Friday, June 27, 2025

నిజాలు రాసే పాత్రికేయులను అవినీతి అధికారులు బెదిరిస్తారా?

https://youtu.be/0Za2diSN6C0?si=HM4yS49QdKVPZzJt 
                *****
https://www.instagram.com/reel/DLaNuIwS199/?igsh=MXFoZ2ZkOGc4NHdzNg==
                 *****
https://www.facebook.com/100056676656888/posts/1217882260110984/

*_చట్టాలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అని వార్తలు రాసే పాత్రికేయులను అవినీతి అధికారులు బెదిరిస్తారా ??_*

*ఇక యుద్ధం మొదలైంది... TJSS*

*_Mr @TelanganaCMO మీరు మున్సిపల్ మినిస్టర్ అవునా కాదా?_*

*#TelanganaHighCourt*
*#IllegalConstructions* *#EncroachmentOfLakes*

*@ZC_Khairatabad*
*@Dc10bG*
*@CommissionrGHMC* *@PrlsecyMAUD @TelanganaACB @IPRTelangana* *@GHMCOnline @AnamchinniJ* *@RamsGTRK* *@BplplH @Narhariyarabotu* *@Madhav51599199*

*@TG_bPASS ??*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1938620566283678038?t=9ykuw9C--XfglzQMsfLD8w&s=19

Tuesday, June 24, 2025

*_ఈ అవినీతి అధికారులకు ఎవరి అండదండలు ఉన్నాయో చెప్పాలి తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు?_*

https://x.com/Praja_Snklpm/status/1937751752582828173?t=yw2B8nwPHG_TA25MAKqWfw&s=08  
                 *****
https://www.instagram.com/p/DLUD98sSlt3/?igsh=NHRma2ZqamxtcWti
                 *****
https://www.facebook.com/100056676656888/posts/1215967326969144/

*_ప్రతిరోజూ చట్టాలను ఉల్లంగిస్తూ @TGBPASS నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న #illegalConstructions గురించి వాస్తవాలతో @PrlsecyMAUD @cdmatelangana @TelanganaACB @CommissionrGHMC @GHMCOnline మరీ ముఖ్యంగా #RevanthreddyCM #MuncipalMinister వీరికి ఫిర్యాదు చేస్తున్నా మౌనంగా ఉంటున్నారు అంటే అర్ధం ఏమిటి?_*

*_ఈ అవినీతి అధికారులకు ఎవరి అండదండలు ఉన్నాయో చెప్పాలి తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు?_*

*@TelanganaCMO @IPRTelangana*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

పి.ఓ. డబ్ల్యూ, భాద్యురాలు, మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి సంఘటన పై విచారణ చేయాలి

పత్రిక పకటన

Dt. 24.06.2025
*పి.ఓ. డబ్ల్యూ, భాద్యురాలు, మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి చేసి, గాయ పరచిన సంఘటన పై విచారణ జరిపించాలి*

మహిళా హక్కుల కార్యకర్త, ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కన్వీనర్ వి.సంధ్యను పోలీసులు అరెస్టు చేసిన క్రమంలో తీవ్రంగా గాయపడిందని తెలిసి, ఆమె హాస్పిటల్ లో చికిత్స తరువాత, ఇంటికి వచ్చిందని తెలిసి,
ఆ సంఘటన పై విషయ సేకరణ చేయడానికి మానవహక్కుల వేదిక సంస్థ కు చెంది నముగ్గురు సభ్యు ల బృందం గాయపడ్డ సంధ్య గారి ఇంటికి వెళ్ళి, ఆమెను, సంఘటన జరిగిన రోజు ఆమెతో బాటు ఉన్న మహిళా కార్యకర్తలను కలిసి విషయ సేకరణ చేయడం జరిగింది. ఈ నెల 19వ (శ్రుక్రవారం), తేది న తొమ్మిది వామపక్ష పార్టీలు, పాలస్తీనా దేశం పై దాడి చేసి మారణ కాండ జరుపుతున్న ఇజ్రాయిల్ కు అమెరికా ఇస్తున్న మద్దతుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అమెరికా దోరణి ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేసారు.

అందులో భాగంగా ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ ల నాయకులతో కలిసి సంధ్య గారు కూడా నానక్ రామ్ గూడలోని అమెరికన్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన చేయడానికి యత్నంచినప్పుడు పోలీసులు చాలా దురుసుగా వ్యవహరించడం
వల్ల తీవ్ర గాయాలపాలై ఆమె కుడికాలు కు తీవ్రంగా గాయం అయింది. ఆమె చాలా భాధ తో మాకు విషయాలు వివరించింది.
"అమెరికన్ ఎంబస్సీ ముందు చాలా దూరం లో  ఉన్న బ్యారికేడ్ ల కు ఇవతలనే నిరసనకు ఉపక్రమించామ ని, ఎంబస్సీ లోకి 
చోచ్చుకొని వెళ్లే ఆలోచన తమకు లేదని, ప్రశాంతంగా నిరసన తెలుపుతూ గుమిగూడి న కార్యకర్త లను, చె దరగొట్టి, కొందరు నాయుకులను అరెస్టు చేసారని, తనను నలుగురు మహిళా కాన్స్టేబుల్స్ తన రెండుకాళ్ళు, రెండు చేతులు గట్టిగా పట్టుకొని  గాలిలోకి లేపి పొలీసు వ్యాన్ లో పడవేసారని, ఈ క్రమంలో తన కుడికాలు పట్టుకున్న మహళా కాన్స్టేబుల్ తన కాలును ఆగ్రహంలో వడిపెట్టిందని,తనకు బాగా నొప్పి గా ఉందని అరిచినా వినలేద ని "  సంధ్య అని మా బృందానికి తెలిపిం ది. 
ఆమెను అరెస్టు చేసిన గచ్చి బౌళీ పో లీసులు, ఆమెను నార్సoగి పో లీస్ స్టేషన్ కు తరలించారు. కoడరాలు దెబ్బ తిని కాలువాచి బాధపడు తున్నా పోలీసు లు ఆమెకు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా  ఇతరులతో బాటు ఆమెను పోలీస్ స్టేషన్ లోనే  నిర్భంధం లో ఉంచి సాయంత్రం ఆరు గంటలకు వదిలి పెట్టారని ఇతర కార్యకర్తలు లు తెలిపారు.
ఆమె ను పరీక్షించి న డాక్టర్ నివేదిక, ఎక్సరే రిపోర్ట్ లు పరిశీలి స్తే, ఆమెకు, గ్రేడ్-ll, లెగ్మెట్ తె గిందని, గ్రేడ్ -ll కడరo కూడా బాగా దెబ్బ తిన్నట్టు గా  రాసి ఉంది.
ఆమె బ్యాండెజీ తో కదలలేని స్థితిలో, భాధ లో ఉన్నట్టు మేము గమనించాo.
 డాక్టర్ లు ఆరు వా రాల పూర్తి విశ్రాంతి లో ఉండాలని చెప్పారట.

*పూర్తి ఆరోగ్యం గా ఉన్న సంధ్య గారిని పోలీసులు తమ దురుసు ప్రవర్తన తో ఆశక్తు రాలిని చేయడా న్ని మాసంస్థ తీవ్రంగా గా ఖండిస్తుంది.
*గచ్చిబౌళీ పోలీసుల దుష్ప్రవర్తన పై విచారణ చేసి తగువిదంగా శిక్షించాలి.
*సంధ్య గారు పూర్తిగా కోలుకొనేవరకు ప్రభుత్వమే వైద్యo కోసం అయ్యే వ్యయాన్ని భరించాలి.

ఎస్. జీవన్ కుమార్ 
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు
ఎం. సురేష్ బాబు
నగర కమిటీ అధ్యక్షుడు 
వెంకట్ నారాయణ
సభ్యుడు.

Monday, June 23, 2025

GHMC అవినీతి అధికారి

Smt. T. Manisha, Assistant Engineer, O/o: GHMC, Ward No-2, Nehru Nagar, Golnaka, Amberpet, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.15,000/- (Already had accepted 5,000/-) from the complainant to do an official favour "to process and forward the bills of the complainant to her superiors".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- (ఇతపూర్వమే రూ.5000/- తీసుకుకున్నది) #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన హైదరాబాద్, అంబర్ పేట, గోల్నాక, నెహ్రూ నగర్, వార్డ్ నంబర్ -2 లోగల హై.మ.న.పా.సం. కార్యాలయం లోని సహాయక ఇంజనీరు - శ్రీమతి టి. మనీషా.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1937116930693026118?t=mE_gu9CA13skjkKzFaMiww&s=19

Saturday, June 21, 2025

*డీఐ ఇద్దరు కానిస్టేబుల్ల సస్పెన్షన్*

*డీఐ ఇద్దరు కానిస్టేబుల్ల సస్పెన్షన్*

హైదరాబాద్...రాంగోపాల్‌పేట్‌: వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూళ్లు చేసిన కేసులో మహంకాళి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు క్రైం కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.వివరాలలోకి వెళితే...డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసాద్, క్రైమ్‌ కానిస్టేబుళ్లు శ్యాం, మహేష్‌లు గత నెల 31వ తేదీన కడపకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి నుంచి జనరల్‌బజార్‌లో కోటి రూపాయల విలువ చేసే వజ్రాలను స్వా«దీనం చేసుకున్నారు. సదరు వ్యాపారి వజ్రాలను తీసుకుని వచ్చి నగరంలోని వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు.

ఈ మేరకు వజ్రాలకు సంబంధించిన అన్ని బిల్లులు చూపించినప్పటికీ వినకుండా కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ఈ కేసుకు సంబంధించి రూ.6 లక్షలు ఇస్తానని సదరు వ్యాపా రి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే వ్యాపారి అకౌంట్‌ నుంచి డీఐకి చెందిన స్నేహితుడి ఖాతాకు రూ.6 లక్షలు జమ అయ్యాయి. అయితే పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన వ్యాపారి వెంటనే తన అకౌంట్‌ నుంచి తన ప్రమే యం లేకుండా రూ.6 లక్షలు డ్రా అయ్యాయని బ్యాంకులో ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు దీని గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిగా ఆధారాలు సేకరించిన అనంతరం డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వైకే ప్రసాద్, క్రైం కానిస్టేబుళ్లు శ్యాం, మహే‹Ùలను సస్పెండ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే డీఐ ప్రసాద్‌ తాను పని చేసే చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో సస్పెండ్‌ అయ్యాడు. ఈ కేసు విచారణ అనంతరం మహంకాళి పోలీస్‌స్టేషన్‌కు ఆయనను అటాచ్‌ చేశారు.

*V.S. జీవన్*

Friday, June 20, 2025

ఓట్లేసి గెలిపిస్తే.. కోట్ల స్థలం కొట్టేస్తారా...?

ఓట్లేసి గెలిపిస్తే.. కోట్ల స్థలం కొట్టేస్తారా...?
* ఎమ్మెల్యే ప్రణాళిక..  అన్న కొడుకు అమలు...
* మియాం మీయాంతో సమర్థవంతంగా పనిచేసిన పోలీసులు బలి?
* నాడు అన్న సోదరులు... నేడు అబ్బా కొడుకులు...
* వృద్ధ వితంతు మహిళ శాపనార్థం తప్పదు 

 తిరుపతి/విజయవాడ క్రైమ్ కరెస్పాండంట్ (గురువారం జూన్ 19): రూపాయి రూపాయి కూడా పెట్టి.. పియ్య పిండాకూడు తిని.. నాడు వేలకు కొన్న స్థలం నేడు కోట్లకు విలువ పెరగడంతో నాయకుల కన్ను పడింది. ఉపాధ్యాయ నగర్ మారస సరోవర్ ప్రీమియర్ స్టార్ హోటల్ సమీపంలో వాస్తు ప్రకారం అన్ని రకాలుగా మంచి బిజినెస్ ఏరియాలో ఉన్న 300 అంకణాల స్థలంపై గతంలో అన్న సోదరులు.. నేడు అబ్బా కొడుకుల కన్ను పడి కొట్టేయాలని తెర వెనుక మంతనాలు జరిపి అమాయక దళితులను అడ్డుపెట్టి పెద్ద ప్రణాళిక రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేశారు. అంతే ఆవేశంగా బాగా భక్షించే  అలవాటు పడ్డ రక్షక బటులకు అధిక మొత్తంలో మామూళ్లు ఇచ్చి వారిచే సమర్థవంతంగా పనిచేయించి తన ఇంట్లో గోప్యంగా నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధ వితంతు మహిళ రుద్రరాజు సంపూర్ణమ్మను దౌర్జన్యంగా బయటకు నెట్టి, సీసీ కెమెరాలు పగలగొట్టి, ఇల్లు ధ్వంసం చేసి, పది లక్షలకు పైగా నష్టం కలిగించి వారిని వీధుల పాలు చేసిన సంఘటన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి మహానగరంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో శ్రీవారి పాదాల చెంత జరిగింది. వితంతు వృద్ధ మహిళ సంపూర్ణమ్మ మాటల్లో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..నాయనలారా మీ అవ్వను ఆదుకోండి. నేను 1981లో తిరుపతి అర్బన్ మండలం అక్కారం పల్లి గ్రామ లెక్కదాఖలా  సర్వే నంబర్ 11/2బి2 లో 150 అంకణములు, 12.50  సెంట్లు భూమిని కొనుగోలు చేశాను. దాని విలువ దిన దినానికి పెరిగి నేడు కోట్లకు పడగలెత్తింది. నాడు అన్నా సోదరులు..  నేడు అబ్బా కొడుకులు... కొట్టేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. నన్ను మానసికంగా హింసించి మనోవేదనకు గురి చేశారు. దేవుని నమ్ముకున్న నాకు ఆ భగవంతుడే కాపాడాడు. రెండేళ్లుగా నేను నా చిన్న కూతురు నీరజ నా అల్లుడు సుకుమార్ రాజు ఆ స్థలంలో కాపురం ఉండగా గత నెల 22న అలిపిరి ఎస్సై లోకేష్ కుమార్ తన అల్లుడు కూతుర్ని స్టేషన్కు రమ్మని, నా కూతురును స్టేషన్లో ఉంచి నా అల్లుడ్ని నేను నివాసం ఉంటున్న స్థలంకి తీసుకు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నగరమంతా తిప్పి సాయంత్రం గా దొంగతనం కేసు ఉందని రిమాండ్ కు పంపారు. 23న తిమ్మి నాయుడుపాలెం చెందిన తెలుగుదేశం పార్టీ చోటా నాయకుల వెంకటరత్నం, విజయ్ లతోపాటు జవహర్ బాబు, చెన్నయ్య, జాన్ డబ్ల్యు పాలస్తీన్, జూలీ హెలినా, హేమా హెప్సిబా, సికే లీనా వినోలియా,న్యాయవాది బోకం రమేష్, తిమ్మినాయుడు పాలెం కు చెందిన వెంకటరత్నం కొడుకు పుతిన్, లోకేష్, ప్రశాంత్, చిత్తూరుకు చెందిన రౌడీ మూకల కొందరు ఏపీ 39ఎన్జే 3405 కారు, ఏపీ 39 టిఎఫ్ 0700 ఆటోలో వచ్చి దౌర్జన్యంగా నన్ను నా కూతుర్ని నానా దుర్భాషలాడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇల్లు చెట్లను కూల్చేసి వీధులపాలు చేశారు. పోలీసులు పట్టించుకోక పోగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయినా ఆ దౌర్జన్యకారులు హింసాత్మక, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. నాకు అన్యాయం చేసిన వారు సర్వ నాశనమైపోతారు. నా శాపనార్ధాలు తప్పక ఫలిస్తాయి. నా స్నేహితురాలు దొమ్మరాజు లక్ష్మమ్మను పొట్టన పెట్టుకున్నారు. ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులే తనను కాపాడుతారని నమ్మకంతో విశ్వసిస్తున్నాను. నా మానసిక క్షోభ నన్ను ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పదని భావిస్తున్నాను.
(Source :Prasad,Journalist)

Tuesday, June 17, 2025

తెలంగాణ పంచాయత్ రాజ్ అవినీతి అధికారులు

Sharath, A.E., and Venugopal, Senior Assistant, O/o the E.E., (PR Dept), Vigilance and Quality Control Division, Karimnagar were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.8,000/- from the complainant for showing official favour "To prepare Hire Vehicle bills pending for 6 months, pertaining to the complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి సంబంధించి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె వాహన బిల్లులను సిద్ధం చేయడానికి" అధికారిక సహాయం అందించేందుకు అతని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్‌లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం, కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) వారి కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ ఇంజనీరు - శరత్ మరియు సీనియర్ అసిస్టెంట్ -  వేణుగోపాల్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1934975543814111510?t=mW2Xg1_sCazORN62EhRqRg&s=19