17 Orders Cover Land Worth ₹2,002 Crore

I-T Benami Unit Attaches 282 Acres on Hyderabad Outskirts; 17 Orders Cover Land Worth ₹2,002 Crore 

The Income Tax Department’s Benami Prohibition Unit (BPU), Hyderabad, issued 17 provisional attachment orders covering the 282-acre land parcel in Koheda and Omer Khan Daira villages of Abdullapurmet mandal on the outskirts, with the total value of the properties pegged at ₹2,002 crore. According to the orders, the land transactions, initially involving erstwhile Sanghi Industries Ltd, a listed company, Incor Realty Projects, and Venkateshwara Realty, were found prima facie to be benami in nature, with Incor Realty identified as the benamidar and Ravi Sanghi and his family members named as the beneficial owners through a web of partnership firms and trusts. 

Investigation by BPU revealed that Ravi Sanghi and family allegedly undervalued "non-core" land to avoid regulatory scrutiny and shareholder approval required by SEBI. SEBI regulations state that all related party transactions shall require prior approval of the audit committee and non-promoter shareholders' approval. The BPU alleged the case is an example to "defraud minority shareholders" by concealing the true beneficial ownership of the buyers. 

The orders stated, "The case involves a pre-meditated conspiracy by the erstwhile promoters of Sanghi Industries Ltd (SIL) to siphon off valuable corporate land assets into a private firm controlled by them, just prior to the company being acquired by another company." It was identified that Venkateshwara Realty, a partnership firm controlled by Ravi Sanghi and his family, was the prima facie beneficial owner. Venkateshwara Investments Trust (VIT) and Venkateshwara Ventures Trust (VVT) are the private trusts established to hold the family's investment in VR and enjoy future profits. Veptor Projects Pvt Ltd (VPPL), a sister company of Incor, was "rewarded" with a Joint Development Agreement (JDA) to develop the siphoned lands. Erstwhile SIL made a disclosure to SEBI stating the non-core surplus land was being sold to a non-related party, whereas it finally went into the hands of a related party. 

Modus Operandi & Artificial Undervaluation 

Initially, SIL registered the sale of approximately 282 acres of land to Incor for a consideration of roughly ₹84 crore, which was intentionally kept below the 10% turnover threshold (₹92.8 crore) to avoid triggering mandatory audit committee and shareholder approvals. Incor acted merely as a transitional conduit. While SIL issued acknowledgements of receipt, IRP did not pay for the land using its own resources; instead, it waited for funds to be provided by the real buyer. Once Ravi Sanghi and his family received payment from the company that purchased their shares in SIL, they recycled a portion of these proceeds (₹245 crore) into Venkateswara Realtors as capital. Venkateswara Realtors then paid Incor for the land, and on the very same day, on December 8, 2023, IRP used those funds to pay SIL for the original purchase. Once the promoters exited SIL management, they executed rectification deeds to dramatically increase the declared land value from ₹84 crore to ₹218 crore for all land parcels. Investigations uncovered morphed photographs and bogus, back-dated valuation reports prepared in 2024 but dated to 2023, used to create a facade of legitimacy for the price revisions. 

#hyderabad #Telangana #Benami

Courtesy / Source by :
https://x.com/sudhakarudumula/status/2005156540194705871?t=MKSqI67tc6Xoqbdlij3gbw&s=19

Saturday, December 27, 2025

జీవో 252 ను వ్యతిరేకిస్తూ హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జర్నలిస్టులు..టీయూడబ్ల్యూజే (హెచ్ 143)

జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో 252 ను సవరించాలి.. జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్..

హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జర్నలిస్టులు..!

జీవో 252 ను వ్యతిరేకిస్తూ 
* మేడ్చల్ కలెక్టరేట్ ముందు 
*  టీయూడబ్ల్యూజే (హెచ్ 143)  ధర్నా..!
* సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతిపత్రం..!
రెండు కార్డుల విధానాన్ని స్వస్తి పలకాలి.. బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్* కోల వెంకటేశ్వర్లు 

SOURCE:
మేడ్చల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 27 ..

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే  జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందం బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీయూడబ్ల్యూజే  (TUWJ-H-143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు   
   శనివారం  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు  మేడ్చల్ జిల్లా జర్నలిస్టులతో కలిసి  ఆందోళన ధర్నా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలోని, కుత్బుల్లాపూర్ కూకట్పల్లి,మల్కాజ్గిరి మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అక్రిడిటెషన్ కార్డులకోత విధించే జీవోలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ  252 జీవో తీసుకురావడం శోచనీయమన్నారు. లోప భూయిష్టమైన ఈ జీవో వల్ల మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ కేంద్రాల్లో, లక్ష జనాభా దాటిన పట్టణాల్లో  అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. కొత్త జీవో వల్ల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అనేకమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు  కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటెషన్ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని  కొనసాగించాలని,  జీవో 252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదనీ , దీని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
పాత జీవో 239 యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్ కు సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు కోరారు.
ధర్నా అనంతరం జర్నలిస్టు సమస్యలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి  వినతిపత్రం సమర్పించారు
*  అక్రిడిటెషన్ కార్డులతో పాటు జర్నలిస్టుల సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమస్యలను పరిష్కరించమని, మీ ద్వారా ప్రభుత్వానికి తెలుపవలసిందిగా వారు కోరారు. మేడ్చల్ జిల్లా జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని అక్రిడేషన్ల కార్డులను కోత విధించవద్దని కోరగా అదన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల నివాస స్థలాల విషయంలోనూ సాధ్యాసాధ్యాలను కలెక్టర్ కలెక్టర్ తో చర్చించి త్వరలోనే  నిర్ణయం తీసుకుంటామని అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు శివాజీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సుగ్రీవుడు,  మేడ్చల్ జిల్లా స్టాపర్స్, మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, రవిచంద్ర (దిశ,) , రామారావు (నమస్తే తెలంగాణ) , హనుమంత రెడ్డి (విజయ క్రాంతి), రచ్చ శ్రీనివాస్ (ఆంధ్రప్రభ),, భరత్ కళ్యాణ్ (జనం సాక్షి),   కుత్బుల్లాపూర్  ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు సుధీర్ మంకాల, కృష్ణారెడ్డి, కూకట్పల్లి అధ్యక్ష కార్యదర్శులు యాకయ్య నాగరాజు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు , బండారి జార్జ్ విల్సన్, గిరి గౌడ్ కాప్రా ప్రెస్ క్లబ్ కాప్రా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దొమ్మటి కిరణ్ కుమార్ రావు, 
జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ జవహర్ నగర్ ప్రెస్ క్లబ్, జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ కీసర ప్రెస్ క్లబ్ కీసర ప్రెస్ క్లబ్ మేడ్చల్ ప్రెస్ క్లబ్  షామీర్పేట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ నేత, అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి, మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సోమయ్య నాగభూషణ చారి,నవీన్ కుమార్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు మురళి యాదవ్, జిల్లా నియోజకవర్గ నాయకులు,, వెంకట నాయుడు,అక్కల రాజు గౌడ్, పాండుగౌడ్ నమస్తే తెలంగాణ బాపు కొలిపాక వెంకట్, బాన్సువాడ వెంకట్ ఎర్రోళ్ల బాబు ఎర్రోళ్ల కృష్ణ ఎర్రం పెంటయ్య వీరేడ్ శివకుమార్ పిట్ల శివకుమార్ పక్కనే పాండురంగం బిక్షపతి యాకూబ్ శ్రీనివాస్ ప్రసాద్,, రామకృష్ణ, బబ్బి కాంత్, జవహర్ నగర్ నాయకులు, గుమ్మడి వెల్లి సత్యనారాయణ, పోరండ్ల యాదగిరి, పెద్ది రమేష్,తుని రమేష్ చారి, తుటి శ్రీనివాస్ వెంకటకృష్ణ, లక్ష్మణ్, మధు, ప్రశాంత్ నరేష్ చారి, రాము పురేందర్ శ్రీధర్, పందిరి శ్రీనివాసులు, కిట్టు వంశీ, రాజు రాజేందర్ కుమార్, నాగేందర్ అబ్దుల్, మల్లేష్ నర్ర శ్రీనివాసరెడ్డి శివకుమార్, సందీప్ శ్రీనివాస్, కనకయ్య, వెంకట్ కుమారస్వామి, నరేష్ జి ఎన్ కిషోర్ మంద స్వామి దాస్, నవీన్ చారి అరుణ్ శ్రీధర్ మే రోజు రామబ్రహ్మం బుచ్చిరెడ్డి మల్లేష్ గౌడ్ రఘు,,యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

*_తెలంగాణ చరిత్రలో జర్నలిస్ట్ సంఘాల అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ✊_*

*_త్వరలో సుమారు 40 వేల మంది జర్నలిస్టులతో 'మహా జాతర'✊_*

https://youtu.be/yq_sp80cjcE?si=soElAKfx0PzGtaEp

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి సారు అసలైన / అర్హులైన జర్నలిస్టలు ఎవరో ఇప్పటికైనా తెలుసుకుంటే మీకే మంచిది._*

*#SaveJournalism #journalistJAC #telangana #telanganarising2047 #telanganarising #media #news #accreditationcard #go252*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana*
*@INC_Ponguleti*
*@PTI_News*
*@PressClubHyd*

*_తెలంగాణ చరిత్రలో జర్నలిస్ట్ సంఘాల అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ✊_*

*#revanthreddycm #IPRTelangana #ponguletisrinivasreddy*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

https://x.com/Praja_Snklpm/status/2004928906441490695?t=nDJbsBAl23AMUqraZYZc_g&s=19
            *****
https://www.instagram.com/reel/DSxVzNIkqOe/?igsh=MTNjZ3c3b2o2MDNn
              *****
https://www.facebook.com/share/17oeMHuuUt/

Friday, December 26, 2025

*_Madras High Court suggests Australia like ban on social media for children_*

*_Madras High Court suggests Australia like ban on social media for children_*

*Justices G Jayachandran and K K Ramakrishnan expressed concern that the child rights commissions were not performing their duties under the National Commission for Protection of Child Rights Act, 2005.*

Courtesy/ Source by:
*Written by Vineet Upadhyay,                    The Indian EXPRESS,New Delhi | December 26, 2025*

*The Madras High Court said that the submissions of the authorities failed to convey that they were adequately discharging their duties.*

*The Madras High Court recently urged the Centre to consider enacting legislation on the lines of Australia’s recent law that prohibits children under the age of 16 from accessing social media platforms such as X, Facebook, Instagram and TikTok.*

*A bench of Justices G Jayachandran and K K Ramakrishnan observed on December 23 while disposing of a petition filed highlighting the easy availability of pornographic content on the internet.*

*short article insert“Union of India may explore the possibility of passing legislation like Australia. Till such legislation is passed, the authorities concerned shall accelerate their awareness campaign more effectively, they shall take the message to the vulnerable group through all available media. We hope that the Commission (for Protection of Child Rights) both at State and in Central will draw an action plan in this aspect and implement the same in letter and spirit,” the court said.*

Thursday, December 25, 2025

వంగవీటి రంగా గారి వారసత్వం ఆశయాల అడుగుజాడలా? రాజకీయ స్వార్థాలా?

వంగవీటి రంగా గారి వారసత్వం ఆశయాల అడుగుజాడలా? రాజకీయ స్వార్థాలా?
ఇది ఆత్మ పరిశీలన సమయం..

​వంగవీటి రంగా గారి వారసత్వం అనేది కేవలం రక్త సంబంధమో లేదా ఒక కులానికో పరిమితమైనది కాదు; అది ఆయన ప్రాణాలకు పణంగా పెట్టిన ఆశయాల వారసత్వం.

సామాజిక న్యాయం, సమానత్వం, మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిలబడ్డ విలువల సమాహారమే నిజమైన రంగా గారి వారసత్వం.

​రేపు ఆయన 38వ వర్ధంతి సందర్భంగా భారీ సభలు, వేడుకలు నిర్వహిస్తున్న వారు.. ఆ రంగా గారి ఆశయాలకు ఇప్పటి వరకూ ఎంతవరకు నిబద్ధులుగా ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

కేవలం కుల గుర్తింపుతోనో లేదా ఎన్నికల రాజకీయ లాభాల కోసమో ఆయన పేరును వాడుకోవడం రంగా గారి త్యాగానికి మనం చేసే ద్రోహం తప్ప మరొకటి కాదు.

​భారీ బహిరంగ వర్ధంతి సభల వెనుక ఉన్న శక్తులు ఎవరు? వారి అసలు లక్ష్యం సామాజిక న్యాయమా లేక వ్యక్తిగత రాజకీయ స్వార్థమా అన్న విశ్లేషణ జరగాలి? దీనిపై సమాజం అప్రమత్తంగా ఉండాలి.

​ఇది నేను ఏ రాజకీయ పార్టీ తరపునో లేదా ఒక సామాజిక వర్గం తరపునో ఇస్తున్న సందేశం కాదు. స్వయంగా రంగా గారితో, ఆయన అనుచరులతో నాకు ఉన్న సన్నిహిత సంబంధం వల్ల.. ఆయన ఆశయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక బాధ్యతాయుత పౌరుడిగా ఈ ఆవేదనను మీతో పంచుకుంటున్నాను.

​వంగవీటి రంగా గారి ఆశయాలను తమ జీవితాల్లో ఆచరించి చూపినవారే ఆయన నిజమైన వారసులు. అది లేనప్పుడు జరిగేదంతా కేవలం కుల రాజకీయమే తప్ప సమాజ హితం కోసం కాదు.

సమసమాజ నిర్మాణమే రంగా గారి ఆశయం.. అందుకే ఆయన అమరుడు. ఆయన ఆశయాలు అజరామరం.
​జోహార్ వంగవీటి రంగా!

వంగవీటి రాధాకృష్ణ గారు తన తండ్రి స్థాయిని అందుకోలేకపోయునా ఆయన ఆశయాలకు భంగం కలుగకుండా చూసారు, అమ్ముకోలేదు అన్నది నా అభిప్రాయం

#VangaveetiMohanaRanga
#VangaveetiMohanaRangaVardanti
#SocialJustice 

Courtesy / Source by :

Bolisetty Satyanarayana 

Saturday, December 20, 2025

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రభుత్వభూములు మాయం?

*సాక్షి మీడియా ⬆️వార్త కథనం*

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రభుత్వభూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు & ప్రజాప్రతినిధులు మౌనంగా ఉన్నారు ఎందుకు?? ఎవరెవరికి ఈ అవినీతి లో భాగస్వామ్యం ఉంది?*

*_తాండూరు మండలం లో  గల ప్రభుత్వభూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టలేదు అధికారులు?_*

*తక్షణమే తాండూర్ మండలం పరిధిలో గల ప్రభుత్వ భూములు/ లావాణి పట్టా/ శిఖం భూములు/ దేవాలయ భూముల వివరాలు పబ్లిక్ డోమైన లో పెట్టాలి*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @addlcol_vkb @KVishReddy @ManoharReddyINC @cdmatelangana @MC_Tandur @TGRising2047 @sakshinews*

https://x.com/Praja_Snklpm/status/2002302003930943650?t=Ba2o5cSuB5ljQQOm54aETA&s=08

*_COPY TO GROUP LINK MEDIA_*

Thursday, December 18, 2025

*Mr రేవంత్ రెడ్డి సారు మీకే అంకితం 'నేటిధాత్రి' వాస్తవ వార్త కథనం!*

https://x.com/Praja_Snklpm/status/2001892280425435317?t=2uarvAi1IOZUSjaxBHN-Lw&s=08

*_జోహార్లు తెలంగాణ అమరవీరులకు ✊_*

*Mr రేవంత్ రెడ్డి సారు మీకే అంకితం 'నేటిధాత్రి' వాస్తవ వార్త కథనం!*

*@RahulGandhi @priyankagandhi*
*@INCIndia*
*@TelanganaCMO*
*@KCRBRSPresident*
*@CPRO_TGCM @IPRTelangana* *@MNatarajanINC @Bmaheshgoud6666* *@INCTelangana @Congress4TS* *@AnamchinniJ @netidhatri @BplplH*

Wednesday, December 17, 2025

Democratic Spirit Shines Bright in Gram Panchayat Elections 🗳️

Democratic Spirit Shines Bright in Gram Panchayat Elections 🗳️

Over 13.5 million votes cast with  85.30% voter turnout across all three phases.

📊 Top districts in poll percentage:
🔹 Yadadri – 92.33%
🔹 Khammam – 90.08%
🔹 Suryapet – 89.68%
🔹 Nalgonda – 89.57%
🔹 Medak – 89.37%

Karimnagar first to complete the entire election process.

First to complete::
Phase-1: wanaparthy & Rajanna Sircilla
Phase -2 : Mahabubnagar & Rajanna Sircilla
Phase 3: Nalgonda

Democracy thrives when citizens participate✨

#GramPanchayatElections #HighVoterTurnout #DemocracyInAction #TelanganaVotes #PeoplePower #telangana  @Collector_KMM @CollectorSRPT @Collector_YDR @Collector_NLG @Collector_MDK @Collector_KNR @Collector_WNP @Collector_RSL @Collector_MBNR @TelanganaCS 

Courtesy / Source by :

https://x.com/IPRTelangana/status/2001470295702671849?t=LVQCL6GpynjIm2uz49-6Jg&s=19

Construction Works of the Prestigious New High Court Building at Rajendranagar,


*_Special Chief Secretary (T, R&B) Shri Vikas Raj  inspected the ongoing construction works of the prestigious New High Court Building at Rajendranagar, being developed as an iconic state landmark. He directed officials, consultants and contractors to ensure timely completion, strict monitoring and expedited approvals, in line with the instructions of Hon’ble CM Shri @revanth_anumula and Minister Shri  @KomatireddyKVR ._*

*#Telangana #NewHighCourt #InfrastructureDevelopment #iprtelangana #Hyderabad*

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/2001271053637890218?t=Gfmxpv-2DI1CzsH3YZykAA&s=08

Sunday, December 14, 2025

Press Club of India election result


*#SaveJournalism ✊*

*Press Club of India election result:—*

*President: Sangeeta Barooah Pisharoty*

*Vice President: Jatin Gandhi*

*Secretary General: Afzal Imam*

*Joint Secretary: PR Sunil*

*Treasurer: Aditi Rajput*

*#PCIElection2025 #PressClubElection*

https://x.com/Praja_Snklpm/status/2000195836408737812?t=FYgigkk1lNipCWm1Y5zO9w&s=08

*_Congratulations @sangbarooahpish, the first woman President of the Press Club of India_*

https://x.com/Praja_Snklpm/status/2000188557290611166?t=OxfEIJBUi0vhGiZEOIeBAA&s=08

*#SaveJournalism ✊*

*_Congratulations @sangbarooahpish, the first woman President of the Press Club of India.Thank you all members of @PCITweets for your immense support for her and the panel._*

Together we will #DefendMediaFreedom 

*_Press club of india के 68 सालों के इतिहास में पहली बार एक महिला पत्रकार ने अध्यक्ष पद पर जीत हासिल किया_*

#PCIElection2025 @PCIOriginal2025 

*#AWJA #kkrAWJA*
*Bapatlakrishnamohan*
*#Hyderabad*
*#Telangana*

Friday, December 12, 2025

రామంతాపూర్ మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

మండల ప్రాథమిక పాఠశాల రామాంతపూర్ నందు గల పాఠశాలలో 255 మంది విద్యార్థులకుగాను టీచర్స్ 8 మంది కావల్సి ఉండగా నలుగురు టీచర్స్ ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులకు సరైన పద్ధతిలో భోధన చేయలేక పోతున్నాం. కావున విద్యావాలంటరు టీచర్ను మీ ద్వారా పంపగలరు. పాఠశాల ప్రైమిసన్ నందు హైస్కూల్ విద్యార్థులు సుమారు 700, మొత్తం ప్రైమరి, హైస్కూల్ కలిపి 1000 మంది విద్యార్థులు ఉండడంతో మంచినీరు సరిపోవడం లేదు. మాకు అదనపు కనెక్షన్ ఇప్పించగలరు, యూరినల్స్, డ్రైలేజ్ బయటకు వెళ్ళే దారి బాగోలేక దుర్ఘందపు వాసనతో విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది మరియు MDM పథకము క్రింద విద్యారులందరికి ఇక్కడే వంట చేసి పెట్టే అవకాశం ఉన్నప్పటికి దానికి షేడ్డు లే లేకపోవడంతో వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కావున పాఠశాల నందు తరగతి గదులు సరిపోక పోవడంతో విద్యార్థులకు భోదన బయట చేయల్సి వస్తుంది మాకు బిల్డింగ్ పైన మూడు రూమ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు గారు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sunday, December 7, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 DAY-1 (DEC 8) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025

*DAY 1 (DEC 8)  CM SIR Schedule*

రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025  ఈరోజు (డిసెంబర్​ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్​ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్​ వేదిక వద్ద  ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలిస్తారు. 

1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

ఈ వేడుకపై ముఖ్యమంత్రి  ప్రసంగిస్తారు.  ప్రజా ప్రభుత్వం రెండేళ్ల  విజయోత్సవాలతో పాటు  తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా  తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. 

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు.  

దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. 

ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్​ రౌండ్​ టేబుల్​ మీటింగ్​ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు  దాదాపు 15  సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. 

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి,  రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా ప్రతినిధులు,  ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్​టైల్​,  ఫర్నిచర్ తయారీ  MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ ​ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్​ టేబుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఏరోస్పేస్, డిఫెన్స్  రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు,  యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ ప్రతినిధులు,  వంతార, VinGroup  ప్రతినిధులు,  వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. 

రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు

Wednesday, December 3, 2025

తెలంగాణలో మరో అవినీతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి

Sai Kumar, Junior Assistant and In-Charge Sub-Registrar, Sub Registrar Office,Tandur of Vikarabad District along with  D.Saikumar, Document Wtiter and D.Ashoke, Assitant Document Writer, near to the same Sub-Registrar Office, were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.16,500/- from the Complainant "to hand over the registered documents of 4 Plots and also to hand over the remaining documents of 7 plots by registering them, from the 11 Plots related to the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి సంబంధించిన 11 ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్  అయిన 4 ప్లాట్ల యొక్క దస్తావేజులను అప్పగించడం తో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వాటి దస్తావేజులను అప్పగించడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.16,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయపు ఇన్-చార్జ్ సబ్-రిజిస్ట్రార్  మరియు జూనియర్ అసిస్టెంట్ - సాయి కుమార్, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయ పరిసర ప్రాంతము లోని దస్తావేజు లేఖకుడు - డి.సాయికుమార్ మరియు సహాయక దస్తావేజు లేఖకుడు డి.అశోక్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1996208690391662676?t=qcQ9KfMzm0fDzF91qWJaNg&s=19

Sunday, November 30, 2025

Notification for Recruitment of 66 Civil Judge Posts

Notification for Recruitment of 66 Civil Judge Posts

Telangana High Court invites online applications for 66 Civil Judge (Junior Division) posts.
Apply from Dec 8 to 29.
Exam dates, hall tickets & CBT details will be announced on the official website.

Notification is available on the High Court website: tshc.gov.in.

#TelanganaHighCourt #CivilJudgeRecruitment #JudicialService #JobNotification #TSHC #Recruitment2025

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/1995126589244526785?t=M09mtYtmCGxlAOs6FpUUZg&s=19

Friday, November 28, 2025

“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” సీఎం రేవంత్ రెడ్డి


“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ #BharathFutureCity లో జరగనున్న ఈ సదస్సు  నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

❇️హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన  ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

❇️బ్రిటన్ మాజీ ప్రధాని @TonyBlairEU, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం @anandmahindra, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.

❇️#UAE రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, #RasAlKhaimah ప్రతినిధులు, డుయిష్ బోర్సే (#DeutscheBörse) గ్రూప్ హెడ్ Ludwig Heinzelmann , ఎన్రిషన్ (#Enrission) వ్యవస్థాపక భాగస్వామి #Winston, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ #MandaiWildLife గ్రూప్ సీఈఓ Bennett Neo తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

❇️‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.

❇️ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో #TelanganaRisingGlobalSummit2025 ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి గారి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.

❇️తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.

లియోనెల్ మెస్సీ..
❇️రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తారు.

❇️తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ #GOAT లయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది. #Messi #Hyderabad
#MessiInHyderabad #TelanganaRising2047

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1994665836997657072?t=R6pvGVQWiKqQttOC1j0mWQ&s=19

corruption in Telangana State Waqf Board

Hyderabad 28nov2025

MEETING WITH TELANGANA WAQF BOARD CEO, JNB (DR.)MOHAMMED ASADULLAH, LLM ON 27.11.2025 AT HIS OFFICE, ON CWC REPORT ON CORRUPTION, WAQF DATABASE, WAQF BOARD & STAFF LIST, SEC.4 RTI IMPLEMENTATION, PENDING RTI APPLICATIONS, ETC. 

Today 27.11.2025, a delegation viz., Adv Dr Lubna Sarwath, Jnb Mubasheruddin, Jnb Nayeemullah Sharif, Prof Anwar Khan, met Jnb (Dr)Mohammed Asadullah, LL.M, Chief Executive Officer, Telangana  State Waqf Board, Hyderabad, at his office.

A copy of CWC Report 2018, that contained detailed report on corruption in Telangana State Waqf Board since 1996, was submitted to the CEO.  We told him that the Central Waqf Council that detailed cases of WB elected member Mutawalli Akbar Nizamuddin and complicity of then Chief Minister Mr K Chandrasekhar Rao, was already given to Mr Chairman TGWB on 24.09.2025, but we do not have reply till date.  The locked Record Room of Waqf was well highlighted and critiqued in the said Report. 

CEO stated that there is a counter filed in 2019 to this Report.  We assured that, we would also study the 2019 report of the 3-member CWC committee by 1 Rais Khan Pathan .2.Adv. Naushad T.O.  3. Wasim Rahatali Khan and submit the response to the CEO, shortly.

RTI applications that are mandatorily to be put up on Telangana waqf board website under Sec.4 of RTI Act, are pending for reply since September 2025 , were brought before the CEO.  He instructed the concerned staff to reply promptly.  

Database of Waqf was discussed on multiple counts. 

List of Waqf Board members is still not put up on the website for public knowledge was urged upon, for action.  Similarly we exhorted that list of staff of Waqf Board, who are paid public servants, is not exempted under RTI  Act as being claimed by the PIO, TG waqf board.  

We thanked the CEO for his no-nonense approach, sincere hardwork , knowledgeable services and expressed our duas that Allah tala bless him with more strength for righteous work bound by ethics and law.  We extended our support in public interest.

Monday, November 24, 2025

2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు.

2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడుదామని చెప్పారు.

❇️ముఖ్యమంత్రి గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ #HKM వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం @AkshayaPatra ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు.

❇️ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు.

❇️ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన  విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నాం.

❇️ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదే విధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నాం. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదు. ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించాం. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నాం.

❇️#Kodangal నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నాం. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియో థెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభించుకోబోతున్నాం.

❇️రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మించుకుంటున్నాం. గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లే విధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం.

❇️కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించాం.

❇️భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయి. రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చాం. లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం.

❇️కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నాం.

❇️ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ కావాలి. అందుకే వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ (వికారాబాద్, పరిగి కొడంగల్ నారాయణపేట్, మక్తల్) నుంచి కర్నాకట రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదమే  కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేశాం. 70 ఏండ్లుగా వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నాం.

❇️ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండలంలో తొందరలోనే సిమెంట్ పరిశ్రమను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబోతున్నాం.

❇️రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పంపిణీ చేయడానికి కోటి చీరెలను సారెగా నాణ్యత కలిగిన చీరలను అందిస్తున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర అందాలి. ప్రతి ఆడబిడ్డ ఇంటికెళ్లి చీర అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

❇️గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలి.. అని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.

❇️నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని 300 కోట్ల రూపాయల చెక్కును అందించారు. అంతకుముందు మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న బస్సుకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు.

❇️ఈ కార్యక్రమాల్లో మంత్రులు @DamodarCilarapu గారు, వాకిటి శ్రీహరి గారు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. #AkshayaPatraFoundation #MidDayMeals #TelanganaRising2047

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1992953586335265274?t=VAFWVW6a6wjjcteOORYeWw&s=19

Sunday, November 23, 2025

*దుబాయ్ రన్ 2025 ఇన్ మోషన్ లో తెలుగువారు*

*#Dubai #India #dubairun2025*

*దుబాయ్ రన్ 2025 ఇన్ మోషన్:*

*ఒక అద్భుతమైన టైమ్-లాప్స్...*

*_ఈ రోజు ఉదయం దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు లో దుబాయ్ రన్ 2025 కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రన్నింగ్ ట్రాక్‌గా కనిపించడం విశేషం.200+ జాతీయులు, 100లాది  మంది విశ్వాసాలు మరియు మతాలు శాంతి మరియు సామరస్యంతో కలిసి జీవించడం  దుబాయ్ లో చూడటం చాలా అద్భుతం,మన తెలుగు వారు అనేకమైన జనం.జగిత్యాల,కరీంనగర్,నిజామాబాద్ మరియు వివిధ జిల్లాల వారు ఈ దుబాయ్ రన్ లో  పాల్గొన్నారు.నా మిత్రులు దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న మెట్‌పల్లి ప్రాంతానికిచెందిన పొన్నం సత్యనారాయణ పాల్గొన్నారు._*

*@satyan559 cgidubai*
                 https://www.instagram.com/p/DRZVf40EsdN/?igsh=Y25xd2M3cnIwYW9m

మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారు.. సీఎం రేవంత్ రెడ్డి

భగవాన్ సత్య సాయిబాబా గారి ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తెలిపారు. సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.

❇️పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో @VPIndia శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, @TripuraGovernor శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, @AndhraPradeshCM శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ @naralokesh గారితో పాటు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

❇️ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, సాయిబాబా గారి సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ప్రకటించారు.

❇️“సాయిబాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.

❇️సాయి గారు మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వహకుల అందరిలో కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా గారు, వారి ట్రస్టు ద్వారా చేసి చూపించారు. ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

❇️విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నాడు.

❇️పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారు.

❇️మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారు. ఈనాడు 140 దేశాల్లో బాబా గారికి భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారు.

❇️సాయి గారి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.

❇️సత్య సాయిబాబా గారి ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది.." అని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి గారు సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా గారి మహాసమాధిని దర్శించుకున్నారు. @CPR_VP #SriSathyaSaiBaba
#100YearsofSriSathyaSai #Puttaparthi 

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1992496058765897915?t=LahPXT_CIM-kWge3CbaGqw&s=19

Tuesday, November 18, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 

ఈ నెల 27 న రాహుల్ సిప్లిగంజ్ వివాహం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

BREAKING 

రేపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నెక్లెస్ రోడ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం

కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం 

అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని నిర్ణయం 

రేపు సెక్రటేరియట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో మాట్లాడనున్న సీఎం.

అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో మొదలు కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ

చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని నిర్ణయం.  

తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ. 

రేపటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ
 
రెండవ దశలో మార్చి 1నుంచి మార్చి 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ 

చీరల నాణ్యత విషయంలో రాజీపడకుండా పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.