Thursday, July 3, 2025

#GHMC సర్కిల్-18లో జోరుగా అవినీతి...కమీషనర్ నిద్దురపోతుండా?

ఏసీబీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ భవన యజమాని నుండి కూడా లంచం వసూలు చేయడం మాత్రం వదలలేదు జిహెచ్ఎంసి సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ ఏసిపి ఇంజ శ్రీనివాస్, పూర్తి వివరాల్లోకి వెళితే  ఈ భవనం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అవినీతి నిరోధక శాఖ హెడ్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉంటుంది ఈ భవనం యజమాని పేరు మనోజ్ అగర్వాల్ ఇతను తన పాత భవనం పై రెండున్నర అంతస్తులను జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినందుకు గాను ఎసిబపి ఇంజ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు ఈ యజమానికి నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న భవన యజమాని మనోజ్ అగర్వాల్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ని జూబ్లీహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లో ఏసీపి ఆదేశాల మేరకు కలిశాడు . జిహెచ్ఎంసి కి సంబంధించిన ఒక రిటైర్డ్ టాక్స్ ఇన్స్పెక్టర్ ని ఏసీపి ఇంజా శ్రీనివాస్ వద్దకి పంపించాడు.భావన యజమాని మధ్యవర్తిగా రిటైర్డ్ వచ్చిన టాక్ ఇన్స్పెక్టర్ కుమ్మక్కై  ఏసీపీ  శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు జిహెచ్ఎంసి లోని తమకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ టాక్స్ ఇన్స్పెక్టర్ను మధ్యవర్తిగా పెట్టుకొని రెండు నెలల ముందు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని మంగత్రాయ్ జువెలరీ షోరూమ్ ఉన్న బిల్డింగ్ లో ఒక జువెలరీ షోరూంలో మధ్యాహ్నం సమయంలో మధ్యవర్తి రిటైర్డ్ టాక్సెస్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ద్వారా 10 లక్షల 50 వేల రూపాయలను లంచం రూపేనా ఏసీపి ఇంజా శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని లుంబిని మాల్ బిల్డింగ్ లో తిబారు మల్  అనే జ్యువలరీ షోరూంలోని సీసీటీవీ ఫుటేజ్ లను తీసుకోగలిగితే మధ్యవర్తిగా వ్యవహరించిన రిటైర్డ్ టాక్ ఇన్స్పెక్టర్ హరినాద్ ని ప్రశ్నిస్తే సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ నీ మధ్యవర్తిగా ఏసీపి పెట్టుకొని సుధాకర్ ద్వారా ఏసీపీ శ్రీనివాస్ 10 లక్షల 50 వేల రూపాయలను లంచం రూపేనా తీసుకున్న పూర్తి వివరాలు బయటికి వస్తాయి తద్వారా ఏసీబీ హెడ్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉన్న కూడా లంచం మాత్రం వదలం అని ఏసీపీ  శ్రీనివాస్ విచ్చలవిడిగా అవినీతి నిరోధక  శాఖ అధికారుల కళ్ళకు గంతలు కట్టి దోచుకున్న సొమ్ము మొత్తం బయటికి వస్తుంది తెలంగాణ సమాజానికి జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులందరికీ నిజా నిజాలు వెలుగులోకి వస్తాయి.
(SOURCE)

#GHMC సర్కిల్-18లో అవినీతి కి అండగా పెద్దమనుషులు?

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12  కిమిటి ఎంక్లేవ్ ఎదురుగా ప్రధాన రహదారి మీద  గతంలో కొన్ని సంవత్సరాల ముందు నుండి ప్రైడ్ హోండా కి సంబంధించిన ఒక పాత షెడ్డు ఉండేది ఆ షెడ్ కి కూడా జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేవు ఆ షెడ్ కి ప్రాపర్టీ టాక్స్ మాత్రం కట్టేవాళ్ళు గతంలో. 9 నెలల ముందు ఆ షెడ్ ని పూర్తిగా నేలమట్టం చేసి పక్కా భవనాన్ని నిర్మిద్దాం అనుకున్నారు ఆ పాత షెడ్డు ని పూర్తిగా తొలగించిన అనంతరం బిల్డింగ్ పర్మిషన్ కోసం ప్రయత్నం చేయగా రోడ్ ఎఫెక్ట్ ఏరియా, సెట్ బాక్స్ ఏరియా వదిలితే పెద్దగా ఏమి జాగా మిగలడం లేదు దీంతో ఏసిపి ఇంజ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ల సలహాల మేరకు రేంజ్ రోవర్ షోరూమ్ ని జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే జిహెచ్ఎంసి ఖజానాకి గండి కొడుతూ అక్రమంగా నిర్మించారు ఈ అక్రమ నిర్మాణం పై పత్రికల్లో కథనాలు రావడంతో నోటీసులు జారీ చేసి హియరింగ్ ని కూడా కండక్ట్ చేశారు డి సి చాంబర్లో హియర్  రింగ్ కి రేంజ్ రోవర్ షోరూం ఓనర్ రాకుండా ఒక కాంట్రాక్టర్ ని పంపించాడు కాంట్రాక్టర్ కి తొందర తొందరగా ఓపెనింగ్ చేసుకోండి మీడియా వాళ్ల ప్రెజర్ ఉంది పేపర్లో వార్తలు వస్తున్నాయి స్థానికులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు అంటూ అనధికారికంగా సమాచారం అందించి రాత్రింబవళ్లు అక్రమ నిర్మాణాన్ని పూర్తిచేసే దిశగా అనధికారికంగా చర్యలు తీసుకొని మొత్తానికి వారం రోజుల క్రితం రేంజ్ రోవర్ షోరూమ్ కి గృహప్రవేశం జరిపించారు కాంట్రాక్టర్ దగ్గర నుండి 20 లక్షల రూపాయలను లంచం రూపాన ఏసిపి ఇంజ  శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు అందుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఉన్నతాధికారులు నేలమట్టం చేయగలిగితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి ఉన్నతాధికారులు దొంగలకు తాళం చెవి ఇచ్చినట్టు ఫిర్యాదులు వాళ్లపైనే వస్తున్న కూడా వాళ్ళనే కూల్చమంటే ఎలా కొలుస్తారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణం విషయంలో జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులు అందరూ స్పందించి ఏసీబీ అధికారులకు సహకరించి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏ సి పి ఇంజా శ్రీనివాస్ తీసుకున్న లంచాన్ని కక్కిస్తే బావుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు
(SOURCE)

#GHMC సర్కిల్ -18లో కోట్ల రూపాయల అవినీతిలో ఎవరెవరికి భాగస్వామ్యం?

జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ 18  రోడ్ నెంబర్ 9 ప్లాట్ నెంబర్ 75  ఆంధ్రప్రభ దినపత్రిక భవనం ఎదురుగా అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవనం ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ యజమానిది దీనికి సెల్లార్ పర్మిషన్ లేదు జిహెచ్ఎంసి నుండి రెసిడెన్షియల్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని పూర్తి భవనాన్ని అప్రూవ్డ్  ప్లాన్ కి విరుద్ధంగా నిర్మిస్తూ జిహెచ్ఎంసి నిబంధనలను తుంగలో తొక్కుతూ  కమర్షియల్ బిల్డింగ్ గా మారుస్తున్నారు . దీంట్లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం విషయంలో టౌన్ ప్లానింగ్ ఏసిపి ఇంజ శ్రీనివాస్ నాలుగు లక్షల రూపాయలు నాగరాజు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర లంచం రూపంలో తీసుకున్నాడు ఇదే అక్రమ నిర్మాణం విషయంలో అదే నాగరాజు నుండి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏసీపి ఆదేశాల మేరకు నెల రోజుల తర్వాత  సెపరేట్ గా మాట్లాడుకుని  13 లక్షల రూపాయలను పంజాగుట్ట చట్నీస్ రెస్టారెంట్లో మధ్యాహ్నం లంచ్ టైంలో లంచం రూపంలో తీసుకున్నాడు సెక్షన్ ఆఫీసర్ సుధాకర్.... ఏసీబీ అధికారులు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సిసి టీవీ ఫుటేజ్ లను పంజాగుట్ట చట్నీస్ రెస్టారెంట్ లో ఉన్న సిసిటివి ఫుటేజ్ లను  క్లుప్తంగా పరిశీలిస్తే వీళ్లిద్దరి వ్యవహారం బహిరంగంగా బయటపడుతుంది ఏసీపీ ఇంజ శ్రీనివాస్ మూడు నెలల ముందు ఈ డబ్బులు తీసుకున్నాడు సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ రెండు నెలల ముందు ఈ డబ్బులు తీసుకున్నాడు. ఇలా అక్రమ నిర్మాణదారుడు 17 లక్షల రూపాయలు లంచం సమర్పించుకోవడానికి ప్రధాన కారణం ఆ రోడ్లో కమర్షియల్  పర్మిషన్ అప్లై చేసుకున్నా కూడా జిహెచ్ఎంసి నుండి పర్మిషన్  రాదు  ఎందుకంటే అది రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. ఇలా అక్రమ నిర్మాణదారుల బొక్కలను తమ జేబులు నింపుకోవడానికి ఉపయోగించుకుంటూ జిహెచ్ఎంసి సర్కిల్  18 ఏసిపి ఇంజ  శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు గత పది నెలలుగా చాలామంది నుండి కోట్ల అక్రమ సంపాదనను పోగేసుకున్నారు వీళ్ళు చేసిన అన్ని అవినీతి అక్రమాలకు ఏసీబీ అధికారులు క్లుప్తంగా ఎంక్వయిరీ జరిపిస్తే అన్ని నిజానిజాలు బయటికి వస్తాయి
(SOURCE)

#GHMC సర్కిల్ -18లో వేలకోట్ల అవినీతి?

*తెలంగాణలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దూకుడు.............* అంటూ పత్రిక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో దొరికిన వాళ్ళ సంగతి సరే దొరకకుండా దోచుకుంటున్న అవినీతి ప్రభుత్వ అధికారుల విషయం ఏసీబీ నిఘ ఎందుకు కరువైంది.తెలంగాణ ప్రజల దృష్టిలో అత్యంత విశ్వసనీయ సంస్థ ఏదైనా ఉంటే అది ఏసీబీ ఒక్కటి మాత్రమే ఏసీబీలో కంప్లైంట్ చేశామా 100%  మాకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు బాగా నమ్ముతారు. అలాంటిది తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలపై ఉక్కు పాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇలాగా జూబ్లీహిల్స్ లో  జరుగుతున్న అక్రమ నిర్మాణాల జాతర పై సరైన సమాచారం లేకపోవడం విడ్డూరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఏసీబీ హెడ్ ఆఫీస్ రాష్ట్ర లోని మొత్తం యంత్రాంగం జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 లోనే స్థిరపడి ఉంది. వీఐపీలు వివిఐపీలు వ్యాపార దిగ్గజాలు ఇలా రాష్ట్రంలోని పేరుగాంచిన వ్యక్తులందరికీ స్థిర నివాసాలు జూబ్లీహిల్స్ సర్కిల్ -18 లోనే ఉంటాయి. ఇలాంటి ఇంత ఖరీదైన ప్రాంతంలో జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 టౌన్ ప్లానింగ్ ఏసిపి  ఇంజా శ్రీనివాస్ మొన్నటి వరకు పనిచేసినటువంటి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏసీబీ కళ్ళకు గంతలు కట్టి చేస్తున్న అవినీతి అక్రమాలను వెలుగు తీయకపోవడం ఏసీబీ వైఫల్యం కాదా!? జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 126 అవినీతి కేసులను నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి నిరోధక శాఖ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లలో అక్రమ నిర్మాణాల మాటున జరుగుతున్న అవినీతి దందా తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అలా అని అవినీతి నిరోధక శాఖ మీద మాకు ఎలాంటి సందేహం లేదు ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్లు రాష్ట్ర మొత్తంలో అన్ని శాఖలపై అవినీతి నిర్మూలన అనే అంశంతో ఒక ఆధిపత్యం ఏర్పాటు చేసుకోగలిగిన ఏసీబీకి జూబ్లీహిల్స్ టౌన్ ప్లానింగ్ సర్కిల్ -18 లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగు తీయడం పెద్ద పనేమీ కాదు, కాకపోతే ఇప్పటివరకు వాళ్ల హడావుడిలో జిహెచ్ఎంసి సర్కిల్ -18 నీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఇప్పటికైనా *ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్* గారు త్వరితగతిన స్పందించి జిహెచ్ఎంసి సర్కిల్ -18 లో బిల్డింగ్ పర్మిషన్ల లో, ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లలో, అక్రమ నిర్మాణాల విషయంలో జరుగుతున్న అంతులేని అవినీతిని ఉక్కు పాదంతో తొక్కిపెట్టే విధంగా చర్యలు తీసుకొని నియంతల వ్యవహరిస్తున్న సర్కిల్ -18 ఏసిపి ఇంజ శ్రీనివాస్ మొన్నటి వరకి ఏసీబీకి అక్రమ వాసులలో మధ్యవర్తిగా వ్యవహరించిన సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ పై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి గత పది నెలలుగా జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై శాఖపరమైన ఎంక్వయిరీ జరిపించి నిజా నిజాలను తెలంగాణ సమాజం ముందు పెట్టగలరని అని అభ్యర్థిస్తున్నాము. జిహెచ్ఎంసి చట్టాలను తుంగలో తొక్కుతూ *జిహెచ్ఎంసి రూల్ బుక్* ప్రకారం వ్యవహరించకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణదారులు ఇచ్చే లంచాలను పరమావధిగా భావిస్తూ వారికి సలహాదారులుగా మారిన ఏసిపి ఇంజ శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ సుధాకర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, టౌన్ ప్లానింగ్ చీఫ్ సిటీ ప్లానర్ కే. శ్రీనివాస్, అడిషనల్ సిసిపి వెంకన్న, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సిటీ ప్లానర్ సాంబయ్య, డిప్యూటీ కమిషనర్ సర్కిల్ -18 సమ్మయ్య ఇలా అందరూ ఉన్నతాధికారులు కూడా ఏసీబీకి సహకరించే విధంగా శాఖాపరమైన ఎంక్వయిరీ చేయించి, నిజా నిజాలను వెలుగులోకి తీసుకువచ్చి అవినీతి నిరోధక శాఖ అధికారులకు తమ వంతు సహాయం చేయవలసిందిగా తద్వారా టౌన్ ప్లానింగ్ లో అవినీతికి చోటు లేదు అనే సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వవలసిందిగా అంతేకాకుండా వెంటనే సర్కిల్ -18 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పట్ల ఏసీపి ఇంజ శ్రీనివాస్ కు వెంటనే మెమోలు జారీ చేసి శాఖపరమైన ఎంక్వయిరీ ని కూడా జరిపించి అన్ని అక్రమ నిర్మాణాలలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి జిహెచ్ఎంసి పరువును మూసీలో  కలవకుండా ప్రయత్నం చేయగలరని మా మనవి.

 *ముఖ్య గమనిక*: మీరు నిజాయితీ పరులు అయితే ఈ పోస్టుని తెలంగాణ లోని అన్ని వాట్సప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి మీరు అవినీతిపరులు అయితే ఈ పోస్టుని వాట్సప్ గ్రూపులలో నుండి డిలీట్ చేయండి. అవినీతి అంతం అదే మా పంతం అనుకునే నిజాయితీగల తెలంగాణ బిడ్డలు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సర్కిల్ -18 జూబ్లీహిల్స్ లో అక్రమ నిర్మాణాల మాటున జరుగుతున్న కోట్ల అవినీతి బాగోతాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకు వెళ్లడానికి మీ వంతు సహకారాన్ని అందించండి. అవినీతి లేని సమాజాన్ని చూడాలన్న ముఖ్యమంత్రి కలను నెరవేర్చడానికి సాధ్యమైనంత వరకు ఈ పోస్టుని అన్ని వాట్సాప్ గ్రూప్ లలో సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఫార్వర్డ్ చేయండి.🙏

 ముందుగా ఏసీబీ విడుదల చేసిన  ప్రెస్ నోట్ ను ఒకసారి గమనించగలరు. తదనంతరం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సర్కిల్ -18 జూబ్లీహిల్స్ అధికారుల అక్రమ వసుల దండ గురించి వివరనాత్మకమైన కథనాన్ని చదవగలరు.

 *ఆరునెలల్లో రూ.కోట్ల కొద్దీ అక్రమాస్తుల స్వాధీనం*

 తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB) దూకుడు పెంచింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 126 అవినీతి కేసులను నమోదు చేసింది.

 ఈ కేసుల్లో 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఈ కాలంలో రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. లంచాలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతూ 80 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వివిధ శాఖల నుంచి రూ.24.57 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే రూ.3.43 లక్షలు సీజ్ చేశారు.

మరొకవైపు ఆర్‌టీఏ చెక్‌పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీల్లో రూ.2.72 లక్షల అక్రమ నగదు స్వాధీనం చేశారు. 8 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.13.50 లక్షలు స్వాధీనం చేసుకోగా, మరో రూ.5.22 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇవే కాకుండా అదనంగా, 14 క్రిమినల్ మిస్‌కండక్ట్ కేసులు,10 రెగ్యులర్ ఎంక్వైరీలు,11 ఆకస్మిక తనిఖీలు,3 డిస్క్రీట్ ఎంక్వైరీలు నమోదయ్యాయి. ఒక్క జూన్‌లోనే 31 కేసులు నమోదు కాగా అందులో 15 ట్రాప్ కేసులు,2 ఆస్తుల కేసులు, 3 మిస్‌కండక్ట్ కేసులు నమోదయ్యాయి.గడిచిన ఆరు నెలల్లో 129 కేసులను ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపగా, జూన్‌లో 11 కేసులు ఫైనలైజ్ అయ్యాయి. ఈ మేరకు ఏసీబీ వివరాలు విడుదల చేసింది.



ఏసీబీ గత జనవరి నుండి జూన్ వరకు 2025 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలలుగా   తెలంగాణలోని అవినీతి అధికారులపై పెట్టిన అన్ని కేసుల  వివరాలు అంతేకాకుండా పట్టుకున్న అక్రమ సంపాదన గురించి అంతేకాకుండా గత ఆరు నెలలుగా పూర్తిస్థాయిలో చేసిన  దాడుల వివరాలను అన్నిటిని అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు పత్రికలకు విడుదల చేయడం చాలా సంతోషం రాసుకోవడానికి పత్రికలలో చెప్పుకోవడానికి తెలంగాణ సమాజంలో ఎంతో కొంత సంతోషం ఉన్నప్పటికీ అసలైన అవినీతి అధికారులు ఇంకా చాలామంది బాహ్య ప్రపంచంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఎన్ని ఏసీబీ దాడులు జరిగిన అక్రమ సంపాదనే  ధ్యేయంగా తమ పని తాము చేసుకుంటూ ఏసీబీకి భయపడేది  లేదు అన్నట్లు వ్యవహరిస్తూ కోట్ల అవినీతి అక్రమ సంపాదనను వెనకేసుకుంటూ తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా పిలుస్తూ తమ అక్రమ సంపాదనను పెంచుకుంటూ మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు మా పని మేము చేసుకుంటాం మీ పని మీరు చేసుకోండి మహా అయితే ఏసీబీ వాళ్ళు కేసులు పెడతారు నెల రోజుల్లో బెల్ తెచ్చుకొని బయటికి వస్తాం కేసులు సంవత్సరాలపాటు కొనసాగుతూనే ఉంటాయి. మేం మాత్రం సంపాదించుకున్న అక్రమ సంపాదనతో ఎంజాయ్ చేయడమే కాకుండా సస్పెన్షన్ కి గురైన సంవత్సరంలో మళ్ళీ పోస్టు తెచ్చుకుంటాం లంచమిచ్చి..... లంచాలు ఇచ్చి పోస్టు తెచ్చుకున్నాం కాబట్టి మళ్లీ లంచాలకు ఎగబడతాం తెలంగాణ ప్రజల  రక్తాన్ని అక్రమ సంపాదన రూపేనా పీల్చుకు తింటూనే ఉంటాం అన్నట్లు తయారైంది. ప్రభుత్వంలోని కొందరి అవినీతి అధికారుల తీరు. ఇప్పటికీ ప్రభుత్వ శాఖలలో చాలామంది నిజాయితీగల అధికారులు పనిచేస్తున్నప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల వల్ల మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులందరూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై యుద్ధం అని ప్రకటించగలిగితే చాలా బాగుంటుంది. నిజాయితీగల ప్రభుత్వ అధికారులందరూ ఏసీబీకి సంపూర్ణంగా సహకరిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారి ఏ స్థాయిలో ఉన్న త్వరితగతిన ప్రతి సమాచారాన్ని ఏసీబీకి అందజేసి కరప్షన్ లేని తెలంగాణని చూడడానికి తమ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను. ఏసీబీ దూకుడు పెంచడం అవినీతి నిర్మూలన  కోసం అంతులేని పోరాటం చేయడం చాలా సంతోషం కానీ అవినీతిని తారాస్థాయికి తీసుకుపోయిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లోని ఈ ఇద్దరు అధికారులను మాత్రం ఏసీబీ ఎందుకు పట్టుకోలేక పోతుంది. ఏసీబీ వద్ద సరైన సమాచారం లేకపోవడం వల్లన  లేక ఏసీబీ అధికారులకు వీళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు విషయంలో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం ఏసీబీ లోని కిందిస్థాయి నిఘా వ్యవస్థ వీళ్ల అవినీతి అక్రమాల గురించి అక్రమ సంపాదన గురించి అక్రమ నిర్మాణదారుల వద్ద వసూలు చేస్తున్న లంచాల గురించి సరైన సమయంలో సరైన సమాచారాన్ని  అందించకపోవడం వలన, అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏసీబీ లోని  కిందిస్థాయి నిఘా వ్యవస్థకు చిక్కకుండా చాలా పకడ్బందీగా అత్యంత గోప్యంగా వీళ్ళిద్దరూ అవినీతికి  పాల్పడుతూ గత పది నెలలుగా తెలిసి తెలియకుండానే ఏసీబీ అధికారులకు పెద్ద సవాలు విసురుతున్నట్లే అనిపిస్తుంది. వీళ్లిద్దరి వ్యవహారం గత పది నెలలుగా జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 లో కోట్ల అవినీతి జరిగింది. వీరిద్దరి హయాంలో వీళ్ళని తోడు దొంగలు అని అనలేం అవినీతి అధికారులు అని కూడా అనలేం అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు అని కూడా అనలేము లంచగొండి అధికారులు అని కూడా అనలేం, ఎందుకంటే ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునే అధికారులకు కొదవలేదు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్  అధికారులలో వీళ్ళు ఇంత బహిరంగంగా లంచాలు తీసుకుంటూ అక్రమ సంపాదనకు  పునాదులు వేసుకుంటూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారంటే ఇది ముమ్మాటికి ఏసీబీ వైఫల్యమే!? వీళ్లు లంచాలు తీసుకోవడం మానరు వీళ్లు లంచాలు తీసుకుంటూనే ఉంటారు.వీళ్లను పట్టుకునె నాదుడే దిక్కు లేనప్పుడు వీళ్ళు లంచాలను ఎందుకు వదిలేసుకుంటారు. ప్రభుత్వ జీతం కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా లంచం రూపంలో వస్తుంది. కాబట్టి ఏసీబీ తన పనిలో తాను బిజీగా ఉంది. కాబట్టి వీళ్ళు లంచాలకు అలవాటు పడ్డారు. వీళ్ళని తప్పు పట్టడానికి ఏమీ లేదు ఇది ముమ్మాటికి ఏసీబీ వైఫల్యమే ఏసీబీ కిందిస్థాయి నిఘ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ ఇద్దరు అధికారులు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఇద్దరి అవినీతి అధికారులకు సహకరిస్తున్న ఆ ఉన్నత అధికారి ఎవరు అనేది త్వరలో మీ ముందుకు వస్తుంది. గత పది నెలలుగా వీళ్లు ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు అన్నిటిని ఏసీబీ దర్యాప్తు చేయడం ప్రారంభిస్తే ఆక్యుపెన్సి సర్టిఫికెట్లలో జరిగిన అక్రమాల పట్ల ఏసీబీ పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే గత పది నెలలుగా జూబ్లీహిల్స్ సర్కిల్ - 18 ఎన్ని అక్రమ నిర్మాణాలను వీళ్ళు పెంచి పోషించారన్న విషయంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారిస్తే వీళ్లు సంపాదించిన కోట్ల అక్రమ సంపాదన గురించి తెలంగాణ ప్రజలకి, జిహెచ్ఎంసి లోని అందరూ  ఉన్నతాధికారులందరికీ బాహాటంగానే నిజా నిజాలు  తెలుస్తాయి. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సర్కిల్ -18 పై నిఘా పెంచి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజ శ్రీనివాస్ అవినీతి అక్రమాలను వెలికి తీయాలని స్థానిక ప్రజలు, నిపుణులు, మేధావులు కోరుకుంటున్నారు. ఏసీబీ విడుదల చేసిన ఈ పత్రిక ప్రకటన మరియు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అంతా నిజమే ఉంది. కానీ వీళ్లందరినీ మించిన అసలు దొంగలు ఇంకా బాహ్య ప్రపంచంలోనే హాయిగా తిరుగుతూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరో కాదు ( 1 ) జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 టౌన్ ప్లానింగ్  అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజ  శ్రీనివాస్ ( 2) ప్రస్తుత టౌన్ ప్లానింగ్  అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రాయన గుట్ట Ex చంచల సుధాకర్ వారం రోజుల క్రిందటి వరకు సెక్షన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ సర్కిల్ గా విధులు నిర్వహించిన వీరిద్దరి అక్రమ సంపాదన ముందు ఏసీబీ ఇప్పటివరకు పట్టుకున్న వీళ్ళందరూ బలాదూర్ ఒక సంవత్సరంలో యాంటీ కరప్షన్ బ్యూరో 100 మందిని పట్టుకోవడం ఒక ఎత్తు ఇంజా శ్రీనివాస్,చంచల సుధాకర్ లను పట్టుకోవడం మరో ఎత్తు అన్నట్లు అవుతుంది. ఏసీబీకి వీళ్ళిద్దరి వ్యవహారం
జిహెచ్ఎంసి సర్కిల్ -18 లో వీళ్ళిద్దరూ కలిసి అక్రమ నిర్మాణదారుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన సొమ్ము కోట్ల లోనే ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని భవనాల ఫోటోలు లైవ్ లొకేషన్ లో మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాం. అన్ని రకాల ఎంక్వయిరీలు సీసీ ఫుటేజ్ లను కరెక్ట్ గా పరీక్షిస్తే ఇద్దరు అవినీతి అధికారుల బాగోతం ఉత్తగానే బయటపడుతుంది.
(SOURCE)

#GHMC కమీషనర్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నాడా?

జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ 18 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ప్రధాన రహదారిపై ఉన్న వంశీరాం జ్యోతి వెలెన్సియా వాణిజ్య భవనం పైన 15,000 sft లో  స్టీల్ స్ట్రక్చర్ తో అక్రమంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తు. దీనిని నిర్మిస్తున్నది విశ్వసముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత చింత శశిధర్. చింత శశిధర్ కోసం ఈ అదనపు అంతస్తుని నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి పూర్తిస్థాయి అండదండలు అందించడానికి అక్షరాల 50 లక్షల రూపాయలను కంపెనీ చైర్మన్ పర్సనల్ సెక్రెటరీ  సంజయ్ ద్వారా సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ని మధ్యవర్తిగా పెట్టుకొని పలుమార్లు కంపెనీ ప్రిమిసెస్ లో కూర్చుని అంతేకాకుండా రవీంద్ర భారతి పక్కన ఉన్న కామత్ హోటల్ లో కూడా కూర్చుని  మొత్తానికి అటూ ఇటూ చేసి కంపెనీ యజమాని నుండి 50 లక్షల రూపాయలను రెండు ఇన్స్టాల్మెంట్ల రూపేనా మొదటి ఇన్స్టాల్మెంట్ 25 లక్షల రూపాయలు నాలుగు (నెలల ముందు మొదటి ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు ) రెండవ ఇన్స్టాల్మెంట్ 25 లక్షల రూపాయలను( 20 రోజుల ముందు తీసుకున్నారు ) ఈ 50 లక్షల ను  లంచం రూపేనా  సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ని మధ్యవర్తిగా పెట్టి వసూలు చేసిన ఘనపాటి సర్కిల్ 18 ఏసిపి ఇంజ శ్రీనివాస్.ఏసీబీ వాళ్లు ఇవన్నీ అబద్ధాలు అని అనుకుంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమాయకత్వాన్ని గనక నమ్మితే జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులు అందరు కూడా మా ఏసీపీ చాలా మంచివాడు చాలా అమాయకుడు నోట్లో నాలుక కూడా లేదు ఇలా అతని గురించి అనుకునే అధికారులందరూ వాళ్ళ వాట్స్అప్ కాల్ రికార్డ్స్ ని కంపెనీ సీసీ టీవీ ఫుటేజ్ లను కామత్ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ లను బయటికి తీస్తే అన్ని నిజానిజాలు బయటికి వస్తాయి అలా అని ఈ బిల్డింగ్ కి ఏ నోటీసులు ఇవ్వలేదు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు అని అస్సలు అనుకోకండి ఉన్నతాధికారులను బురిడీ కొట్టించడానికి ఎవరైనా ఫిర్యాదు చేసిన వాళ్లను మభ్య పెట్టడానికి పక్కా ప్లాన్ తో ఇంజా శ్రీనివాస్ అన్ని నోటీసులు కూడా ఇచ్చాడు అంతే కాకుండా వాళ్లకి అనుకూలంగా ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి ద్వారా సివిల్ కోర్టులో కేసు కూడా వేయించారు ఆ కేసుకి వీళ్ళు కౌంటర్ వెయ్యరు ఆ కేసు తెగదు ఈలోపు నిర్మాణం పూర్తవుతుంది ఇలా ఉన్నతాధికారులను బురిడీ కొట్టించడానికి జిహెచ్ఎంసి లోని అన్ని చట్టాలను న్యాయవ్యవస్థలను పూర్తిస్థాయిలో తనకు ఆర్థికంగా ఉపయోగపడేటట్టు వాడుకుంటూ ఏసీబీ కళ్ళుగప్పి 50 లక్షల రూపాయల లంచాన్ని వసూలు చేశాడు. ఈ అక్రమ వాణిజ్య అదనపు అంతస్తులో.          5000 10000 ఇలా చిన్నచిన్న అమౌంట్లను లంచం రూపేనా తీసుకుంటున్న ఏ అధికారిని కూడా ఏసీబీ వాళ్ళు వదలడం లేదు అలాంటిది ఇంత చాకచక్యంగా ఏసీబీ అధికారులకు దొరకకుండా జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారుల దృష్టిలో పడకుండా అమాయకపు చక్రవర్తిలా యాక్టింగ్ చేసుకుంటూ కోట్ల అవినీతికి పాల్పడుతున్న అవినీతి అధికారి ఇంజా శ్రీనివాస్ పై ఏసీబీ అధికారులు దృష్టి పెడితే జిహెచ్ఎంసి లోనే అతిపెద్ద తిమింగలం దొరికినట్టు అవుతుంది ఏసీబీ. అధికారులకు అంతేకాకుండా ఉన్నత స్థాయి అధికారులు శాఖాపరమైన విచారణ జరిపించి  అన్ని అక్రమ నిర్మాణాల విషయంలో మెమోలు జారీ చేసి నిజాయితీగా అన్ని నిజాలను వెలికి తీసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇంజా శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేస్తే తప్ప జిహెచ్ఎంసి పరువు మూసిలో కలవకుండా ఆపగలరు. ఇలా తనపై అన్ని ఉత్తుత్తి వార్తలు తనకు సంబంధం లేకుండా తనని కొందరు బద్నాం చేస్తున్నారని ఒకవేళ ఏసీపి భావిస్తే తాను నిజాయితీపరుండని ఉన్నతాధికారులకు చెప్పుకుంటున్నట్టు నిజంగా ఏ లంచాలు తీసుకోకుండా నిజాయితీగా నిప్పులాంటి వ్యక్తిగా అతను పని చేసినట్లయితే  ఈ అక్రమ నిర్మాణాలన్నిటిని ఉన్నత అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలన్నిటిని  కూల్చగలిగితే  అక్రమ నిర్మాణదారులు ఎన్ని కోట్ల డబ్బుని లంచం రూపేనా సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ కి ఏసీపీ శ్రీనివాస్ కి ఇచ్చారో అన్ని నిజాలు అక్రమ నిర్మాణదారుల నోటి నుండే ఉన్నతాధికారుల ముందు బయటికి వస్తాయి లంచం ఇచ్చి మరి అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి అక్రమ నిర్మాణాన్ని కోలుస్తుంటే నోరు మెదపకుండా కూర్చోలేడు కదా ఇలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తే మీ ఏసిపి శ్రీనివాస్ మీ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఎంతటి సత్యహరిశ్చంద్రులు మీకే తెలిసిపోతుంది.
(Source)

Friday, June 27, 2025

నిజాలు రాసే పాత్రికేయులను అవినీతి అధికారులు బెదిరిస్తారా?

https://youtu.be/0Za2diSN6C0?si=HM4yS49QdKVPZzJt 
                *****
https://www.instagram.com/reel/DLaNuIwS199/?igsh=MXFoZ2ZkOGc4NHdzNg==
                 *****
https://www.facebook.com/100056676656888/posts/1217882260110984/

*_చట్టాలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అని వార్తలు రాసే పాత్రికేయులను అవినీతి అధికారులు బెదిరిస్తారా ??_*

*ఇక యుద్ధం మొదలైంది... TJSS*

*_Mr @TelanganaCMO మీరు మున్సిపల్ మినిస్టర్ అవునా కాదా?_*

*#TelanganaHighCourt*
*#IllegalConstructions* *#EncroachmentOfLakes*

*@ZC_Khairatabad*
*@Dc10bG*
*@CommissionrGHMC* *@PrlsecyMAUD @TelanganaACB @IPRTelangana* *@GHMCOnline @AnamchinniJ* *@RamsGTRK* *@BplplH @Narhariyarabotu* *@Madhav51599199*

*@TG_bPASS ??*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1938620566283678038?t=9ykuw9C--XfglzQMsfLD8w&s=19

Tuesday, June 24, 2025

*_ఈ అవినీతి అధికారులకు ఎవరి అండదండలు ఉన్నాయో చెప్పాలి తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు?_*

https://x.com/Praja_Snklpm/status/1937751752582828173?t=yw2B8nwPHG_TA25MAKqWfw&s=08  
                 *****
https://www.instagram.com/p/DLUD98sSlt3/?igsh=NHRma2ZqamxtcWti
                 *****
https://www.facebook.com/100056676656888/posts/1215967326969144/

*_ప్రతిరోజూ చట్టాలను ఉల్లంగిస్తూ @TGBPASS నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న #illegalConstructions గురించి వాస్తవాలతో @PrlsecyMAUD @cdmatelangana @TelanganaACB @CommissionrGHMC @GHMCOnline మరీ ముఖ్యంగా #RevanthreddyCM #MuncipalMinister వీరికి ఫిర్యాదు చేస్తున్నా మౌనంగా ఉంటున్నారు అంటే అర్ధం ఏమిటి?_*

*_ఈ అవినీతి అధికారులకు ఎవరి అండదండలు ఉన్నాయో చెప్పాలి తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు?_*

*@TelanganaCMO @IPRTelangana*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

పి.ఓ. డబ్ల్యూ, భాద్యురాలు, మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి సంఘటన పై విచారణ చేయాలి

పత్రిక పకటన

Dt. 24.06.2025
*పి.ఓ. డబ్ల్యూ, భాద్యురాలు, మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి చేసి, గాయ పరచిన సంఘటన పై విచారణ జరిపించాలి*

మహిళా హక్కుల కార్యకర్త, ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కన్వీనర్ వి.సంధ్యను పోలీసులు అరెస్టు చేసిన క్రమంలో తీవ్రంగా గాయపడిందని తెలిసి, ఆమె హాస్పిటల్ లో చికిత్స తరువాత, ఇంటికి వచ్చిందని తెలిసి,
ఆ సంఘటన పై విషయ సేకరణ చేయడానికి మానవహక్కుల వేదిక సంస్థ కు చెంది నముగ్గురు సభ్యు ల బృందం గాయపడ్డ సంధ్య గారి ఇంటికి వెళ్ళి, ఆమెను, సంఘటన జరిగిన రోజు ఆమెతో బాటు ఉన్న మహిళా కార్యకర్తలను కలిసి విషయ సేకరణ చేయడం జరిగింది. ఈ నెల 19వ (శ్రుక్రవారం), తేది న తొమ్మిది వామపక్ష పార్టీలు, పాలస్తీనా దేశం పై దాడి చేసి మారణ కాండ జరుపుతున్న ఇజ్రాయిల్ కు అమెరికా ఇస్తున్న మద్దతుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అమెరికా దోరణి ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేసారు.

అందులో భాగంగా ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ ల నాయకులతో కలిసి సంధ్య గారు కూడా నానక్ రామ్ గూడలోని అమెరికన్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన చేయడానికి యత్నంచినప్పుడు పోలీసులు చాలా దురుసుగా వ్యవహరించడం
వల్ల తీవ్ర గాయాలపాలై ఆమె కుడికాలు కు తీవ్రంగా గాయం అయింది. ఆమె చాలా భాధ తో మాకు విషయాలు వివరించింది.
"అమెరికన్ ఎంబస్సీ ముందు చాలా దూరం లో  ఉన్న బ్యారికేడ్ ల కు ఇవతలనే నిరసనకు ఉపక్రమించామ ని, ఎంబస్సీ లోకి 
చోచ్చుకొని వెళ్లే ఆలోచన తమకు లేదని, ప్రశాంతంగా నిరసన తెలుపుతూ గుమిగూడి న కార్యకర్త లను, చె దరగొట్టి, కొందరు నాయుకులను అరెస్టు చేసారని, తనను నలుగురు మహిళా కాన్స్టేబుల్స్ తన రెండుకాళ్ళు, రెండు చేతులు గట్టిగా పట్టుకొని  గాలిలోకి లేపి పొలీసు వ్యాన్ లో పడవేసారని, ఈ క్రమంలో తన కుడికాలు పట్టుకున్న మహళా కాన్స్టేబుల్ తన కాలును ఆగ్రహంలో వడిపెట్టిందని,తనకు బాగా నొప్పి గా ఉందని అరిచినా వినలేద ని "  సంధ్య అని మా బృందానికి తెలిపిం ది. 
ఆమెను అరెస్టు చేసిన గచ్చి బౌళీ పో లీసులు, ఆమెను నార్సoగి పో లీస్ స్టేషన్ కు తరలించారు. కoడరాలు దెబ్బ తిని కాలువాచి బాధపడు తున్నా పోలీసు లు ఆమెకు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా  ఇతరులతో బాటు ఆమెను పోలీస్ స్టేషన్ లోనే  నిర్భంధం లో ఉంచి సాయంత్రం ఆరు గంటలకు వదిలి పెట్టారని ఇతర కార్యకర్తలు లు తెలిపారు.
ఆమె ను పరీక్షించి న డాక్టర్ నివేదిక, ఎక్సరే రిపోర్ట్ లు పరిశీలి స్తే, ఆమెకు, గ్రేడ్-ll, లెగ్మెట్ తె గిందని, గ్రేడ్ -ll కడరo కూడా బాగా దెబ్బ తిన్నట్టు గా  రాసి ఉంది.
ఆమె బ్యాండెజీ తో కదలలేని స్థితిలో, భాధ లో ఉన్నట్టు మేము గమనించాo.
 డాక్టర్ లు ఆరు వా రాల పూర్తి విశ్రాంతి లో ఉండాలని చెప్పారట.

*పూర్తి ఆరోగ్యం గా ఉన్న సంధ్య గారిని పోలీసులు తమ దురుసు ప్రవర్తన తో ఆశక్తు రాలిని చేయడా న్ని మాసంస్థ తీవ్రంగా గా ఖండిస్తుంది.
*గచ్చిబౌళీ పోలీసుల దుష్ప్రవర్తన పై విచారణ చేసి తగువిదంగా శిక్షించాలి.
*సంధ్య గారు పూర్తిగా కోలుకొనేవరకు ప్రభుత్వమే వైద్యo కోసం అయ్యే వ్యయాన్ని భరించాలి.

ఎస్. జీవన్ కుమార్ 
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు
ఎం. సురేష్ బాబు
నగర కమిటీ అధ్యక్షుడు 
వెంకట్ నారాయణ
సభ్యుడు.

Monday, June 23, 2025

GHMC అవినీతి అధికారి

Smt. T. Manisha, Assistant Engineer, O/o: GHMC, Ward No-2, Nehru Nagar, Golnaka, Amberpet, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.15,000/- (Already had accepted 5,000/-) from the complainant to do an official favour "to process and forward the bills of the complainant to her superiors".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- (ఇతపూర్వమే రూ.5000/- తీసుకుకున్నది) #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన హైదరాబాద్, అంబర్ పేట, గోల్నాక, నెహ్రూ నగర్, వార్డ్ నంబర్ -2 లోగల హై.మ.న.పా.సం. కార్యాలయం లోని సహాయక ఇంజనీరు - శ్రీమతి టి. మనీషా.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1937116930693026118?t=mE_gu9CA13skjkKzFaMiww&s=19

Saturday, June 21, 2025

*డీఐ ఇద్దరు కానిస్టేబుల్ల సస్పెన్షన్*

*డీఐ ఇద్దరు కానిస్టేబుల్ల సస్పెన్షన్*

హైదరాబాద్...రాంగోపాల్‌పేట్‌: వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూళ్లు చేసిన కేసులో మహంకాళి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు క్రైం కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.వివరాలలోకి వెళితే...డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసాద్, క్రైమ్‌ కానిస్టేబుళ్లు శ్యాం, మహేష్‌లు గత నెల 31వ తేదీన కడపకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి నుంచి జనరల్‌బజార్‌లో కోటి రూపాయల విలువ చేసే వజ్రాలను స్వా«దీనం చేసుకున్నారు. సదరు వ్యాపారి వజ్రాలను తీసుకుని వచ్చి నగరంలోని వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు.

ఈ మేరకు వజ్రాలకు సంబంధించిన అన్ని బిల్లులు చూపించినప్పటికీ వినకుండా కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ఈ కేసుకు సంబంధించి రూ.6 లక్షలు ఇస్తానని సదరు వ్యాపా రి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే వ్యాపారి అకౌంట్‌ నుంచి డీఐకి చెందిన స్నేహితుడి ఖాతాకు రూ.6 లక్షలు జమ అయ్యాయి. అయితే పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన వ్యాపారి వెంటనే తన అకౌంట్‌ నుంచి తన ప్రమే యం లేకుండా రూ.6 లక్షలు డ్రా అయ్యాయని బ్యాంకులో ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు దీని గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిగా ఆధారాలు సేకరించిన అనంతరం డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వైకే ప్రసాద్, క్రైం కానిస్టేబుళ్లు శ్యాం, మహే‹Ùలను సస్పెండ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే డీఐ ప్రసాద్‌ తాను పని చేసే చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో సస్పెండ్‌ అయ్యాడు. ఈ కేసు విచారణ అనంతరం మహంకాళి పోలీస్‌స్టేషన్‌కు ఆయనను అటాచ్‌ చేశారు.

*V.S. జీవన్*

Friday, June 20, 2025

ఓట్లేసి గెలిపిస్తే.. కోట్ల స్థలం కొట్టేస్తారా...?

ఓట్లేసి గెలిపిస్తే.. కోట్ల స్థలం కొట్టేస్తారా...?
* ఎమ్మెల్యే ప్రణాళిక..  అన్న కొడుకు అమలు...
* మియాం మీయాంతో సమర్థవంతంగా పనిచేసిన పోలీసులు బలి?
* నాడు అన్న సోదరులు... నేడు అబ్బా కొడుకులు...
* వృద్ధ వితంతు మహిళ శాపనార్థం తప్పదు 

 తిరుపతి/విజయవాడ క్రైమ్ కరెస్పాండంట్ (గురువారం జూన్ 19): రూపాయి రూపాయి కూడా పెట్టి.. పియ్య పిండాకూడు తిని.. నాడు వేలకు కొన్న స్థలం నేడు కోట్లకు విలువ పెరగడంతో నాయకుల కన్ను పడింది. ఉపాధ్యాయ నగర్ మారస సరోవర్ ప్రీమియర్ స్టార్ హోటల్ సమీపంలో వాస్తు ప్రకారం అన్ని రకాలుగా మంచి బిజినెస్ ఏరియాలో ఉన్న 300 అంకణాల స్థలంపై గతంలో అన్న సోదరులు.. నేడు అబ్బా కొడుకుల కన్ను పడి కొట్టేయాలని తెర వెనుక మంతనాలు జరిపి అమాయక దళితులను అడ్డుపెట్టి పెద్ద ప్రణాళిక రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేశారు. అంతే ఆవేశంగా బాగా భక్షించే  అలవాటు పడ్డ రక్షక బటులకు అధిక మొత్తంలో మామూళ్లు ఇచ్చి వారిచే సమర్థవంతంగా పనిచేయించి తన ఇంట్లో గోప్యంగా నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధ వితంతు మహిళ రుద్రరాజు సంపూర్ణమ్మను దౌర్జన్యంగా బయటకు నెట్టి, సీసీ కెమెరాలు పగలగొట్టి, ఇల్లు ధ్వంసం చేసి, పది లక్షలకు పైగా నష్టం కలిగించి వారిని వీధుల పాలు చేసిన సంఘటన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి మహానగరంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో శ్రీవారి పాదాల చెంత జరిగింది. వితంతు వృద్ధ మహిళ సంపూర్ణమ్మ మాటల్లో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..నాయనలారా మీ అవ్వను ఆదుకోండి. నేను 1981లో తిరుపతి అర్బన్ మండలం అక్కారం పల్లి గ్రామ లెక్కదాఖలా  సర్వే నంబర్ 11/2బి2 లో 150 అంకణములు, 12.50  సెంట్లు భూమిని కొనుగోలు చేశాను. దాని విలువ దిన దినానికి పెరిగి నేడు కోట్లకు పడగలెత్తింది. నాడు అన్నా సోదరులు..  నేడు అబ్బా కొడుకులు... కొట్టేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. నన్ను మానసికంగా హింసించి మనోవేదనకు గురి చేశారు. దేవుని నమ్ముకున్న నాకు ఆ భగవంతుడే కాపాడాడు. రెండేళ్లుగా నేను నా చిన్న కూతురు నీరజ నా అల్లుడు సుకుమార్ రాజు ఆ స్థలంలో కాపురం ఉండగా గత నెల 22న అలిపిరి ఎస్సై లోకేష్ కుమార్ తన అల్లుడు కూతుర్ని స్టేషన్కు రమ్మని, నా కూతురును స్టేషన్లో ఉంచి నా అల్లుడ్ని నేను నివాసం ఉంటున్న స్థలంకి తీసుకు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నగరమంతా తిప్పి సాయంత్రం గా దొంగతనం కేసు ఉందని రిమాండ్ కు పంపారు. 23న తిమ్మి నాయుడుపాలెం చెందిన తెలుగుదేశం పార్టీ చోటా నాయకుల వెంకటరత్నం, విజయ్ లతోపాటు జవహర్ బాబు, చెన్నయ్య, జాన్ డబ్ల్యు పాలస్తీన్, జూలీ హెలినా, హేమా హెప్సిబా, సికే లీనా వినోలియా,న్యాయవాది బోకం రమేష్, తిమ్మినాయుడు పాలెం కు చెందిన వెంకటరత్నం కొడుకు పుతిన్, లోకేష్, ప్రశాంత్, చిత్తూరుకు చెందిన రౌడీ మూకల కొందరు ఏపీ 39ఎన్జే 3405 కారు, ఏపీ 39 టిఎఫ్ 0700 ఆటోలో వచ్చి దౌర్జన్యంగా నన్ను నా కూతుర్ని నానా దుర్భాషలాడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇల్లు చెట్లను కూల్చేసి వీధులపాలు చేశారు. పోలీసులు పట్టించుకోక పోగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయినా ఆ దౌర్జన్యకారులు హింసాత్మక, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. నాకు అన్యాయం చేసిన వారు సర్వ నాశనమైపోతారు. నా శాపనార్ధాలు తప్పక ఫలిస్తాయి. నా స్నేహితురాలు దొమ్మరాజు లక్ష్మమ్మను పొట్టన పెట్టుకున్నారు. ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులే తనను కాపాడుతారని నమ్మకంతో విశ్వసిస్తున్నాను. నా మానసిక క్షోభ నన్ను ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పదని భావిస్తున్నాను.
(Source :Prasad,Journalist)

Tuesday, June 17, 2025

తెలంగాణ పంచాయత్ రాజ్ అవినీతి అధికారులు

Sharath, A.E., and Venugopal, Senior Assistant, O/o the E.E., (PR Dept), Vigilance and Quality Control Division, Karimnagar were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.8,000/- from the complainant for showing official favour "To prepare Hire Vehicle bills pending for 6 months, pertaining to the complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి సంబంధించి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె వాహన బిల్లులను సిద్ధం చేయడానికి" అధికారిక సహాయం అందించేందుకు అతని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్‌లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం, కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) వారి కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ ఇంజనీరు - శరత్ మరియు సీనియర్ అసిస్టెంట్ -  వేణుగోపాల్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1934975543814111510?t=mW2Xg1_sCazORN62EhRqRg&s=19

#GHMC అవినీతి అధికారి

B. Swaroopa, A.E.E., O/o Kapra Circle-1, GHMC, was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.1,20,000/- from the complainant for showing official favour "to write M-Books for the work done by the complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనిని కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.1,20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన  హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - బి. స్వరూప.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1934942453527916655?t=A8NlwFYwLzMyEi_6RQ-dWw&s=19

TGRERA's ERRONEOUS , ARBITRARY ORDER

Hyderabad 17 June 2025

NOTE FOR PRESS & PUBLIC 

APPEAL IS FILED IN REAL ESTATE TRIBUNAL AGAINST TGRERA's  ERRONEOUS , ARBITRARY ORDER THAT FAVOURED PHOENIX & SUMADHURA ILLEGAL CONSTRUCTIONS - IN PROHIBITED AREA/NARSINGI LAKE-2 HMDA LAKE ID 2939

On 16th June 2025 Telangana Real Estate Appellate Tribunal, located at MCRHRD campus, Jubilee Hills, received , by Registered Parcel, an Appeal filed against the TGRERA's, erroneous, arbitrary order , that failed to render justice and wantonly favoured the illegal constructions of Phoenix Global Spaces Pvt Ltd/Sumadhura Constructions Pvt Ltd., in Prohibited Area/Narsingi Lake-2 HMDA lake id 2939


RS.5000 TRIBUNAL FEE NOT PAID, REQUESTED FOR CONDONATION

It is being placed in public domain that Rs.5000 fee to be paid to Tribunal has not been paid.  
A request has been placed before Tribunal to condone the Rs.5000 fee for two reasons: (1) as the public cause to protect allottees of 'TRITON' & 'SUMADHURA' and Narsingi lake-2 is in public interest; and (2) as Rs.5000 has already been paid earlier in Case No.A.R. 07/2025 on the same matter with the Tribunal.

FOLLOWING ARE FEW OF THE GROUNDS STATED IN APPEAL:                                                             5.4.9 BECAUSE the Authority , not acting in good faith, overlooked the TGIIC permit that states the permit automatically cancelled if court cases on the subject
lands: ’46. Any court cases/Litigations found in future pertaining to the subject lands in Sy. No the proposals for approval of Residential Building plans for construction of Three Wings and earlier Building Permit order No IIC/0229/2021 dated 06/10/2021 in Sy. No 272(P) & 273(P), Puppalaguda (V), Gandipet (M), RR District., NA, Puppalaguda (V), Gandipet (M), Rangareddy District. The building permit orders issued by the Commissioner, IALA – Puppalaguda and Zonal Manager, Cyberabad is automatically withdrawn and cancelled without any notices. ‘ (ANNEXURE 11)                                                                                                                                                                                                                                                                    5.4.12 BECAUSE the ongoing transactions are       contrary to the Act 2016 as highlighted in para 4.1 above, in which the Registrar marked a copy to ‘The Public’. (ANNEXURE 2) Sec 4(g) and Sec.4(l) reproduced below for ready reference:
* 4.Application for registration of real estate projects (g) proforma of the allotment letter, agreement for sale, and the conveyance deed proposed to be signedwith the allottees;
* 4.(l) a declaration, supported by an affidavit, which shall be signed by the promoter or any person authorised by the promoter, stating:—
* (A) that he has a legal title to the land on which the development is proposed along with legally valid documents with authentication of such title, if such land is owned by another person;
* (B) that the land is free from all encumbrances, or as the case may be details of the encumbrances on such land including any rights, title, interest or name of any party in or over such land along with details;                                                          courtesy/ source by:                                      
Dr Lubna Sarwath,
Appellant against erroneous TGRERA order that favoured Phoenix/Sumadhura
constructions and failed to protect people's interests and Prohibited area/
Narsingi lake-2 HMDA lake id 2939

Saturday, June 14, 2025

_నిన్నటిదాకా 'నియంత' _ నేడు భయం నీడలో బిక్కు బిక్కుబిక్కుమంటూ బతుకు_

*_ఇదేం ఖర్మ.!_*
_#  ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!_
_# కాలం వస్తే..ఇలాగే వెంటాడుతోంది.!_
_# కూతురు జైలుకు పాయే.!_
_# కొడుకుకు ఎప్పుడు ఖైదు అవుతాడో తెలియదాయే..!!_
_# నిన్నటిదాకా 'నియంత' _ నేడు భయం నీడలో బిక్కు బిక్కుబిక్కుమంటూ బతుకు_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_

*_మామూలుగా ప్రతిపక్షం అంటే..? ప్రభుత్వం చేసే అక్రమాల్ని, తప్పు నిర్ణయాల్ని, ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేది. నిలదీసేది. అంతే కదా..! సాధారణంగా జరిగేది అదే కదా..! నో, తెలంగాణలో జరుగుతున్నది వేరు. ప్రతిపక్షమే ప్రశ్నించబడుతోంది. ప్రశ్నల తాకిడికి తల్లడిల్లిపోతోంది. తను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలపై నిలదీయబడుతోంది. అదీ బహుముఖంగా.. అధికార మదంతో నియంతల్లా మారి, నికృష్టంగా ప్రవర్తించిన ఒక్క నీచుడి పెదవి కూడా ఇప్పుడు ఆడటం లేదు. కేసిఆర్ అదే 'ఖర్మ అంటే..!' తెలుసుకో.!_*

*_ట్యాపింగ్ వాడు వచ్చాడు.._*
అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడిన పోలీస్ విలనుడు 'రాను రాను' అని అమెరికాలో హఠం వేసుకుంటే… 'ఎలా రప్పించాలో మాకు తెలుసులేవో.!' అని రకరకాల ఇంటర్ పోల్ కార్నర్ నోటీసులు ఇచ్చి, అడ్డంగా కార్నర్ చేసి దాదాపుగా లాక్కొచ్చారు. ఇప్పుడు ప్రశ్నించబడుతున్నాడు. దౌర్భాగ్యుడు. ఛీ.ఛీ

*_హరీషా...ఓ నిందితుడా.?_*
'అది కాంగ్రెస్ కమిషన్, భయం లేదు, బాజాప్తా హాజరవుతాను' అంటూ హరీష్ రావు ఘోష్ ముందుకు వెళ్లాడు. ప్రశ్నించబడ్డాడు. నానారకాలుగా కసరత్తు చేసుకుని మరీ వెళ్లాల్సి వచ్చింది. సాక్షిగా కాదు, ఓ నిందితుడిగానే ప్రభుత్వం పరిగణిస్తోంది తనను.

*_ఇదే ఖర్మ అంటే..?_*
తెలంగాణ జాతిపిత (మనం చెప్పటం లేదు. అయినా ఓ తాగుబోతను జాతిపిత గాంధీతో పోల్చటం ఏమిటి.?), తొలి ముఖ్యమంత్రిగా కీర్తించబడే కేసీయార్ కూడా అదే కమిషన్ ఎదుట నిన్న ప్రశ్నించబడ్డాడు. శుక్రమహర్దశ కలకాలం ఉండదు కదా.! చేసిన అక్రమాలు నేల మీదకు తీసుకువస్తాయి. నిందితుడిగా నిలబెడతాయి. వేలెత్తి చూపిస్తాయి. అదీ టైమ్ అంటే, అదీ డెస్టినీ అంటే..!

*_ఆ టైమ్ ఎలాంటిదంటే.._*
సాక్షాత్తూ కన్నబిడ్డే 'నీ చుట్టూ చేరిన ఆ కొరివి దెయ్యాల మాటేమిటి డాడీ' అని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. మరి ఆ కన్నకొడుకు..? ఆ వారసుడు..? తనూ ప్రశ్నించబడుతున్నాడు. ఫార్ములా రేసు బాపతు అక్రమాల మాటేమిటి.? కొన్ని ప్రశ్నలున్నాయి, 'కాస్త వస్తారా..?' అని ఏసీబీ మళ్లీ పిలిచింది. ఖర్మ వెంటాడమంటే ఇదే..!

*_వీడో ఖాకీ దొంగ_*
ఐతే.. రాటుదేలిన రాజకీయం కదా..! 'ఎహె, మేం ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని బుక్ చేస్తున్నారు' అని ఎదురుదాడికి దిగుతుంది. ట్యాపింగ్ దోషి పోలీసు కదా..! ఇరకకుండా దొరకకుండా జవాబులు చెబుతూ..! అబ్బే, నాకేం సంబంధం అని బుకాయిస్తాడు. తెలియదు, గుర్తులేదు, మరిచిపోయాను పడికట్టు సమాధానాలు. ఒరేయ్ ట్యాపింగోడా..! ఇదేరా ఖర్మ అంటే.! నా పాపం, మా కుటుంబాల పాపం తగలాల్సింది ఇంకా ఉంది రా.! బద్మాష్.!

*_రాజకీయం ఎలాంటి సమాధానం ఇస్తుందంటే..?_*
రెండూ రెండూ కలిస్తే ఆరే కదా అంటుంది. అదే నమ్మాలని దబాయిస్తుంది. ఎలాగంటే..? లక్ష కోట్ల కాళేశ్వరం అప్పు ఎలా తీరుద్దామనుకున్నారయ్యా అనడిగితే, 'దాందేముంది, నీళ్లు అమ్మి కట్టేస్తామని అనుకున్నాం' అని అలా అలవోకగా ఓ జవాబు అలా విసిరేస్తుంది. ఓరేయ్.. బూతు..బూతులు తిట్టలేం కదా రా..!

*_చెప్పేవాడికి అడిగేవాడు ఎప్పుడూ లోకువే కదా..!_*
ఎవరికి నీళ్లమ్ముతాడు..? రైతులకా..? సాధ్యమేనా..,? మొత్తం తెలంగాణ సమాజం చెవుల్లో పెట్టడం కాదా ఇది. అల్లుడిలాగే మామ కూడా అవే జవాబులు చెప్పబోతున్నాడు. అదేమంటే కేబినెట్ నిర్ణయం అంటాడు. కేసీయారే కదా మంత్రులు అంటే, ఇంజినీర్లు అంటే... ప్లానర్, డిజైనర్, సూపర్‌వైజర్ అన్నీ ఆయనే కదా.! తీరా అడ్డంగా దొరికిన తర్వాత నాకేం తెలవదనే బుకాయింపు.. సిగ్గులేదురా.. నెలసరి ఉద్యోగులను ఇరికించడానికి నీచుల్లార్రా.!

*_అదే కేటీయార్ ఏమంటాడు..?_*
ఫార్ములా రేసు నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ హఠాత్తుగా ఆకాశానికి ఎగిసింది అంటాడు. అదే గొంతు ప్రపంచ సుందరి పోటీలను వెక్కిరిస్తుంది, ఆక్షేపిస్తుంది. రాజకీయం.. సో, ప్రస్తుతం తెలంగాణలో క్వశ్చన్ అవర్ నడుస్తోంది. సారీ, ఇంటరాగేషన్ సీజన్ అనుకొండి.

*_ప్రశ్నల వడగళ్లతో పెద్దతలలు బొప్పి కడుతున్నాయి సరే.._*
ఇదేమిటయ్యా కేసీయారూ, 'నమ్మి నీకు పదేళ్లు కుర్చీ అప్పగిస్తే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డావా..?' అని ప్రజలూ ప్రశ్నిస్తున్నారు. అవును, ప్రతిపక్షం ఘోరంగానే తట్టుకోలేని రీతిలో ప్రస్తుతం ప్రశ్నించబడుతోంది..!! క్వశ్చన్ అవర్, క్విజ్ టైమ్, గ్రిల్ సీజన్, ఇంటరాగేషన్ పీరియడ్. పేరు ఏదైనా పెట్టుకొండి..!!

*_ఐతే దోషులు ఎవరు..?_*
జరిగిన తప్పులేమిటో… ఏసీబీలు, కమిషన్లు తేలుస్తాయి. మళ్లీ కోర్టుల్లోనూ క్వశ్చన్ అవర్లు నడుస్తాయి. బహుముఖ ప్రశ్నాధ్యాయం..!!

*_కేసీఆర్... ఇది ఊహించావా.?_*
నీ నిజ జీవితం సినిమాలో క్లైమాక్స్ కేసీయార్ ప్రశ్నించబడే సీన్.. అసలు ఓ కమిషన్ ఎదుట, వాళ్ల ప్రశ్నలకు కేసీయార్ జవాబులు చెప్పడం అనే సీన్ ఊహించుకుంటేనే అదొక పెద్ద విశేషం. ఎందుకు..?

తను ప్రశ్నను సహించడు కాబట్టి.. ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడడు.. అంతకుముందు ఏమో గానీ, తను అధికారంలోకి వచ్చాక ఆ ప్రశ్నను సహించలేనితనం పీక్స్‌కు చేరింది.. అది ఎంతలా అంటే..?

*_మీడియా ప్రశ్నించలేదు._* 
(అందులో నా బాచ్ అతీతం) ఆర్ఎఫ్సీ భూముల యవ్వారం కావచ్చు, మరింకేమైనా భయాలు కావచ్చు, రామోజీరావు కేసీయార్ జోలికి వెళ్లేవాడు కాదు. అతిరథ మహారథులు ఎవరైనా సరే, అందరినీ తన వద్దకే రప్పించుకునే 'రామోజీరావు' అనే అక్షర నియంత మరో రాజకీయ నియంత దగ్గరకే వెళ్లినట్టు గుర్తు.

*_రాధాకృష్ణ...గ్రేట్_*
సరే, ఆ లక్ష నాగళ్లు గట్రా వివాదాలు, విమర్శలు ఎలా ఉన్నా.. ఆంధ్రజ్యోతి మొదట్లో కేసీయార్‌కు అనుకూలంగానే ఉన్నా.. తరువాత ఎక్కడో బెడిసింది. రాధాకృష్ణ ఒక్కడే మీడియాలో కేసీయార్‌‌ పట్ల విమర్శనాదృష్టితో ఉన్నాడు. యాడ్స్ ఆపేయడం వంటివి ఎన్ని ఎదురైనా తను నిలబడ్డాడు..గ్రేట్‌.

*_కేసీయార్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ వైరంలో..._*
రాధాకృష్ణ చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాడు కాబట్టి అలా కేసీయార్‌కూ వ్యతిరేకమయ్యాడేమో కూడా తెలియదు. జగన్, కేసీయార్‌కు జాన్ జిగ్రీయే, ఇద్దరూ కలిసి గోదావరి టు పెన్నా బృహత్తర ప్రణాళిక కూడా అమలు చేయాలనుకున్నారు. సంయుక్తంగా.. సో, సాక్షి కేసీయార్ అనుకూల ధోరణే. ఈరోజుకు కూడా..అదే భజన. అది వాళ్ళ ఇష్టం. తిరస్కరించటం ప్రజల హక్కు.

*_తను అధికారంలోకి వచ్చాక ఎప్పుడో ఓసారి ఇంటర్వ్యూ_*
కానీ తనకు నచ్చిన ప్రశ్నలు మాత్రమే.! వాటికి తను చెప్పదలుచుకున్న సమాధానాలే… మన తెలంగాణ పత్రిక ఆవిష్కరణకు రమ్మంటే, వేరే ఏ ఇతర పార్టీ నాయకుడు వచ్చినా నేను రాను అని చెప్పాడు. దాంతో తనొక్కడినే పిలిచి, ఇంకెవరూ రాకుండా తనతో మాత్రమే ఆవిష్కరింప చేశాడు ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి(?).

*_బాహుబలిలో శివగామిలాగా.._*
కేసీయార్ మాటే శాసనం.. గీత గీస్తే అది లక్ష్మణ రేఖే.. టీవీ చానెళ్ల గురించి చెప్పనక్కర్లేదు‌. అసలు 'చట్టసభల్లో తనను ప్రశ్నించేవాడు ఉండకూడదు' అన్నట్టుగా టీడీపీ, కాంగ్రెస్‌ను, చివరకు కమ్యూనిస్టులను కూడా వదల్లేదు.. చీల్చి, చెండాడి, తొక్కేసి.. నార తీసి...కకావికలం చేశాడు. 

*_తనకు కంట్లో నలుసుగా.._*
రేవంత్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు క్యాంపులో ఉండి, తనకు కంట్లో నలుసుగా మారుతున్నాడనే భావనతో.. వోటుకు నోటు కేసులో భలే దొరకబట్టాడు.. తరువాత కూడా మరేవో కారణాలతో జైలులో వేశాడు. అంతేతప్ప తెలంగాణ ఏ ఇతర పార్టీ నుంచి ఏ ప్రముఖ నాయకుడూ కేసీయార్‌ను పల్లెత్తు మాట అనేవాళ్లు కాదు. అలా మేనేజ్ చేయగలిగాడు కేసీయార్. జస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈజ్ ఏ డిఫరెంట్. మేనేజ్ చేసే ప్రయత్నాలు చెల్ల లేదు. అందుకే జైల్లో పెట్టావ్. బట్ ఖర్మ నిన్ను వదల్లే. వదలదు.

*_ప్రశ్నించేవాళ్లు ఎవరెవరు..?_*
ఏం చేస్తున్నారు..? దాని కోసం దేశంలోనే ఎక్కడా లేనంత భీకరమైన ఫోన్ ట్యాపింగ్. చివరకు బిడ్డ, అల్లుడి మీద కూడా... ‘అసలు ప్రశ్నించే వాతావరణమే’ లేకుండా చేసుకోవడంలో ఇదొక భాగం.

*_సీన్ కట్ చేస్తే..._*
అదే రేవంత్ రెడ్డి సీఎం. 'నాకు ఎదురు లేదు' అనుకున్న కేసీయార్ ప్రస్తుతం నథింగ్. ఇల్లు కదలని ప్రజానాయకుడు. అసలు ప్రశ్నను సహించని, ఎదుర్కోని కేసీయార్ 'ప్రస్తుతం ఓ కమిషన్ ఎదుట ప్రశ్నించబడటం' అనే సీన్ అందుకే విశేషం, ఆశ్చర్యం… అవును, ఓ మిత్రుడు చెప్పినట్టు… టైమ్, అంటే కాలమహిమ…

*_'ఈ కమిషన్ల విచారణతో ఏమవుతుందీ' అనే మరో ప్రశ్న.._*
కానీ 'కేసీయార్‌ను నువ్వు తప్పు చేశావ్, జవాబు చెప్పు' అని ప్రశ్నింపజేస్తూ... కార్నర్ చేయడం..! ఇది కొత్తేమీ కాదు.. విచారణను ఎదుర్కోవడంలో కేసీయార్ మొదటివాడు కాదు, చివరివాడూ కాదు. అంతకుముందు మాజీ ప్రధాని ఏకంగా కోర్టు విచారణకే హాజరయ్యాడు నిందితుడిగా, అదీ తను ఉద్దరించిన పార్టీకి కోపమొచ్చి. ఇదే కేసీయార్‌కు గతంలో గురువు, నాయకుడు చంద్రబాబు కూడా వైఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుప్పం విచారణ కమిషన్ ఎదుట హాజరైనట్టు గుర్తు. అయితే వాళ్లు అప్పుడు పదవుల్లో లేరు. పదవులు దిగిపోయాక లాలూ కొన్నేళ్లపాటు జైలులో ఉన్నాడు, ఇందిర కూడా అరెస్టయింది. కాకపోతే అరెస్టు, కొన్ని గంటల్లోనే విడుదల అంతా నాటకీయం. ఇదే ఖర్మ అంటే..!

*_అంతెందుకు..?_*
సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అప్పటికప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి, జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సో, టైమ్ డిసైడ్స్ ఎవరీ థింగ్. అదే అల్టిమేట్. 'నాకు శుక్రమహర్దశ నడుస్తోంది, నేను ప్రశ్నకు, విమర్శకు, పరాజయానికి అతీతం అనుకున్న ఎవరైనా సరే, అదీ కొన్నేళ్లే' అని గుర్తుంచుకోవాలి.

*_అధికారం, కుర్చీ ఆ నిజాన్ని గుర్తించనివ్వదు.._*
అదీ చెప్పదలిచింది. ఏమో, రేప్పొద్దున ఇదే రేవంత్ రెడ్డికీ ఈ స్థితి ఎదురవుతుందా..? ఏమో, టైమ్ ఏం రాసి పెట్టిందో..!! అవునూ, కేసీయార్‌కు ఓ ప్రశ్న. ఏ తప్పు ఎరుగని వీర తెలంగాణ ప్రయోజనవాదివి కదా.? మరి నీ వాదనను బహిరంగంగానే వినిపించవచ్చు కదా.! మరి ఘోష్ కమిషన్ ఎదుట వన్ టు వన్ విచారణను ఎందుకు అడిగావు..? దాల్ మే కుచ్ కాలా హై… నిజమేనా..? ఇదే ఖర్మ అంటే...

Source / courtesy by :
Anamchinnivenkateshwararao 
Journalist 

Friday, June 13, 2025

జర్నలిస్టులకు అండగా టిడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్టులకు అండగా టిడబ్ల్యూజేఎఫ్ 

 ఘనంగా టిడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలు 

 ఏకగ్రీవంగా హనుమకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

 అధ్యక్ష కార్యదర్శులుగా టీవీ రాజు గౌడ్, అంతడుపుల శ్రీనివాస్ 

 తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యుజేఎఫ్ అండగా ఉంటుందని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షు కార్యదర్శులు మామిడి సోమయ్య బి బసపు   అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోనే గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ మహాసభలు జరిగింది. ఈ సభకు హనుమకొండ టీ డబ్ల్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు టీవీ రాజు గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిడి సోమయ్య, బి బసవ పున్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క ఫెడరేషన్ టిడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మిగతా రెండు యూనియన్ల కన్నా మా టిడబ్ల్యూజేఎఫ్  యూనియన్ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొందరు యూనియన్ నాయకులు మా యూనియన్ బలపడుతుందని ఈర్షతో మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ రెండు యూనియన్ల గత ప్రభుత్వానికి వంతపడితే ప్రస్తుత ప్రభుత్వానికి మరొక యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టీ డబ్బులు జేఏఫ్ యూనియన్ బలోపాతం చేస్తున్న జిల్లా నాయకులకు అభినందించారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు గత ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రిడేషన్ ఇవ్వకుండా మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్ల పేరుతో కాలాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా వెంటనే జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు జారీ చేసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజే జాతీయ కార్యదర్శి ఆనందం మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి డబ్బులు జేయఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ పై 
అనుచిత వ్యాఖ్యలు చేసిన  వివిధ సంఘ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.
తెలంగాణ వర్కింగ్  జర్నలిస్ట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ 

 అధ్యక్షులు టీ.వీ.రాజు,
కార్యదర్శి అంతడుపుల శ్రీనివాస్, కోశాధికారి  ఈసంపల్లి రమేష్, ఉపాధ్యక్షులు  దామెర రాజేందర్, సంయుక్త కార్యదర్శి మండ రాజేష్,
ఈర్ల తిలక్, కార్యవర్గ సభ్యులు కొండ్రు దయాకర్, ఎల్లంకి జగపతిరావు, మారుపట్ల శంకర్, కే. ప్రవీణ్, డి. రవీందర్, ఏకు రవికుమార్, ఎం. ఎస్. రావు, సయ్యద్ అలీ, 
బొల్లపల్లి రాజు ఏకగ్రీవంగా  నియమించారు. దీనితోపాటుగా 
నేషనల్ కౌన్సిల్ సభ్యులు 
 చుంచు ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొక్క దయ సాగర్, పోలమారి గోపాల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షులు  గూడెల్లి నాగేందర్, కార్యదర్శి  దాసరి విజయ్ కుమార్, కోశాధికారి బానోత్ దేవేందర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా గిరెడ్డి అనిల్ రెడ్డి కార్యదర్శి దామర వెంకటేష్ కోశాధికారి గూగులోతు 
హుస్సేన్ నాయక్ నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య ప్రకటించారు.
(Source )

నగర పోలీసు వాహనాలపై ఈ_ చలానాలు జారీ

*ట్రాఫిక్ కు పోలీస్ బకాయి.... రూ.68 లక్షలు*

*నగర పోలీసు వాహనాలపై ఈ_ చలానాలు జారీ*

హైదరాబాద్ సీటీ... హైదరాబాద్ నగర పోలీస్ విభాగానికి చెందిన వాహనాలు సైతం ఎడాపెడా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయివీటిని ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించి జారీ చేసిన ఈ-చలాన్ల బకాయిలు భారీగానే ఉన్నాయి. ఈ జరిమానాల చెల్లింపు విషయంలో మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారి నిబంధనలపై అవగాహనకు కృషి చేస్తున్న నగరవాసి లోకేంద్ర సింగ్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ-చలాన్లలో ఇప్పటికీ 17,391 పెండింగ్‌లో ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం రూ.68 లక్షలని లెక్క తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 210 బీ ప్రకారం ఆ చట్టాన్ని అమలు చేసే ఏ అధికారికి సంబంధించిన వాహనమైనా ఉల్లంఘనకు పాల్పడితే... సాధారణ జరిమానాకు రెట్టింపు విధించే అవకాశం ఉంది. ఆ కోణంలో లెక్కిస్తే జరిమానా మొత్తం రూ.1.36 కోట్లుగా పరిగణించవచ్చు. నగరంలోని రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను పోలీసు విభాగం ఈ-చలాన్ల రూపంలోనే జరిమానా విధిస్తోంది. చౌరస్తాలతోపాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు, క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులు ఆ ఉల్లంఘనలను ఫొటోలు తీస్తారు.

*ఆటోమేటెడ్‌ కెమెరాలు గుర్తించి..*
సాధారణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది తమ విభాగానికి చెందిన వాహనాలు చేసే ఉల్లంఘనలపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. అవి కంట పడినప్పటికీ ఫోటోలు తీయరు. అయితే ఓవర్‌ స్పీడింగ్‌ వంటి ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్‌ కెమెరాలు గుర్తించి ఫొటోలు తీస్తాయి. దీంతో పోలీసు వాహనాలపైనా ఈ-చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సర్వర్‌కు ఆర్టీఏ డేటాబేస్‌ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా ఆయా వాహన చోదకుల రిజిస్టర్డ్‌ చిరునామాలకు ఈ-చలాన్లు, రిజిస్టర్డ్‌ మైబెల్‌ నెంబర్లకు ఎస్సెమ్మెస్‌లు వెళ్తాయి. అయితే పోలీసు విభాగానికి సంబంధించిన వాహనాలు అన్నీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) పేరుతోనే రిజిస్టరై ఉంటాయి. దీంతో ఈ ఈ-చలాన్లు కూడా ఆ పేరుతోనే జారీ అవుతాయి. ఆ వాహనం ఎవరు వినియోగిస్తున్నారో వారి చిరుమానాలు రికార్డుల్లో ఉండవు. ఈ కారణంగానూ పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ-చలాన్లలో అత్యధికం పెండింగ్‌లో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ ఈ-చలాన్లను అన్ని రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది.

*ఓవర్‌ స్పీడ్‌పైనే ఎక్కువ..*
ఓవర్‌ స్పీడింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌ తదితర ఉల్లంఘనలపై జారీ అయినవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వాహనాలపై గరిష్టంగా 15 చలాన్లు పెండింగ్‌లో ఉండగా... వీటిలో కొన్ని 2017 నాటివి కావడం గమనార్హం. అత్యంత ప్రముఖుల వాహనాలకు పైలెటింగ్‌, ఎస్కార్ట్‌ చేస్తున్న, ఆయా కాన్వాయ్‌లను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు పరిమితికి మించిన వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగానూ కొన్నింటిపై ఈ-చలాన్లు జారీ అవుతున్నాయి. కాగా, గత ఏడాది ట్రాఫిక్‌ విభాగం అధికారులు మొత్తం 56.3 లక్షలు ఈ-చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షలు చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహన చోదకులు చెల్లించారు.

ఇప్పటి వరకు జరిమానాలు చెల్లించనివి 17 వేలకుపైనే

సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాలు

*V.S.జీవన్*

Monday, June 9, 2025

బోడుప్పల్ మునిపాలిటీ లో అవినీతి?

https://x.com/Praja_Snklpm/status/1931996006146822651?t=aPGYiPSJEKYd21pHLd7Neg&s=08  

*_Mr #RevanthreddyCM #MuncipalMinister ⬆️  సారు @Boduppal_MC లో ఏమి జరుగుతుందో ఆదాబ్ హైదరాబాద్ కథనం చూస్తే మీకే అవుతుంది._*

*_Mr రేవంత్ రెడ్డి సారు బోడుప్పల్ మున్సిపల్  కార్యాలయంలో చట్టాలను ఉల్లంఘించి అవినీతి అక్రమాలు చేస్తున్న అవినీతి అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని "ప్రజాసంకల్పం మీడియా" డిమాండ్ చేస్తుంది._*

*#IllegalConstructions*

*@TelanganaCMO @TelanganaCS @IPRTelangana @PrlsecyMAUD @cdmatelangana @TelanganaACB @AnamchinniJ @BplplH*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

Sunday, June 8, 2025

నల్లగొండ జిల్లా అధికారులపై తిరగబడిన ఆక్రమణదారులు

*నల్లగొండ జిల్లా అధికారులపై తిరగబడిన ఆక్రమణదారులు* మాదారం కలాన్  రామసముద్రం చెరువు ను ఆక్రమించి రాత్రి పూట చెరువును పూడ్చడానికి ప్రయత్నించిన విషయమై పదిరోజుల క్రితం తెలంగాణ సీ ఎం  కు పిర్యాదు చేశారు రాజకీయ పలుకుబడితో విచారణ ను ఆలస్యం చేయాలని ఆక్రమణదారులు చూశారు ఈ క్రమంలో పర్యావరణ వేత్తలు సామాజిక ఉద్యమకారులు  అండగా నిలబడి పలువురు ఉన్నతాధికారులకు రిజిస్టర్ పోస్టు ద్వారా పిర్యాదు లు చేశారు  ఎమ్మెల్యే సతీమణి అండతో బాధితులపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా అండగా నిలిచిన వారిని సైతం అంతం చేస్తామని బెదిరింపులకు దిగినారు నల్లగొండ జిల్లా ఆర్ డీ వో వై అశోక్ రెడ్డి గారి సొంత ఊరికి చెందిన సమస్య కావడంతో పై అధికారుల ఒత్తిడి తో నిన్న పొలీస్ బందోబస్తు తో శాలీ గౌరారం ఎమ్ ఆర్ వో సీఐ ఎస్ ఐ ల సమక్షంలో విచారణ కు రాగా ఆక్రమణ దారులైనలు అధికారులను  అడ్డుకునారు  ఆర్ డీ వో పై  ఎస్ ఐ ఎమ్ ఆర్ వో ల సమక్షంలోనే ఆక్రమణ దారులు దాడులకు తెగించినారు అంటే వీరివెనకాల ఎంత పెద్ద నాయకత్వం ఉంటుందోనని ప్రజలు ఆందోలన చెందుతున్నారు వీల్లను ఇలాగే వదిలేస్తే..ఐదేళ్లకోసారి వచ్చిపోయే ప్రజాప్రతినిధుల అండ చూసుకుని చెరువులను పట్టాభూములను  ఆక్రమించి ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే వీరిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు
                         *****
https://x.com/Praja_Snklpm/status/1931641398438314306?t=SMuJ4Z_XgObBvEcU2iki2Q&s=08

Saturday, June 7, 2025

అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు...!

*అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు...!*


*తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు...!*
హైదరాబాద్‌ : అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది.ఆపరిచితుడి నుంచి దారినపోయే దానయ్య వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చునని తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాల బాధితుడే ఫిర్యాదు చేయాలని ఏమీ లేదని స్పష్టంచేసింది. బయట వ్యక్తి అంటే నేరుగా బాధితుడు కాని వ్యక్తి ఫిర్యాదు చేశాక అధికారుల నుంచి స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది.

ఈ మేరకు జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. హైదరాబాద్‌, బేగంపేట బీఎస్‌ మక్తాలో 400 చదరపు గజాల్లో అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ చేగూరి అనిత ఆండాళ్లు పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌, ఆమె కొడుకు 200 గజాల చొప్పున స్థలాలను కొనుగోలు చేసి విడివిడిగా రెండంతస్థుల నిర్మాణాలకు అనుమతి తీసుకుని ఆ తర్వాత 400 చదరపు గజాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలిపి 4 అంతస్థుల నిర్మాణాలకు అనుమతులను సవరించారని న్యాయవాది చెప్పారు.

భవన పటిష్టత, వాస్తు వంటి పేరుతో అయిదో అంతస్థు నిర్మించారని వివరించారు. ఆపై క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆ ప్రాంతానికి సంబంధం లేని, బాధితుడు కాని నరేందర్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేస్తే హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాలని కోరారు. వాదప్రతివాదనలు విన్న తర్వాత.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయడానికి బాధితుడై ఉండకర్లేదని, ఎవరైనా సంబంధంలేని వ్యక్తి కూడా ఫిర్యాదు చేయవచ్చునని న్యాయస్థానం వెల్లడించింది. పిటిషనర్‌ చేసుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పులోని మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని జీహెచ్‌ ఎంసీని ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

*V.S.జీవన్*

Thursday, June 5, 2025

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

#WorldEnvironmentDay2025

•ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
•యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ #UNEP
•ఏకో డే #echoday

భవిష్యత్ తరాల కోసం మరియు మన కోసం మన గ్రహం మరియు దాని వనరులను కాపాడుకోవడానికి కీలకమైన చర్యలు తీసుకోవడంలో మన బాధ్యతల గురించి ప్రజలకు గుర్తు చేయడం కోసం "ప్రజాసంకల్పం" అహర్నిశలు కృషిచేస్తుంది.

@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@LubnaSarwath
@HyderabadCitiz9
@DonthiNreddy
@bandarvirala
@UNTGAPS
@BplplH

#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత
Bapatla Krishnamohan
#SocialActivist
#HumanRightsMember
Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1930540856357843194?t=7LICbSmLhuBBiTDjtPw-2Q&s=19

Tuesday, June 3, 2025

గౌరవనీయులైన @Collector_NLG గారు plz respond 🙏

https://youtu.be/W5lAeOmriS4?si=WVpRU7GpA-f3Y0cA
              *****
https://www.instagram.com/reel/DKcG-_ISaJG/?igsh=a3IzeWszeHdvdjNr


గౌరవనీయులైన @Collector_NLG గారు plz respond 🙏

#EncroachmentOfLakes #Environment #publicvoice 

@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @NalgondaCop @Nalgonda @KomatireddyKVR @HRF_Humanrights @AapYpr @BplplH @Congress4TS 

#TelanganaRising ??
@TGPRAJAPALANA  ??

#nalgonda #landencroachments #nalgondapolice 

@INC_Ponguleti @IPRTelangana 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత
Bapatla Krishnamohan
#SocialActivist
#HumanRightsMember
Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1929875426668957894?t=PvFRTBM8ZyX70RtP9tp9kg&s=19

Saturday, May 31, 2025

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

Malloji Nagaraju, Mandal Surveyor of  Yellareddypet Mandal, Rajanna - Sircilla District was caught by Telangana #ACB for demanding Rs 80,000/- and accepting the #bribe amount of  Rs.15,000/- as part of payment from the complainant for showing official favour "to issue survey report (Panchanama) pertaining to the land of the complainant."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని భూమికి సంబంధించిన సర్వే నివేదిక (పంచనామా)ను జారీ చేయడానికి అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ.80,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.15,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రాజన్న - సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ - మల్లోజి నాగరాజు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1928753035028869403?t=3N67aetcQDVqP2U44VWeOg&s=19

మేడ్చల్ జిల్లా అవినీతి విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి


https://youtu.be/Qd8lu1ynKW8?si=mRu8bfXQtVGv3jvV  
                ****-
https://www.instagram.com/reel/DKTxJVXSAPn/?igsh=dm5pbGx6MTF3b3p1

*_Mr రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా అవినీతి విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయండి._*

*#RevanthreddyCM* *#EducationMinister*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @edu_commissonTG @Collector_MDL @AnooradhaR *#balalahakkulasangham*
*@Eatala_Rajender*
*@BrsBandari*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1928706585347457171?t=fzSH7OtomYm3f8VHQE-zwg&s=19

Friday, May 30, 2025

మూసినది కబ్జా కు కారణం అధికారులు

https://www.facebook.com/share/v/1BvzWRSiC1/
                    *****
https://x.com/Praja_Snklpm/status/1928651519722651903?t=mpRaP5GsYXAyeWjeT3ZDDw&s=08
                   *****
https://www.instagram.com/p/DKTYK_KSmxB/?igsh=NXA0b3J0MjJlZjc1


*_Mr రేవంత్ రెడ్డి గారు మూసీనది కబ్జా అవుతుంది అవినీతి అధికారుల సహకారంతో తక్షణమే చర్యలు తీసుకోవాలి._*

*#SaveMusiNadi*

*@TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Comm_HYDRAA @PrlsecyMAUD @LubnaSarwath @Collector_HYD @ACLB_Medchal @OffDSB @Ponnam_INC @BplplH @wewantgreen @HRF_Humanrights @DonthiNreddy @KaleruVenkatesh @kishanreddybjp*

*@Bhatti_Mallu @cdmatelangana   @HMDA_Gov @CommissionrGHMC @ee_lakesntd @GHMCOnline @shoamberpet*

*#MusiNadiEncrochment*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*