Thursday, June 27, 2024

_*జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటున్నారా ?*_

https://x.com/SrinivasRTIA/status/1806220112753479762?t=O5trfUHBxGwJKYlkTROMDg&s=08                                                    

_*జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటున్నారా ?*_

_*జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటున్న న్యాయవాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు... @SrinivasRTIA.. సీనియర్ జర్నలిస్ట్*_  

*@TelanganaCMO @TelanganaCS @revanth_anumula @KomatireddyKVR @OffDSB @mpponguleti @Bhatti_Mallu @UttamINC @jupallyk_rao @Tummala_INC @PonnamLoksabha @DamodarCilarapu @KondaSurekha @seethakkaMLA*    

https://x.com/Praja_Snklpm/status/1806224818465087913?t=wUsbJ18eIaMwcfA56lFcPg&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/wF3sggQb36WJBEBf/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8tfOABva3A/?igsh=Z3ludmYzcDNsZHJy 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7211993949194924034-612T?utm_source=share&utm_medium=member_android

Wednesday, June 26, 2024

AmrapaliKattaIAS @CommissionrGHMC

https://x.com/Praja_Snklpm/status/1805965627926126938?t=neUXQRk4jA60Q8coDSlnZw&s=08   

_*Respected #AmrapaliKattaIAS @CommissionrGHMC madam 🙏*_

_*Madam in #GHMC all zonal commissioners limits maximum officers are #corrupted.Y bcoz we r giving complaints every day regarding #EncroachmentOfLakes #IllegalConstructions but officer's not responded*_ 

*@TelanganaCMO*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/ifkYeGBpMEmUdatf/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8tFdwLvDnj/?igsh=OHVvbTd3dnV0cGtw 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_amrapalikattaias-ghmc-corrupted-activity-7211937326430576640-CyDr?utm_source=share&utm_medium=member_android

*నాణ్యమైన డిగ్రీ విద్యకు షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి*

*నాణ్యమైన డిగ్రీ విద్యకు షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి*  

 *షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డి* 

బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సపాల్ అంజన్ కుమార్ తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందిస్తున్న విద్యా వివరాల పోస్టర్ ఆవిష్కరణ.

విద్యతో పాటు అన్ని రకాల నైపుణ్యాలు అందించేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డి.

ప్రభుత్వ విద్యాలయాలు పటిష్టమైన , స్థిరమైన మేధస్సుకు కేంద్రాలు బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సపాల్ అంజన్ కుమార్, ఈ సంవత్సరం డిగ్రీ లో చేరడానికి దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రవీందర్ రెడ్డి బాలానగర్ లోని ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులను కళాశాలలో ప్రిన్సిపాల్ అంజన్ కుమార్ తో కలిసి సెకండ్ యియర్ ఐపోయిన విద్యార్థులతో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి చెప్పడం జరిగింది.  అక్కడ అధ్యాపకులతో కలిసి డిగ్రీ కళాశాలకు సంబంధించిన వివరాలతో కూడి ఉన్న కరపత్రం తో  ప్రచారం నిర్వహించారు. అలాగే ఔట్ గోయింగ్ విద్యార్ధుల ఇంటికి వెళ్లి డిగ్రీ కళాశాల గురించి చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల  గురించి చెప్తూ ఈ సంవత్సరం ఆధునిక సౌకర్యాలు కలిగిన సొంత భవనంలోడిగ్రీ కళాశాల పూర్తి స్థాయిలో నడుస్తుందని అలాగే ఈ సంవత్సరం జనవరిలో నాక్ బి ప్లస్ గ్రేడ్ సాధించిందని, అత్యాధునిక  కంప్యూటర్ ల్యాబ్ తో పాటు ప్రొజెక్టర్ల తో బోధన కొనసాగుతుందని, లైవ్ పాఠాలు చెప్పడానికి టీవీల సౌకర్యం కూడా కళాశాలలో ఉందని వివిధ సబ్జెక్టులలో ఎంఫిల్ ,పిహెచ్ డి లాంటి అత్యున్నత విద్యార్హతలు కలిగిన లెక్చరర్లు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారని తెలిపారు. పాఠాలతో పాటు పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను ప్రిపేర్ చేసే బోధన సాగుతుందని ఈ నేపథ్యంలోనే కళాశాల నుండి ఎంతోమంది ఆర్మీలో, పోలీసు ఉద్యోగాలు సాధించారని, ఎన్ .ఎస్. ఎస్ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో క్యాంపులకు, పోటీలకు ఈ కళాశాల నుంచి వెళ్తున్నారని తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ లలో ప్రవేశాలు జరుగుతున్నాయని, మూడవ ఫేస్ దోస్తు నోటిఫికేషన్ అందుబాటులో ఉన్న సందర్భంగా విద్యార్థులు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యాన్ని ఇచ్చి ఎంచుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ  కార్యక్రమంలో బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు చంద్రకాంత్, వినోద్ కుమార్ తో పాటు ఇతర అధ్యాపకులు,  ఔట్ గోయింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Courtesy / Source by :
ప్రజల పక్షం 

Monday, June 24, 2024

స్వరూపానంద 'హవా' 'సాము'లోరి చూపు 'ఒడిశా'పై సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్'

*_'ఒడిశా'లో శారదా కన్ను_*
_◆ భూములపై 'స్వరూప' ఆపేక్ష_
_◆ నాటి ఒడిశా మంత్రితో ముచ్చట్లు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శారదాపీఠం. స్వరూపానంద స్వామి కష్టంతో 'ఫ్రీ'గా వస్తున్న 'ఆర్థిక' వేగంతో.. దూకుడుగా నాడు వేగంగా దూసుకెళ్ళింది. నాడు తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానంద 'హవా' నడిచింది. ఇక ఆ 'సాము'లోరి చూపు పక్కనే ఉన్న 'ఒడిశా'పై పడింది. సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్' ముందుగానే వేశారు. నాటి ఒడిశా మంత్రి శారదా పీఠానికి 'అత్యంత రహస్యం'గా విచ్చేశారు. అక్కడ ఏం జరిగింది.? ఆ రహస్య భేటీలో ఎవరు..? ఏం మాట్లాడుకున్నారు..?అత్యంత రహస్యంగా జరిగిన ఆ భేటీలో ఏం జరిగింది..? 'దీక్ష' పాఠకుల కోసం అందిస్తున్న సంచలన పరిశోధన కథనం._*

*ఒడిశా 'భూ కథ' నిజమే..!:*
రాబోయే రోజుల్లో ఒడిశాలో శారదాపీఠం సేవలు విస్తరించేందుకు 'స్థలం' కోసం నాటి ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబా కిశోర్‌దాస్‌ తో శారదాపీఠం అధిపతి భేటీ అయ్యారు. ఒడిశాలో శారదాపీఠం ఆధ్యాత్మిక సేవలు, హైందవ ప్రచారాన్ని విస్తృతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది . బట్ 'వర్కవుట్' కాలేదు. అందుకోసం శారదా పీఠాధిపతులు నాటి ఒడిశా మంత్రులతో గత కొద్దిరోజులు సంప్రదింపులు జరిపారు.

*నాటి ఇద్దరు సీఎంల భక్తిని... పిండుకునే పనిలో స్వరూపానంద..!? ఇదో లొల్లి:*
మనసొస్తే మల్లి, లేకపోతే ఎల్లి..! కేసీఆర్, జగన్ లు అంతే. ఆ క్షణాన 'ప్రేమ' పుడితే అలుముకుంటారు. ఎక్కడో 'సందేహం' తలెత్తితే ఆమడల దూరం పెట్టేసి.. నెట్టేస్తారు. పక్కా ఉద్వేగ ఆధారితం. అంతే తప్ప ఏ లెక్కాపత్రం ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పరిపూర్ణానంద ఇంటికి వెళ్లి, కాళ్ల మీద పడి, ఆశీస్సులు తీసుకుని, అవసరమైతే 'భూమి సాయం చేస్తాను' అని హామీ ఇచ్చాడు అప్పట్లో కేసీఆర్. తరువాత అతనిపైనే బోలెడంత కోపం వచ్చింది, ఓ దశలో ఏకంగా నగరబహిష్కారం.! మరీ అవసరమైతే అరదండాలు కూడా వేయించటానికి రెడీ…! మరి తన కాళ్ల మీద పడినప్పుడు ‘నేను ఎలాంటి వ్యక్తి కాళ్లు మొక్కుతున్నాను’ అని ఎందుకు ఆలోచించలేదు..? సేమ్, చినజియ్యర్… తననైతే నెత్తి మీదే పెట్టుకున్నాడు. యాదాద్రి అప్పగించాడు. వందల కోట్ల రామానుజ ఆశ్రమానికి సపోర్ట్ చేశాడు. చినజియ్యర్ ఏది చెబితే అది… అలాంటిది చినజియ్యర్‌ తో కొంతకాలంగా అంతంతమాత్రమే సంబంధాలు… ఆ విధేయత, ఆ భక్తి, ఆ గురి ఇప్పుడు విశాఖ స్వరూపానందపై కుదిరింది… ఎందుకు..? తెలియదు..!

*స్వయంగా పట్టా చేత పట్టుకొని మరీ..:*
తన చుట్టూ తిరుగుతూ, తన క్షేమాన్ని కాంక్షిస్తూ, కొన్నేళ్లుగా తనతో ఉన్న తెలంగాణ స్వాములు, ఆశ్రమాలు తనకు పట్టవు. పరప్రాంత స్వాములయితే ఎనలేని భక్తి, గురి, ప్రేమ… స్వాములకు ప్రాంతీయ బేధాలేమిటి..? ఉండొద్దు… కానీ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 'రెండు ఎకరాల అత్యంత విలువైన భూమిని' ఉత్త పుణ్యానికి ఓ స్వామికి ఇస్తూ, తనే స్వయంగా పట్టాకాగితాల్ని తీసుకుపోయి అప్పగించడం అనూహ్యం… అసాధారణం… వైపరీత్యం… మరి కేసీఆర్‌ కు సదరు స్వామి చేసింది ఏముంది..? ఏమీ లేదు…! ఏమీ ఉండలేదు కూడా…! 'రాజశ్యామల యాగం' అని పైకి ఓ సాకు… ఆ పూజను ఓ సాధారణ పూజారి కూడా చేయించగలడు… అంతకుమించిన పెద్ద పూజలు, హోమాలు ఈ స్వరూపానందుడి వల్ల అయ్యే పనికాదు… ఏ అయుత చండీయాగమో చేయాలంటే ఈ పరిపూర్ణుడి పీఠానికి చేతకాదు, మళ్లీ శృంగేరీ వంటి పీఠం సహకరించాల్సిందే…! పోనీ, ఈయన పీఠానికి ఏమైనా సుదీర్ఘ, చారిత్రక గురుపరంపర ఉందా..? లేదు..! మరి ఈ రెండెకరాలూ ఎందుకు రాసిచ్చేసినట్టు… అంతే మరి… కేసీఆర్ ప్రేమలోని తిక్కకు చాలాసార్లు లెక్కే ఉండదు… (ఇప్పుడు ఈ భూకేటాయింపుపై కేసు ఒకటి హైకోర్టులో ఉంది…) 

*ఇది మరీ ఎక్స్‌ట్రీమ్… :*
అసలు స్వాములు ఎవరినీ తమను తాకనివ్వరు. ఈయన ఏకంగా జగన్‌ను పట్టుకుని, కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుని, నానా హంగామా క్రియేట్ చేశాడు. పైగా జగన్ అంటే తనకు పిచ్చి ప్రేమ అనీ, తన అధికారపీఠం కోసం బోలెడు పూజలు చేశాననీ ఓ డొల్ల ప్రకటన జారీ చేశాడు. ఈ సర్వసంగ పరిత్యాగ స్వాములకు హైప్రొఫైల్ నాయకులు, వ్యాపారులపైన మాత్రమే ఆ 'ప్రేమ' దేనికట.! అయినా జగన్ జైలుకు వెళ్లినప్పుడు, జగన్ 2014లో అధికారసాధనలో ఫ్లాపయినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఫలించలేదు దేనికో మరి..? ఆశ్రమంలో నిర్దిష్ట తంతు ద్వారా జరగాల్సిన తన ఉత్తరాధికారి వారస ప్రకటనను అమరావతిలో ఎంత ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహించాడో గతంలో చూశాం కదా…!

*నాడు 'బంగారు చిలక' బయటకు ఎలా వచ్చింది:*
ఈ సాములోరికి టీటీడీ ఎంత దాసోహం అంటున్నదీ అంటే…? తిరుమలలో ధనుర్మాసం తిరుప్పావై పాశురాలు ఉంటయ్. మూలవిరాట్టు శంఖం ఎడమచేయి వద్ద ప్రతిరోజూ గోదాదేవి స్మారకంగా ఓ ధనుర్మాస బంగారు చిలుకను అలంకరిస్తారు. ఆకులతో చేస్తారు… దాన్ని గర్భగుడి దాటించి, ఏడు కొండలూ దింపి, అలిపిరి దాకా తీసుకొచ్చి మరీ స్వరూపుడికి ఇచ్చారు. అంతా వాళ్ల ఇష్టం… అవసరమైతే ఉత్సవమూర్తినే అలిపిరి దాకా తీసుకొచ్చి స్వాగతం పలికించినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.

*చివరిగా..*
వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలో చెప్పిందే..
"ధర్మో రక్షతి రక్షితః" జరుగుతుంది.

*_కొసమెరుపు:_*
ఈ ఒడిశా భూముల విషయం కూడా త్రిశంఖు స్వర్గంలో ఉంది. మధ్యలో చంద్రబాబు రావడంతో ఈ స్వామీజీ నాలుక మడతపడింది.

పోలీస్ కానిస్టేబుల్ దౌర్జన్యం

https://x.com/Praja_Snklpm/status/1805272874577707402?t=QdvyAP2IyllQeLDkuQlPqQ&s=08                                                                              

_*గత వారం పోలీస్ కానిస్టేబుల్ చేతిలో అకారణంగా దెబ్బలు తిన్న బాధితుడు రమేశ్ ను ఈరోజు @RachakondaCop కమీషనర్  తరుణ్ జోషి IPS సర్ కార్యాలయం కు తీసుకెళ్లి సీపీ సర్ కు మొత్తం వాస్తవాలు తెలియచేయడం జరిగింది.*_
_*సీపీ సర్ స్పందించి  విచారణ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడాలి న్యాయం జరుగుతుందా లేదా!*_

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/ac4jM3Kp7BRhqfhg/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8oEmltvPRX/?igsh=MTB3eGE2ZHVqZDIzaw==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7211231684682203138-kklr?utm_source=share&utm_medium=member_android

Sunday, June 23, 2024

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

https://x.com/Praja_Snklpm/status/1805100463802716386?t=2b5vtFGlej6I3JbxW0lD0g&s=08   

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#తెలంగాణ లో 2014 జూన్ నుంచి ఈరోజు వరకు @TelanganaCOPs శాఖ లో చాలామంది పోలీస్ అధికారులు సిబ్బంది #రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ప్రజలకు జవాబుదారీ తనంగాపనిచేయలేదు. ఇలాంటి అధికారుల వల్ల మొత్తం తెలంగాణ పోలీస్ శాఖకే చెడ్డపేరు వచ్చింది.ఇలాంటి అధికారులు /సిబ్బంది ఇంకా చాలామంది ఉన్నారు.ఈ అధికారులను సస్పెండ్ చేయడం కాదు శాశ్వతంగా విధులనుంచి తొలగించాలి. నిరుద్యోగులు వెయిటింగ్ లో ఉన్నారు ఉద్యోగంలో జాయిన్ కావడానికి*_

_*#FriendlylPoliceing అంటే ఏమిటి ?*_

_*గత @BRSparty ప్రభుత్వం పోలీస్ అధికారులను తమ స్వప్రయోజనాలకోసం #phonetapping, న్యాయంగా ప్రశ్నించే వారిమీద అక్రమంగా కేసులు పెట్టించడం, మరీ ముఖ్యంగా లాకప్ డెత్ లు చేశారు అన్నీ చూసాము.ఇకనుంచి అయినా తెలంగాణ పోలీసులు #రాజ్యాంగం ను గౌరవించి విధులు నిర్వహించాలని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' విజ్ఞప్తి చేస్తుంది*_

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaDGP @RachakondaCop @hydcitypolice @cyberabadpolice @CVAnandIPS @SumathiIPS @CPHydCity @spsircilla @spvikarabad @SwatiLakra_IPS @MRAMESHIPS*

*@sudhakarudumula @umasudhir @Bachanjeet_TNIE @RVKRao2 @SrinivasRTIA @marksDudam @RamsGTRK @PrajaPrashna @BplplH @V6News @TeenmarMallanna @Tolivelugu @kalojitv4ts @HRF_Humanrights*

https://www.facebook.com/share/p/TbmDpzb5A3duk6Lb/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8lnntLPZIM/?igsh=dng3dXF2amlmM3lq 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7210886565747650562-s4Lo?utm_source=share&utm_medium=member_android

తెలంగాణ లో విద్య ను మాఫియాకు అప్పచెప్పారు

https://youtu.be/D3WeBfbFMAc?si=HIv4e4_uiJFx2hhq   

_*తoFDknk డ్రులు అందరు ఈ 👆 వాస్తవ విశ్లేషణ చూడాలి*_ 

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*The National Council of Educational Research and Training (NCERT) ఏమి చెపుతుంది కేంద్ర / రాష్ట్రలకు ? #ncert నిబంధనలు అమలు చేస్తున్నాయా ఈ ప్రభుత్వాలు*_

_*#విద్యాహక్కు చట్టం అమలు ఎందుకు చేయడం లేదు ఈ పాలకులు ?*_

_*#తెలంగాణ లో కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల యాజమాన్యాల వల్ల ఇంకెందరు అమాయక విద్యార్థులు చనిపోవాల్సివస్తుందో 😔. మన ప్రభుత్వాలు మాత్రం ఈ మాఫియాను చూసి ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదు.ఇదేనా బంగారు తెలంగాణ అంటే. ఇందుకోసమేనా తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల త్యాగాలు ?*_

_*@IKranthiBandela @inyjparty మీ పోరాటం చూసి @PawanKalyan @JanaSenaParty స్పందించాలి.*_

_*@TelanganaCMO సారు ఇంకెన్నాళ్లు ఈ మరణాలు ?*_

_*ఆకునూరి మురళి IAS, retd గారి సేవలు #తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు ?*_

_*#తెలంగాణ లో పాలకులు ఉచిత పథకాలు ఇచ్చేకన్నా తెలంగాణ ప్రజలకు న్యాయంగా అందాల్సిన ముఖ్యమైనవి #విద్య #వైద్యం #ఉపాధి #రైతన్న ల సంక్షేమం పక్కన పెట్టేసిన ఈ పాలకులు. ప్రతిపక్ష పార్టీలు @BJP4Telangana @BRSparty @aimim_national #CPI/M వీళ్ళు ఈ సమస్యను పట్టించుకోరు ఎందుకు ?*_

*@AnooradhaR @Murali_IASretd @dr_mvreddy @VenkatReddy_MVF @ShanthaSinha1 @rayadasm @inyjparty @RamsGTRK* 
*@HRF_Humanrights*

*@ProfKodandaram @GhantaC @K_Nageshwar @sravandasoju @BplplH @PushpaFashions*  

https://x.com/Praja_Snklpm/status/1804850019276911028?t=F_GaMqKq7xf3tRnpNq3s1g&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/cboRu181Fvv6rUoR/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8j8Pf3PL55/?igsh=bXlhaGxqNDJjcmwy 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7210650600202489856-zLAF?utm_source=share&utm_medium=member_android

*చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!*

*చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!*

*హిస్టారికల్ తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధి*

AP DGP ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి DGP శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.

 వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.

 HCUలో PG పూర్తి చేశారు.

 ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్ కేడర్కు వెళ్లారు.

 వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Courtesy / Source by : 
'ప్రజల పక్షం'

Saturday, June 22, 2024

#తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను పరిరక్షిస్తుందా?

గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం 282 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయని రిమోట్ సెన్సింగ్ డేటాను బట్టి వెల్లడైంది. మరో 209 చెరువులు, కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయని తేలింది. గ్రేటర్, ఔట‌‌ర్ ప‌‌రిధిలోని చెరువులు, కుంట‌‌ల‌‌పై సంబంధిత అధికారుల‌‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డాక్టర్ అంబేద్కర్ స‌‌చివాల‌‌యంలో శుక్రవారం రివ్యూ చేశారు. 

2014 నుంచి 2023 వ‌‌ర‌‌కూ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గురైన చెరువులు, కుంట‌‌లకు సంబంధించి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌‌న్ సెంట‌‌ర్ (టీజీఆర్ఏసీ) ఇచ్చిన నివేదికపై సమావేశంలో విశ్లేషించారు. దీంతో గ్రేట‌‌ర్ హైద‌‌రాబాద్ ప‌‌రిధిలో 2014కు ముందు 417 చెరువులు, కుంట‌‌లు ఉండగా.. వాటిలో182 చెరువులు, కుంట‌‌లు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. మ‌‌రో 76 చెరువులు, కుంట‌‌లు పాక్షికంగా కబ్జాలకు గురైన‌‌ట్లు టీజీఆర్ఏసీ త‌‌న నివేదికలో స్పష్టం చేసింది. 

గ్రేట‌‌ర్ నుంచి ఔట‌‌ర్ రింగ్ రోడ్ ప‌‌రిధిలో మొత్తంగా 503 చెరువులు, కుంట‌‌లు ఉండ‌‌గా.. వాటిలో 62 చెరువులు పూర్తిగా ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గుర‌‌య్యాయి. మ‌‌రో 102 చెరువులు, కుంట‌‌లు పాక్షికంగా కబ్జాల‌‌కు గుర‌‌య్యాయి. అలాగే 2014 నుంచి 2023 వ‌‌ర‌‌కూ గ్రేట‌‌ర్ లోని 417 చెరువుల‌‌కు గాను 11 చెరువులు పూర్తిగా, మ‌‌రో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గుర‌‌య్యాయి. ఇక గ్రేట‌‌ర్ నుంచి ఔట‌‌ర్ ప‌‌రిధిలో గల 503  చెరువులలో  27  చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా మ‌‌రో 24 చెరువులు పాక్షికంగా కబ్జా అయినట్లు తేలింది.

 ఇలా గ్రేట‌‌ర్, ఔట‌‌ర్ ప‌‌రిధిలో మొత్తం 920  చెరువులు, కుంటలకుగాను 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మ‌‌రో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయినట్లు ఆయా సంవత్సరాల శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా తేలింది. కాగా, చెరువులు, కుంట‌‌లు ఆక్రమ‌‌ణల‌‌కు సంబంధించిన టోపోషీట్ ల‌‌ను, శాటిలై  ట్ ఇమేజెస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప‌‌రిశీలించారు. ఈ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌పై స‌‌మగ్ర క్షేత్ర స్థాయి సర్వే నిర్వహిస్తామని, చెరువులను పూర్వ స్థితికి పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని చెప్పారు.

Courtesy / Source by : V6 వెలుగు మీడియా 

Thursday, June 20, 2024

_*జోహార్లు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు ✊*_

https://x.com/Praja_Snklpm/status/1804019627384779051?t=yVfykyIUBqcCndzPS3xT_Q&s=08  

_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_
*#ProffecerKotthapalliJayShankar*

_*ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారు. విద్య, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ సిద్ధాంతకర్త 'తెలంగాణ జాతిపితగా' పేరుగాంచిన ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆ జన్మ బ్రహ్మచారిగా తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు. "ఏటికైనా మట్టికైనా మనవాడే ఉండాలే" అని గట్టిగా కొట్లాడిన వ్యక్తి. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు గారి వర్ధంతి సందర్భంగా 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' ఘన నివాళులు అర్పిస్తుంది.*_ 

*@TelanganaCMO* 

*Bplkm✍️*

https://www.facebook.com/share/b78HQXMQhMzSQfJR/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8d0M4ovta2/?igsh=MTd6MnVubnJmNDByMQ==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7209788241707716608-ni9o?utm_source=share&utm_medium=member_android

*_#InternationalYogaDay2024*_

https://x.com/TelanganaCMO/status/1803992556814127202?t=mm_10BJdF2MljW3kDEuoiA&s=08      

_*అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  “యోగా మన మనస్సునే కాదు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు” అని ఒక సందేశంలో పేర్కొన్నారు.*_

*#InternationalYogaDay2024*

*****----*****----*****----*****
           _*Prajasankalpam*_

_*Wish you all the Happiness and all the Good Health in Life*_
🧘🧘🧘🧘🧘🧘🧘🧘
       _*Yoga Se Hoga*_
🧘🧘🧘🧘🧘🧘🧘🧘

*#yogaday* 
*#InternationalzYogaDay2024*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1804010389900005859

*****----*****---*****----*****
https://www.facebook.com/share/p/C9hHeAmB4vU63czE/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8dwtkjvl54/?igsh=eDFvZzJ6ZGlzMzVl 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7209780595894149122-9Ks9?utm_source=share&utm_medium=member_android

_*జోరుగా అక్రమంగా నిర్మాణాలు... #అవినీతి మత్తులో అధికారులు*_

https://youtu.be/6PMwdYZq5FM?si=uqg903HQcNGLoH3j        

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*GHMC సికింద్రాబాద్ జోనల్ కమీషనర్ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి జోరుగా అక్రమంగా నిర్మాణాలు... #అవినీతి మత్తులో అధికారులు*_

*#TelanganaHighCourt #IllegalConstructions* *#EncroachmentOfLakes* 

*@TelanganaCMO @Bhatti_Mallu @PonnamLoksabha @CommissionrGHMC #AmrapaliKattaIAS @GHMCOnline @ZC_Secunderabad @TG_bPASS @TGMAUDOnline @PrajaPrashna @RamsGTRK @Narhariyarabotu @BplplH*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1803854936129827085?t=QhohVgoqnSaL6W28U5BNvQ&s=19
*****----*****----*****----*****
https://www.facebook.com/share/v/Amw979NEpwfaEKif/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/reel/C8cpvE6yz4C/?igsh=YjczaGpseWlwYnFk 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhjbifbipbhsbiqbhobip-telanganahighcourt-activity-7209625134800801792-2fU4?utm_source=share&utm_medium=member_android

_# సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తకు అక్షర రూపం_

*_రజనీకాంత్.. రచ్చ రంభోల_*
_# బుక్  చేసిన స్పెషల్ ఫ్లైట్_
_# ఎన్ని ప్లాట్లో..._
_# సజ్జలతో సయ్యాటలు_
_# సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తకు అక్షర రూపం_
_# అంతా అబద్దం: రజనీకాంత్_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు)_

*_రవిప్రకాశ్ నీడన ఎదిగి.. ఛాన్స్ దొరకగానే ఆయన గొంతు చటుక్కున కొరికి... ఓ బాస్ గా మారాడు. ఏకంగా ఓ ప్రైవేట్ ఫ్లైట్ బుక్ చేసుకునేంత ఎ'దిగాడు'. జర్నలిస్ట్ ముసుగులో దందాలకు తెగబడ్డాడని ఆరోపణలు. అలా.ఇలా.. సరదాగా కోట్లు పోగేశాడని, ఆయనకు ఆదాయపన్ను శాఖ తాఖీదులు ఇచ్చిందని బుధవారం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేసింది. దానికి అక్షర రూపమే ఈ కథనం. ఆయన ఈ విషయాలను ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు._*

*_ఇలా మొదలెట్టి..:_*
ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది.. కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి.. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

*_ఏం కొనేశాడు రా బాబూ..:_*
మరోవైపు ఇటీవలే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో 11కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో రూ.8కోట్లతో కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైనా ఆరా తీస్తున్నారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.. వీటితో పాటు బెంగళూరులో రజినీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఇటీవలే ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. నెల్లూరు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ ఫ్రా కంపెనీని నడుపుతున్న రజినీకాంత్.. ఈ సంస్థ బెంగళూరు శివార్లలో అనేక వెంచర్లు వేసింది. అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు రాకుండా బినామీలతో నడుపుతున్నాడు రజినీకాంత్. అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రజినీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. గతంలో అమరావతిలోని కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన 18ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీయే నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ అసలు విషయం బయటపడింది.

*_ఈ పబ్బు కూడా..:_*
సీఆర్డీయే నుంచి సమాచారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ రోడ్ నంబర్ 36లో నడుస్తున్న పబ్బులోనూ రజినీకాంత్ కు వాటా ఉంది. జగన్ ప్రభుత్వం దిగిపోయేముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు.. అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాదిరూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజినీకాంత్.

*_సజ్జలతో సయ్యాటలు:_*
మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ చార్జ్ సజ్జలభార్గవ్ రెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలను వైసీపీకి అనుకూలంగా పని చేసేలా కాంటాక్ట్ కుదుర్చింది రజినీకాంత్. అయితే ఆ డిజిటల్ ఛానెల్స్, పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ ఎమౌంట్ ఏదీ ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు రజినీకాంత్. అటు సజ్జల భార్గవ్ రెడ్డి అటు ఐప్యాక్ సిబ్బందికి, సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు. రజినీకాంత్, సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానెల్స్ వాళ్లు ఆరోపిస్తున్నారు.

*_ఎన్నికల్లో ఎంత వాటానో..:_*
మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్ వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజినీకాంత్. ఒక్కో లీడర్ నుంచి పదిలక్షల నుంచి పాతికలక్షల వరకూ మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కోట్లాదిరూపాయలు వసూలు చేశాడు. వాస్తవానికి ఛానెల్ మార్కెటింగ్ టీమ్ తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్టుగా మాట్లాడి మొత్తం నొక్కేశాడు. ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి. ధర్నారెడ్డి, రజినీకాంత్ ఇద్దరూ కలిసి కాజేసిన మొత్తం మీద అటు మైహోమ్ యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది. కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్. విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్ మెంట్ కు తెలిసింది. రజినీ మెడకు మరో తల నొప్పి చుట్టుకుందట. మొత్తం మీద ఒక్క పార్టీ అధికారంలో కోల్పోవడంతో రజినీకాంత్ కు కష్టాలు చుట్టముట్టాయి. రవిప్రకాశ్ పాపం తగిలింది.

*_అంతా అబద్దం: రజనీకాంత్_*
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ తప్పని, రజనీకాంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Wednesday, June 19, 2024

టీవీ9 రజినీకాంత్ కు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు

టీవీ9 రజినీకాంత్ కు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు

ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది..కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు.. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలీని వ్యక్తులు..వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి.. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.. 

మరోవైపు ఇటీవలే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో 11కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో 8కోట్లతో కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైనా ఆరా తీస్తున్నారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.. వీటితో పాటు బెంగళూరులో రజినీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఇటీవలే ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి.. నెల్లూరు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ ఫ్రా కంపెనీని నడుపుతున్న రజినీకాంత్.. ఈ సంస్థ బెంగళూరు శివార్లలో అనేక వెంచర్లు వేసింది. అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు రాకుండా బినామీలతో నడుపుతున్నాడు రజినీకాంత్.. అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రజినీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి.. గతంలో అమరావతిలోని కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన 18ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీయే నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు..అక్కడ అసలు విషయం బయటపడింది..

సీఆర్డీయే నుంచి సమాచారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టుగా తెలుస్తోంది.. హైదరాబాద్ రోడ్ నంబర్ 36లో నడుస్తున్న పబ్బులోనూ రజినీకాంత్ కు వాటా ఉంది..జగన్ ప్రభుత్వం దిగిపోయేముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు..అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాదిరూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజినీకాంత్..మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ చార్జ్ సజ్జలభార్గవ్ రెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలను వైసీపీకి అనుకూలంగా పని చేసేలా కాంటాక్ట్ కుదుర్చింది రజినీకాంత్..

అయితే ఆ డిజిటల్ ఛానెల్స్, పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ ఎమౌంట్ ఏదీ ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు రజినీకాంత్.. అటు సజ్జల భార్గవ్ రెడ్డి అటు ఐప్యాక్ సిబ్బందికి,సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు..రజినీకాంత్, సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానెల్స్ వాళ్లు ఆరోపిస్తున్నారు.

మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్ వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజినీకాంత్.. ఒక్కో లీడర్ నుంచి పదిలక్షల నుంచి పాతికలక్షల వరకూ మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కోట్లాదిరూపాయలు వసూలు చేశాడు.. వాస్తవానికి ఛానెల్ మార్కెటింగ్ టీమ్ తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్టుగా మాట్లాడి మొత్తం నొక్కేశాడు.. ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి.. ధర్నారెడ్డి, రజినీకాంత్ ఇద్దరూ కలిసి కాజేసిన మొత్తం మీద అటు మైహోమ్ యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది.. కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్..విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్మెంట్ కు చెప్పండో రజినీ మెడకు చుట్టుకుందట.. మొత్తం మీద ఒక్క పార్టీ అధికారంలో కోల్పోవడంతో రజినీకాంత్ కు కష్టాలు చుట్టముట్టాయి..

Courtesy / Source by : https://x.com/YashQuestions/status/1803356178182975563?t=SSfy1kG1EHyS7K07UMdW8g&s=19

హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ GSR ఇన్ఫ్రా గ్రూప్(MD శ్రీనివాస్ రావు) మోసం..రూ.100 కోట్లు లూటీ

*Hyderabad: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ GSR ఇన్ఫ్రా గ్రూప్(MD శ్రీనివాస్ రావు) మోసం..రూ.100 కోట్లు లూటీ*                               
Courtesy / Source by:                   https://ntvtelugu.com/news/real-estate-fraud-exposed-in-hyderabad-619343.html                                                                                        _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                             _*# hmda పరిధిలో వేల కోట్లలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలో వేల కోట్లలో ప్రజల డబ్బును తీసుకొని మోసం చేస్తున్నాయి అని ఎన్నోసార్లు ఎన్నో వాస్తవ కథనాలు వస్తున్నా #hmda అధికారులు ఎందుకు స్పందించడం లేదు ? అసలు #hmda అధికారులకు తెలియకుండా ఈ మోసాలు ఎలా జరుగుతాయి ? కొన్ని రోజుల క్రితమే చూసాము #hmda లోని అవినీతి తిమింగిలం శివబాలకృష్ణ బాగోతం...#hmda లో అవినీతి అధికారుల వల్ల ప్రజలు వేలకోట్ల పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు అని అర్థం అవుతుంది.... ఇంకెన్నాళ్లు ఇలాంటి మోసాలకు ప్రజలు బలి కావాలి ? ప్రజలు పెట్టుబడి పెట్టాలి... మళ్ళీ కేసులు... కోర్టులు... ఇది మన #బంగారుతెలంగాణ.... Bplkm✍️*_                        *@TelanganaCMO @Bhatti_Mallu @Secretary_HMDA @mpponguleti*
*@NTVJustIn @NtvTeluguLive*
*@RamsGTRK*

*#corruption #publicmoney* 
*#GSRInfraa*

*@CVAnandIPS సారు దండాలు 🙏*
*@TelanganaACB*                                                   https://x.com/Praja_Snklpm/status/1803666453171937516?t=RQec44WPKISg4Ee4vtOGdQ&s=19

*పవన్ చేతికి పవర్..*

*పవన్ చేతికి పవర్..* 

* *ఉప ముఖ్యమంత్రిగా గా బాధ్యతలు*

ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. విజయవాడ సూర్యారావు పేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు  జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Courtesy / Source by :
V.S. జీవన్

Tuesday, June 18, 2024

హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు... మృతి

*హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు... మృతి*

జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్‌ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్‌ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్‌ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్‌ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారుభారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. 

జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్‌ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్‌ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్‌ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్‌ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Courtesy / Source by:
V.S. జీవన్

_66 Sq yrds...5 floors_

https://youtu.be/ppaTHejyMvU?si=MetWOckgKdEs5P2_     

_*IAS officer who ordered demolition of security outposts in front of Jagan's house transferred!*_

_*👆ఈ ఇష్యూ లో #GHMC అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు*_
_*👇ఈ ఇష్యూ లో అవినీతి కి అలవాటు పడి ఫిర్యాదును నిర్లక్ష్యం చేశారు ఇదే అధికారులు*_

_*66 Sq yrds...5 floors in @ZC_Khairatabad limits how its possible ?*_

_*We given complaint 100 times to @ZC_Khairatabad  & Town planning officers but no response*_

*#corruption* *#corruption*

*Shame on @ZC_Khairatabad* 
*@GHMCOnline* 

*@TelanganaCMO @PonnamLoksabha*

*#TelanganaHighCourt #IllegalConstructions*

*@CommissionrGHMC* *#AmrapaliKattaIAS*  *@CEC_EVDM @Director_EVDM @TG_bPASS @TGMAUDOnline @sudhakarudumula @RamsGTRK @dishatelugu @Narhariyarabotu @inyjparty @IKranthiBandela*
*@BplplH @PushpaFashions*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1803135386857673106?t=spBaP_duWM3oEfvw0ZITbw&s=19
*****----*****----*****----*****
https://www.facebook.com/share/v/Jfz7V1vwkUidEbcV/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/reel/C8XjxhEy6jA/?igsh=cmVpaHhzbWh2Mzlq 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7208908443317923840-fOrY?utm_source=share&utm_medium=member_android

క్యాన్సర్ తో భార్య మృతి... తెలిసిన వెంటనే సూసైడ్ చేసుకున్న....IPS అధికారి

*క్యాన్సర్ తో భార్య మృతి... తెలిసిన వెంటనే సూసైడ్ చేసుకున్న....IPS అధికారి* 

గువహతి: భార్య క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్‌ ఫోన్‌ చేసి చెప్పారు.ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 

ఈ విషాద ఘటన మంగళవారం(జూన్‌18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్‌ హోమ్‌ అండ్‌ పొలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు

Courtesy / Source by :
V.S. జీవన్

Sunday, June 16, 2024

ప్రయివేట్ కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల మీద యుద్ధం

https://x.com/Praja_Snklpm/status/1802406018129015179?t=qTXvDAYdoUpDujdBCoJkjw&s=08                                                                                 _*ప్రజా గాయకుడు... ప్రజాయిద్ధ నౌక గద్దర్ అన్న కుమారుడు సూర్య కిరణ్ & ఇండియన్ నేషనల్ యువజన పార్టీ INYJP వ్యవస్థాపకులు బండేల క్రాంతి కుమార్ & ప్రజాసంకల్పం గౌరవ సభ్యులు పూండ్రు దామోదర్ రెడ్డి & INYJP గౌరవ సభ్యులతో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు..బాపట్ల కృష్ణమోహన్ Bplkm✍️*_

https://www.facebook.com/share/p/Hs5xG4jVHacrLbHz/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8TZ5GkvsQO/?igsh=MTZ2dDBpejB0dDliMQ==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7208323066622332931-ceUG?utm_source=share&utm_medium=member_android

Saturday, June 15, 2024

KCR Missing: Satirical Posters Spark Buzz in Gajwel

KCR Missing: Satirical Posters Spark Buzz in Gajwel

In a satirical twist, Gajwel town has been adorned with posters declaring, "KCR is missing..." This comes as Telangana's ex Chief Minister, K. Chandrashekar Rao (KCR), faces criticism for his alleged absence in the constituency he has represented for three consecutive terms.

The posters, which have caught the eye of many residents, were put up by BJP leaders during a rally. The move is part of a larger campaign to highlight KCR's alleged absence from Gajwel, despite his electoral success.

#KCR #Telangana #Gajwel 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1802001197315895636?t=AKCPwo2SYnugHhjfoHIocg&s=19

బిడ్డకు తండ్రి... సెల్యూట్

*బిడ్డకు తండ్రి... సెల్యూట్*

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమా హారతి సివిల్స్-2022లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసి, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు కూతురు ఉమాహరతి ట్రైనీ ఐఏఎస్గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు.అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి వెంకటేశ్వర్లు ఆమెకు సెల్యూట్ చేశారు. తర్వాత కుమార్తెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. దీంతో తండ్రి కూతురికి సెల్యూట్ చేసే దృశ్యం అందరిని కదిలించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

Thursday, June 13, 2024

#GHMCuppalCircle-2 లో అవినీతి అంతా ఇంతా కాదు

https://x.com/Praja_Snklpm/status/1801464189405565233?t=0fvQvGfeIBtA7qmlXWcb9g&s=08              

*Shame on 👉 @ZC_LBNagar* 
*Shame on 👉 @Dc_Ghmc*
*Shame on 👉 @Acp2G78068*
*Shame on 👉 @TG_bPASS*
*Shame on 👇 @TGMAUDOnline*

_*@TelanganaCMO సారు సూడుండ్రి మీ పాలనలో మీరు గతంలో MP గా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గం #Ghmcuppalcircle-2 లో అవినీతి ఎలా జరుగుతుందో... Bplkm✍️*_

*@revanth_anumula*
*@PonnamLoksabha @CommissionrGHMC @GHMCOnline* *#AmrapaliKattaIAS*
*@RamsGTRK @Narhariyarabotu*

https://www.facebook.com/share/p/XhvBZ4SewKvZg5HN/?mibextid=oFDknk

మీడియా అంటే చులకననా

https://x.com/Praja_Snklpm/status/1801450410735243751?t=gbrRZJg5dAvIe3m8LEPrAA&s=08                                                                                     _*#తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్  కె. శ్రీనివాస్ రెడ్డి సారుకు దండాలు 🙏*_

_*సారు #GHMC #HMDA పరిధిలో చట్టాలను ఉల్లంఘించి,హైకోర్ట్ ఆదేశాలను భేకాతరు చేస్తూ అక్రమంగా నిర్మాణాలు / చెరువులు కబ్జాలు / ప్రభుత్వభూములు కబ్జాలు చేస్తున్నారు అని ప్రజాప్రయోజనాలకోసం పనిచేసే మీడియాప్రతినిధులు,సోషల్ మీడియా,ప్రింట్ మీడియా కు సంబందించిన కొన్ని పత్రికలు వాస్తవాలతో అధికారుల ద్రుష్టికి తీసుకుళ్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు.*_
_*గత #BRSPARTY ప్రభుత్వం లో అంతే ప్రస్తుత @INCTelangana ప్రభుత్వంలో అంతే. ఇలా అయితే ఎలా సర్?. అవినీతి జరుగుతుంది అని మీడియా ప్రతినిధులు ఎంత మత్తుకుంటున్నా ప్రభుత్వ అధికారులలో చలనం లేదు. అసలు ఈ అవినీతి ప్రభుత్వఅధికారులకు 'మీడియా' అంటే గౌరవం లేదు. ఈ విషయంలో మీరు 'ప్రెస్ క్లబ్' లో చర్చ పెట్టాలి, అలాగే సీఎం గారి ద్రుష్టికి తీసుకెళ్లాలి అని విజ్ఞప్తి*_

*@KSriniReddy*
*#pashamyadagiri* *#anamchinnivenkateshwararao* *#kkr #TJSS*  

*@marksDudam @SrinivasRTIA* 
*@RamsGTRK @Madhav51599199*
*@lingamsrikanth1 @Narhariyarabotu*
*@dishatelugu @eenadulivenews @V6News @v6velugu @abntelugutv @myvaartha @ntdailyonline @NavatelanganaD @PrajaPrashna @aadabhyd @BplplH*

*Cc:@TelanganaCMO #VSheshadriIAS* 

*Bplkm🪶*

https://www.facebook.com/share/p/avQqwG63Bc43sKnB/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8LmWziP2fd/?igsh=YzM2d2EwNG1xYnlq 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7207224529239109632-7CYY?utm_source=share&utm_medium=member_android

అవినీతి పోలీస్ ఇన్స్పెక్టర్

Ch. Sudhakar, Inspector of Police #EOW (CCS) Hyderabad was caught by #ACBOfficials while demanding the bribe amount Rs.5,00,000 and accepting Rs 3,00,000 from the complainant to do favor in investigation in a case against him. He had previously accepted Rs 5,00,000 of an initial Rs 15,00,000 demand.

“Upon noticing the ACB team the inspector started running and had to be chased and caught “ @CVAnandIPS

హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సి.హెచ్.  సుధాకర్ ను మూడు లక్షల రూపాయల #లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్న #అనిశా అధికారులు. ఒక అతనిమీద నమోదైన కేసుకు సంబంధించి అతనికి అనుకూలంగా విచారణ చేయడానికి మొదటగా "పదిహేను లక్షలు" లంచంగా అడిగి అందులో మొదటి విడతగా అయిదు లక్షలు తీసుకొని, ఇవ్వాల అయిదులక్షల రూపాయలు అడిగి అందులో "మూడులక్షలరూపాయలు" తీసుకుంటుండగా పట్టుబడినాడు.

#ACB #Justice #Telangana #Corruption 

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1801268094624481552?t=g0IlAuY2e2_r7Of079g5Qw&s=19

Wednesday, June 12, 2024

GHMC లో వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయాలి

https://youtu.be/RXanFxariI0?si=ORc0TjJ1AdgFPrcU          

_*గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డు కమిటీల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలని సీఎం గారిని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' విజ్ఞప్తి చేస్తుంది.*_

*****----*****----*****
*(The Hindu కథనం 👇)*
*భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-S ప్రకారం మరియు GHMC చట్టం-1955లోని సెక్షన్ 8A ప్రకారం ఇది తప్పనిసరి అని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన  ఎం. పద్మనాభ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) వాదించింది.*

*మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డుకు వార్డు కమిటీ ఉండాలని GHMC చట్టంలోని సెక్షన్ 8A చెబుతోంది.వార్డ్ కమిటీలు వారి సంబంధిత ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలను నిర్ణయించడంలో అట్టడుగు స్థాయిలో నివాసితులకు వాయిస్‌ని అందిస్తాయి.*

*కమిటీల ఏర్పాటుకు బదులు అధికారులు మాత్రమే ఉండేలా వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ విధంగా వార్డు కమిటీల స్థానంలో 10 మంది అధికారులతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-ఎస్‌ను ఉల్లంఘించడమేనని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.*

*పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహించే 10 మంది కంటే ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహించకూడదు.ఇందులో సగం మంది మహిళలు ఉండాలి. కమీషనర్ దాని కార్యదర్శిగా వ్యవహరించడానికి ఒక అధికారిని నామినేట్ చేయాలి.*
(Text Source THE HINDU)

*@TelanganaCMO @TelanganaCS @CommissionrGHMC* *#AmrapaliKattaIAS @GHMCOnline*
*#ForumForGoodGovernance*
*#Mpadmanabhareddy #FGG* 

https://x.com/Praja_Snklpm/status/1800807365199159785?t=0nku_DUBB-QQv3oVa3msvQ&s=19
*****----*****----*****----*****
https://www.facebook.com/share/v/EvoETBRD1drMW52c/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/reel/C8HA6dDvn1f/?igsh=MWd5bjF3ZzVlMGlzdA==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_amrapalikattaias-forumforgoodgovernance-mpadmanabhareddy-activity-7206579929663037441-Hi6I?utm_source=share&utm_medium=member_android

Tuesday, June 11, 2024

జనం సొమ్ము లూటీ. దోపిడిలో ఘనాపాటి

https://x.com/Praja_Snklpm/status/1800573753363190054?t=3QrkgSOPDk51kPqFaGhdBw&s=08                         

*జనం సొమ్ము లూటీ. దోపిడిలో ఘనాపాటి*

*నిమ్స్ బోరో లో కొంటే నట్టెంట మునిగినట్టే.*

*గనుగపాటి వెంకట నాగ మురళీకృష్ణ లీలలు*.

*స్వేచ్ఛ అలర్ట్ స్టోరీ*. 

*ఇంకా మరెన్నో👇*

https://epaper.swetchadaily.com/m5/3877919/Swetcha-Telugu-Daily-Epaper/Swetcha-Daily-Epaper-11-06-2024#page/1/1/rw 

*****----*****----*****----*****
https://www.facebook.com/share/p/BGf8urm9SSrdbmMp/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8FU95MPROZ/?igsh=czcxcWE0a3pub3Qz 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7206341882589696000-crYM?utm_source=share&utm_medium=member_android

అక్రమనిర్మాణం ను ప్రారంభించిన త్రిపుర గవర్నర్

https://x.com/Praja_Snklpm/status/1800415361764032760?t=YEC4zCIH2ilAo20WDeaL8w&s=08                                                               epaper.sakshi.com/article/Hydera… 

_*@PrajaPrashna వార్త కథనం ప్రకారం @TG_bPASS @TGMAUDOnline చట్టాలను ఉల్లంఘించి #అక్రమంగానిర్మాణం చేసిన స్కూల్ భవనాన్ని #త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ప్రారంభించడం ఏమిటి?*_

*#IllegalConstructions* 
*#corruption* 

*@CVAnandIPS @TelanganaACB* 
*@RamsGTRK @BplplH*

*@TelanganaCMO @CommissionrGHMC @GHMCOnline @ZC_LBNagar @Narhariyarabotu*

https://www.facebook.com/share/p/Zx1NkHtkSu31xE5W/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8EYWP3vibu/?igsh=aGtsem00bDdkY3N6
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7206208891234258944-oLG5?utm_source=share&utm_medium=member_android 

Sunday, June 9, 2024

వర్షాకాల నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలి.

వర్షాకాల నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలి. 
👉 మీ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోండి. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
👉 వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో ప్రయాణించటం ఎల్లవేళలా మంచిది. 
👉 మీ వాహన ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. బ్రేక్స్ పాడ్స్,  విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించండి.
👉 ఎప్పుడైనా అవసరం వస్తే  మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి. 
👉 అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోండి. 

మీ మరియు మీ కుటుంబభద్రత దృష్ట్యాఈ సూచనలు  ఎంతో మంచివి. 

#RoadSafetyTips #Monsoon2024 #Dial100

Courtesy / Source by : https://x.com/TelanganaDGP/status/1800020380037652788?t=7TtVD0_EjSQUCTC5bqCeSA&s=19

Ram Mohan Naidu Kinjarapu: One of the Youngest Union Cabinet Ministers

Ram Mohan Naidu Kinjarapu: One of the Youngest Union Cabinet Ministers

He is tipped to be Union Cainet Minister in Modi 3.0 and likely to be sworn in today

Ram Mohan Naidu Kinjarapu, born in, 1987, in Srikakulam is the Son of the former TDP Leader and Central Minister, Yerran Naidu, Ram Mohan Naidu inherits political legacy.

Ram Mohan Naidu attended the prestigious Delhi Public School, RK Puram for his schooling. He pursued his undergraduate studies in Electrical Engineering from the renowned Purdue University, followed by a postgraduate degree in MBA from Long Island.

Initially drawn to a career in Singapore, fate led him back to his roots after the demise of his father in a car accident in 2012. This event propelled him into the politics. At the age of 26, he contested and won as the Lok Sabha MP from Srikakulam in 2014, to become the second youngest MP in the 16th Lok Sabha.

#RammohanNaidu #Cabinet #ModiSwearingIn 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1799653905200275912?t=SuBVt0BR1A2nr6j5zTJtvQ&s=19

Friday, June 7, 2024

*_రామోజీరావు కన్నుమూత_*

_విషాద వార్త_
*_రామోజీరావు కన్నుమూత_*

_(అనంచిన్ని వెంకటేశ్వరావు, 9440000009)_

*_అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు_*

*_తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం_*

*_ఓ మీడియా దిగ్గజానినికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే ప్రథమం_*

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో  జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 04 : 50 నిమిషాలకు  తుదిశ్వాస విడిచారు.  ఫిల్మ్‌సిటీలోని  నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.  

రామోజీరావు మృతి పట్ల   పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. 

రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

*_టిజేఎస్ఎస్ ల సంయుక్త సంతాపం_*

*_మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వరావులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియాకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైనవని అన్నారు.

న్యాయ శాఖను వదలని బీఆర్ఎస్

Courtesy / Source by : 
*స్వేచ్ఛ.. 07.06.2024 TS MORNING EDITION*

*న్యాయ శాఖను వదలని బీఆర్ఎస్*.
*మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు*
*గులాబీ-బినాబీ-సునామీ పార్ట్ -5* *ఎక్స్ క్లూజివ్ స్టోరీ* 

*ఓటముల పై కేసీఆర్ పోస్టుమార్టం*
*తెలంగాణ ఎంపీ పోరులో వారసులు గెలిచారు.*
*ఈసారి గోల్ మాల్ కుదరదు- తీన్మారే.*

*చంద్రబాబుకు CM రేవంత్ ఫోన్*

*ఇంకా మరెన్నో*
https://epaper.swetchadaily.com/m5/3876250/Swetcha-Telugu-Daily-Epaper/Swetcha-Daily-Epaper-07-06-2024#page/1/1/rw

Thursday, June 6, 2024

𝑨𝒓𝒕𝒔 𝑬𝒅𝒖𝒄𝒂𝒕𝒊𝒐𝒏 𝑫𝒚𝒊𝒏𝒈 𝒊𝒏 𝑻𝒆𝒍𝒂𝒏𝒈𝒂𝒏𝒂 𝒂𝒔 𝑪𝒐𝒎𝒎𝒆𝒓𝒄𝒆 𝑹𝒆𝒊𝒈𝒏𝒔 𝑺𝒖𝒑𝒓𝒆𝒎𝒆

𝑨𝒓𝒕𝒔 𝑬𝒅𝒖𝒄𝒂𝒕𝒊𝒐𝒏 𝑫𝒚𝒊𝒏𝒈 𝒊𝒏 𝑻𝒆𝒍𝒂𝒏𝒈𝒂𝒏𝒂 𝒂𝒔 𝑪𝒐𝒎𝒎𝒆𝒓𝒄𝒆 𝑹𝒆𝒊𝒈𝒏𝒔 𝑺𝒖𝒑𝒓𝒆𝒎𝒆

Data Science and AI/Machine Learning emerging

Only 5 students for Hindi medium, a few takers for Telugu and Urdu

Arts education in Telangana is rapidly losing its appeal among students, with commerce courses emerging as the most popular choice for undergraduate studies. This shift is evident in the latest seat allotment data from the Degree Online Services Telangana (DOST) 2024.

Out of 81,769 students who participated in the first phase of seat allotment, 28,655 students (37.56%) chose commerce. In comparison, only 7,766 students opted for arts, highlighting a significant drop in interest in humanities subjects.

Science courses are also attracting top students. The highest scorer in the Intermediate public examinations who achieved 99.40%, chose a BSc in Life Sciences at Telangana Mahila Viswavidyalayam. The second and third rankers, who scored 99.30%, selected Physical Science programs at Nizam College and Telangana Mahila Viswavidyalayam.

Gender and Language Preferences
The allotment data also showed that more women (47,867) than men (28,423) received seats. Additionally, 5,479 students did not get seats because they selected a limited number of options.

When it comes to the medium of instruction, most students preferred English. Out of the 76,290 students who got seats, 72,431 chose English-medium courses. Telugu-medium courses attracted only 3,314 students, Urdu-medium courses had 540 students, and Hindi-medium courses had just 5 students. This indicates a decreasing interest in studying in regional languages.

𝙄𝙢𝙥𝙖𝙘𝙩 𝙤𝙣 𝙍𝙚𝙜𝙞𝙤𝙣𝙖𝙡 𝙇𝙖𝙣𝙜𝙪𝙖𝙜𝙚 𝙖𝙣𝙙 𝘼𝙧𝙩𝙨 𝙀𝙙𝙪𝙘𝙖𝙩𝙞𝙤𝙣

The low numbers for Telugu, Urdu, and Hindi medium courses, combined with the decline in interest in arts, suggest that students are moving towards courses that they believe offer better job prospects and global opportunities.
Additionally, 70 colleges did not receive any student allotments, which could mean there are too many colleges or that they are not offering what students want.

𝗡𝗲𝘄 𝗙𝗶𝗲𝗹𝗱𝘀 𝗮𝗻𝗱 𝗙𝘂𝘁𝘂𝗿𝗲 𝗧𝗿𝗲𝗻𝗱𝘀

While commerce and science courses remain popular, new fields like Data Science and Artificial Intelligence are starting to gain interest, with 2,502 students choosing these programs. However, traditional courses like D. Pharmacy had only 90 enrollments.
In summary, the current trends in Telangana show a strong preference for commerce and science, a decline in arts education, and a major tilt towards English-medium instruction. This shift reflects the changing aspirations of students, who are looking for better career opportunities and global competitiveness 

#Telangana #Undergraduate #Hindimedium #Commerce 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1798917159005073440?t=iRVdDLKYaCXHFiHKwWkdQg&s=19

మున్సిపల్ శాఖ లో 100% అవినీతి..సీఎం మౌనం?

https://x.com/Praja_Snklpm/status/1798631990864044060?t=U7tOoLMFVFefZyVWV6E_TQ&s=08                                                                                        

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                        

_*తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు వద్ద ఉన్న #మున్సిపల్ శాఖ లో జోరుగా అవినీతి సాగుతుంది అని @PrajaPrashna మీడియా నిత్యం వాస్తవాలతో @CommissionrGHMC @TGMAUDOnline @TG_bPASS @GHMCOnline అధికారులుకు తెలియచేస్తున్నా మౌనంగా ఉంటున్నారు అంటే అర్థం ఏమిటి @TelanganaCMO సారు ?*_                                                                                        

_*చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నా మౌనంగా ఉన్న ghmc కమీషనర్ & అన్ని జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు, సిటీ ప్లానర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులు, టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు... Etc. అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని #అవినీతి అధికారుల మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media డిమాండ్ చేస్తుంది*_

*#VSheshadriIAS* *@TelanganaCS*
*@CVAnandIPS* *@TelanganaACB* 
*@RamsGTRK*
*#TJSS*

*Bplkm🪶*

*****----*****----*****----*****
https://www.facebook.com/share/p/gP5edSXxDG31uUhD/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C73j5GWPDFU/?igsh=MWduc2xtN2hjNDR4cQ==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhybirbhsbidbiibipbhubicbid-bhjbifbipbhsbiqbhobip-activity-7204404630942863360-dfjX?utm_source=share&utm_medium=member_android

Tuesday, June 4, 2024

జనసేనపార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం అభినందించుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు.
#KutamiTsunami 
#BabuIsBack 
#BossIsBack
#ElectionResults 
#EndOfYCP 
#AndhraPradesh 

Courtesy / Source by : https://x.com/JaiTDP/status/1798015650704892336?t=gIEawIJTPiKiDamsU0nSlg&s=19

NCBN & కూటమికి శుభాకాంక్షలు

https://x.com/Praja_Snklpm/status/1797899809493532810?t=invG-rIDtv4FGsTAghykMQ&s=08                                                                              
_*రెండు #తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకులు శ్రీ @ncbn గారికి & @JaiTDP కార్యకర్తలకు, @PawanKalyan గారికి & @JanaSenaParty కార్యకర్తలకు, @bjpap1 కార్యకర్తలకు అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' 🎉✊*_

*బాపట్ల కృష్ణమోహన్* 
*Bplkm🪶*
*#హైదరాబాద్*

https://www.facebook.com/share/p/df5zhK6ujYrEdM8A/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbirbhbbir-bijbiybhqbiabiobhwbiobhqbid-activity-7203667586083934208-a3ys?utm_source=share&utm_medium=member_android 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C7yVOBWvTaB/?igsh=MWo1NGluM2g2aW8zOQ==

Monday, June 3, 2024

_Justice for @LubnaSarwath_

https://youtu.be/Ao_3x4MTsV8?si=vRqiRFiBWbPN7ZAU                                                                                             _*Justice for @LubnaSarwath ji*_

*@ECISVEEP @CEO_Telangana @TelanganaDGP @hydcitypolice @HRF_Humanrights @sudhakarudumula @RamsGTRK @XpressHyderabad @TheSiasatDaily @TheHansIndiaWeb @NewIndianXpress @DeccanChronicle @BplplH @PushpaFashions* 

*Bplkm🪶*                                                                   https://x.com/Praja_Snklpm/status/1797575176965812496?t=ioiF2KVfHtYKhhepXJgFkQ&s=19
*****----*****----*****----*****
https://www.facebook.com/share/DDgo56kV5DKWS6tT/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_%E0%B0%B9%E0%B0%A6%E0%B0%B0%E0%B0%AC%E0%B0%A6-mp-%E0%B0%85%E0%B0%AD%E0%B0%AF%E0%B0%B0%E0%B0%A5%E0%B0%97-%E0%B0%AA%E0%B0%9F-%E0%B0%9A%E0%B0%B8%E0%B0%A8-drlubnasarwath-activity-7203343032916594688-5iWG?utm_source=share&utm_medium=member_android 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C7wB8AkP3W5/?igsh=MTUzem5pd25iZjZuMA==

#GHMCuppalCircle శానిటరీ సిబ్బందికి సత్కారం

https://x.com/Praja_Snklpm/status/1797550262422495401?t=9Su9A0V7wayxVcUgiFf4EQ&s=08                                                                          _*@SwachSurvekshan @swachhhyd @CommissionrGHMC @GHMCOnline @ZC_LBNagar*

_*#GHMCuppalCircle హబ్సిగూడ శానిటరీ జవాన్ నర్సింగరావు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ వంశీ లు బాధ్యతగా విధులునిర్వర్తించినందుకు @Dc_Ghmc గారు సత్కరించారు. వీరికి అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం' & Link Media✊*_

*Bplkm🪶*

https://www.facebook.com/share/p/ewd22iHNPo9a88zs/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C7v3xQ0vPr1/?igsh=ejVpd2l1b2k4ZHVz 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_ghmcuppalcircle-activity-7203322611081052161-aDKv?utm_source=share&utm_medium=member_android