*సాక్షి మీడియా ⬆️వార్త కథనం*
*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*
*వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రభుత్వభూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు & ప్రజాప్రతినిధులు మౌనంగా ఉన్నారు ఎందుకు?? ఎవరెవరికి ఈ అవినీతి లో భాగస్వామ్యం ఉంది?*
*_తాండూరు మండలం లో గల ప్రభుత్వభూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టలేదు అధికారులు?_*
*తక్షణమే తాండూర్ మండలం పరిధిలో గల ప్రభుత్వ భూములు/ లావాణి పట్టా/ శిఖం భూములు/ దేవాలయ భూముల వివరాలు పబ్లిక్ డోమైన లో పెట్టాలి*
*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @addlcol_vkb @KVishReddy @ManoharReddyINC @cdmatelangana @MC_Tandur @TGRising2047 @sakshinews*
https://x.com/Praja_Snklpm/status/2002302003930943650?t=Ba2o5cSuB5ljQQOm54aETA&s=08
*_COPY TO GROUP LINK MEDIA_*
No comments:
Post a Comment