Sunday, July 13, 2025

*_తెలంగాణ లో ప్రశ్నించే గొంతుల మీద దాడులు జరుగుతుంటే వెంటనే స్పందిస్తున్న రెండు జర్నలిస్ట్ సంఘాలు AWJA & TJSS ✊_*

https://x.com/Praja_Snklpm/status/1944604527912698152?t=tJ44h1fUZt-B7JjLx_SgTg&s=08  
                 *****
https://www.instagram.com/p/DMEu3v8S6Qi/?igsh=bzQwZHgxemQzbGNt

*_తెలంగాణ లో ప్రశ్నించే గొంతుల మీద దాడులు జరుగుతుంటే వెంటనే స్పందిస్తున్న రెండు జర్నలిస్ట్ సంఘాలు AWJA & TJSS ✊_*

*#Attackonmedia*
*#media  #Journalist #news* 
*#TeenmarMallanna*

*@TeenmarMallanna @QGroupMedia @ShanarthiNews3*
 
*@KCRBRSPresident*
*@RaoKavitha @KTRBRS @BRSHarish* *@BRSParty_News*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @INC_Ponguleti @AnamchinniJ @raviprakash_rtv @TeluguScribe @ChotaNewsApp @Congress4TS @RamMohanINC @abntelugutv @PTI_News @PressClubHyd @BplplH*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తున్న -టీజేఎస్ఎస్

https://x.com/Praja_Snklpm/status/1944582690461872515?t=HQmB1GTyKZfreOs1ArPhDQ&s=08  
                   *****
https://www.instagram.com/p/DMEkrxdSeVI/?igsh=MXByZnF2MGRlaTF2aw==

*_తెలంగాణ లో మీడియా మీద ప్రశ్నించే గొంతుల మీద గత కొన్ని సంవత్సరాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీసారి TJSS స్పందిస్తుంది ✊_*

*#media #Journalist #SaveJournalism*

*@QGroupMedia @TeenmarMallanna @ShanarthiNews3*

*#BCReservations*

*@RaoKavitha respond plz*
*@KTRBRS respond plz* 
*@BRSHarish  respond plz* *@BRSParty_News* 
*@BRSparty*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana @INC_Ponguleti @AnamchinniJ @RamsGTRK @TeluguScribe @ChotaNewsApp*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

_తీన్మార్ మల్లన్న పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. నారగోని ప్రవీణ్ కుమార్_

*తీన్మార్ మల్లన్న పై హత్యా యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం*

 కవిత ఉసి గొలిపిన కొంతమంది జాగృతి గుండాలు తీన్మార్ మల్లన్న పై తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది ఈ దాడిని తెలంగాణ బీసీ జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఇది మొత్తం బీసీ సమాజం పైన జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం*

కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే బిఆర్ఎస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అనుకూలమా వ్యతిరేకమా అన్న విషయాన్ని స్పష్టంగా కేసీఆర్ గారి నోటి నుండి పలికించాలి ...

బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని జీర్ణించుకోలేని కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు..ఈ దాడిలో పాల్గొన్న గుండాల పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి కవిత గారి పైన కూడా కేసు పెట్టి అరెస్టు చేయాలి.తీన్మార్ మల్లన్న పైన దాడి చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగిపోదు.ఇంకా ఉవ్వెత్తున బీసీ ఉద్యమం  ఎగిసి పడుతుంది.మండలి చైర్మన్ గారు కవిత పైన చర్య తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో కవిత మరిన్ని దాడులు బీసీల మీద చేయించే అవకాశం ఉన్నది.కవిత పెట్టిన జాగృతి మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమని తేలిపోయింది.
... నారగోని ప్రవీణ్ కుమార్

Saturday, July 12, 2025

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

*స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలి*

*రిజర్వేషన్లను సవాలు  చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిష్ణాతులైన న్యాయవాదులను నియమించి వాదనలు వినిపిస్తాం* 

*బీసీ రిజర్వేషన్లకు 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కోరారు. అందరం కలిసి ఒక రక్షణ కవచంలా బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.

మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా ముఖ్యమంత్రిని కలిశారు.

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. “బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతోనే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాం. నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.

రిజర్వేషన్లు 50 శాతానికి మించి పెంచరాదని గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఆ చట్టంలో 50 శాతం గరిష్ట నిబంధనను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించాం. రిజర్వేషన్లను సవాలు  చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిష్ణాతులైన న్యాయవాదులను నియమించి వాదనలు వినిపిస్తాం.

బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా అందుకు సిద్ధంగా ఉన్నాం. నా చిత్తశుద్ధిలో లోపం లేదు.   మా నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. అన్ని వర్గాలతో పాటు అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. కుల గణన డేటా వంద శాతం డిజిటలైజ్ చేశాం. భవిష్యత్తులో ఎవరూ ఛాలెంజ్ చేయడానికి వీలులేకుండా డేటాను భద్రపరిచాం.

సామాజిక న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో కులగణన పూర్తి చేశాం. పక్కా ప్రణాళికతో పూర్తి పారదర్శకంగా, శాస్త్రీయంగా కులగణన పూర్తి చేశాం. ఏడాది కాలంలో ఈ ప్రకియ పూర్తి చేసి ఫిబ్రవరి 4 వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నాం.

కులగణన విషయంలో తెలంగాణ తీసుకున్న నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది. తెలంగాణలో కులగణన చేయడంతో ఆ ఒత్తిడికి లొంగి కేంద్రం 2026 లో జరిగే జన గణనలో కుల గణనను చేర్చించింది. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని కొందరు చేస్తున్న విమర్శలు అర్థం లేనివి.

బీసీ రిజర్వేషన్లకు 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది” అని ముఖ్యమంత్రి  కుల గణన, రిజర్వేషన్ల అంశంపై సమగ్రంగా వివరించారు. రిజర్వేషన్లను కాపాడుకునే విషయంలో అన్ని ప్రయత్నాలు చేస్తూ, అందరం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పారు.

*గంతల నాగరాజు(GNR)*

*టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత*

*టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత*

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు.ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కోట శ్రీనివాసరావు ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారామాంజనేయులుకి జన్మించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే, రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు. రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది.

1978లో చిరంజీవి తొలి చిత్రమైన 'ప్రాణం ఖరీదు'తో కోట శ్రీనివాసరావుగారు వెండితెర అరంగేట్రం చేశారు. రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. 1985లో విడుదలైన 'ప్రతిఘటన' సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.

*తమదైన మార్క్ నటనతో*

అహంకారి', 'గణేష్', 'శత్రువు', 'శివ', 'వందేమాతరం' వంటి అనేక చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించి, తమదైన మార్క్ నటనతో ప్రేక్షకులను భయపెట్టారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావు లోని హాస్య నటుడిని వెలికి తీశాయి. 'ఆహా నా పెళ్ళంట' సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్ర, 'జంబలకిడి పంబ' వంటి చిత్రాల్లో ఆయన హాస్య నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలు ఆయనకు హాస్యనటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి.

కేవలం విలన్‌గా, హాస్యనటుడిగానే కాకుండా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి, బాబాయ్, పెద్దమనిషి, రాజకీయ నాయకుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు. 'అత్తారింటికి దారేది', 'దూకుడు', 'సర్కార్', 'బొమ్మరిల్లు', 'అతడు', 'ఠాగూర్', 'ఇడియట్', 'స్టూడెంట్ నంబర్ 1' వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి. తెలుగులోని వివిధ మాండలికాలను (రాయలసీమ, తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరి) అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చేవారు.

2015లో భారత ప్రభుత్వం నుండి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' అందుకున్నారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు. 2012లో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రానికి గానూ SIIMA ( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ) అవార్డును అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మొత్తం 750కి పైగా సినిమాల్లో తన నటనా ప్రతిభను చాటారు.
కోట శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.

*గంతల నాగరాజు(GNR)*

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అవినీతి అధికారి

P. Jagadesh Babu, Assistant Engineer (PR), Eligedu Mandal, I/c of Kalvasrirampur & Odela Mandals, O/o the Dy. Executive Engineer, Panchayath Raj dept., Peddapalli  Sub-Division & District was caught by Telangana #ACB officials for demanding #bribe of Rs.1,00,000/- and accepting Rs.90,000/- from the complainant "To record the CC road work executed by the complainant in the Measurement Book and forward the same to the Dy. Executive Engineer of Peddapalli Sub division."

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన సిసి రోడ్డు పనిని కొలతల పుస్తకంలో నమోదు చేసి, దానిని పెద్దపల్లి సబ్ డివిజన్ ఉప కార్య నిర్వహణ ఇంజనీర్‌ గారికి పంపించేందుకు" ఫిర్యాధిధారుని నుండి రూ.1,00,000/- #లంచం డిమాండ్ చేసి, రూ.90,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన  పెద్దపల్లి సబ్-డివిజన్ & జిల్లా పంచాయతీరాజ్ శాఖ విభాగపు ఉప కార్య నిర్వహణ ఇంజనీరు వారి కార్యాలయంలోని ఎలిగేడు మండలపు సహాయక ఇంజనీరు - పి.జగదీష్ బాబు. దీనితోపాటుగా కాల్వశ్రీరాంపూర్ & ఓదెల మండలాలకు ఇంచార్జిగా వ్యవహారిస్తున్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1944062668278837518?t=h1dVrty3OGuuum-MUWq9_g&s=19

Friday, July 11, 2025

కమీషనర్ గారికి GHMC లో అవినీతి అధికారుల వివరాలు తెలియచేయడం జరిగింది

https://x.com/Praja_Snklpm/status/1943719418913280060?t=vbpMZVN1sRtXKSNr8lOXGw&s=08 
*_తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో GHMC కమీషనర్ R.V. కర్ణన్ గారికి  అక్రమ నిర్మాణాలు & అవినీతి అధికారులు గురించి వాస్తవాలతో తెలియచేయడం జరిగింది....Bplkm✍️_*

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో GHMC కమీషనర్ R.V. కర్ణన్ గారికి  అక్రమ నిర్మాణాలు & అవినీతి అధికారులు గురించి వాస్తవాలతో తెలియచేయడం జరిగింది.

#TelanganaHighCourt #IllegalConstructions #EncroachmentOfLakes 

@TelanganaCMO @PrlsecyMAUD @CommissionrGHMC @IPRTelangana @CPRO_TGCM @GHMCOnline @ZC_Khairatabad @ZC_LBNagar @ZC_SLP @ZC_Secunderabad @ZC_Kukatpally1 @Narhariyarabotu @BplplH